Home Search
ఆస్పత్రికి - search results
If you're not happy with the results, please do another search
మేకపై మందుబాబు అఘాయిత్యం
కోల్కతా: సమాజంలో మహిళలు, మైనర్లపై అత్యాచారాలు జరుగుతున్నాయి. వాళ్లతో పాటు మూగ జీవులకు సమాజంలో భద్రత కరువైంది. రోజు రోజుకు అఘాయిత్యాలు పెరిగిపోతుండడంతో కామాంధుల నుంచి మానాలు కాపాడుకోవడం కోసం మహిళలు ప్రాణాలు...
కారును ఢీకొట్టిన లారీ: ఇద్దరు మృతి
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు ఘటనా స్థలంలో మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా...
అరణ్యభవన్లో ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
మనతెలంగాణ,హైదరాబాద్: క్రిమిసంహారక మందుతాగి ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నగరంలోనిన అరణ్య భవన్లో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...కొడంగల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్లో సెక్షన్ ఆఫీసర్గా మోహినుద్దిన్ పనిచేస్తున్నాడు. తన ఆఫీస్లో...
అతివేగంగా వచ్చి కారును ఢీకొట్టిన ట్రక్కు (వీడియో వైరల్)
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని సాంబా ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు అతివేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. ఇద్దరు డ్రైవర్లు చిన్నపాటి గాయాలతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. కారులో ఎయిర్...
పెళ్లి చేసుకుంటానని నమ్మించి… ఓ మహిళపై జవాన్ అత్యాచారం
భువనేశ్వర్: బిఎస్ఎఫ్ జావాన్ పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళపై అత్యాచారం చేసిన సంఘటన మధ్యప్రదేశ్లో భువనేశ్వర్లో జరిగింది. జవాన్ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......
మలక్ పేట్ లో బ్యూటీషియన్ ఆత్మహత్య..
హైదరాబాద్: మలక్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 22 ఏళ్ళ బ్యూటీషియన్ ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని సూర్యపేట్ జిల్లాలోని మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన పి హిమబిందుగా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి విళితే.. హిమబిందు...
గొంతు కోసి…. కళ్లు పీకేసి… దారుణ హత్య
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లో ఓ వ్యక్తిని హత్య చేసి ఉరేసి అనంతరం కళ్లు పీకేసి, గొంతు కోశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మన్పూర్లోని సోంధ్యియా ప్రాంతంలో రవి అనే వ్యక్తి...
ఆ సంబంధం బయటపడుతుందని…. ప్రియురాలి తనయుడిని కొట్టి చంపిన ప్రియుడు
చెన్నై: వివాహేతర సంబంధాన్ని తన తండ్రికి చెబుతాననడంతో ప్రియురాలి తనయుడిని ప్రియుడు కొట్టడంతో ఆ బాలుడు మృతి చెందిన సంఘటన తమిళనాడులోని మదురైలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... అంటోనీ ప్రకాశ్...
కుక్కను ఢీకొట్టిన బైక్…. యువకుడు మృతి
హైదరాబాద్: జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కెటిఎమ్ బైక్ పై వెళ్తున్న యువకుడికి కుక్క అడ్డం రావడంతో దాన్ని ఢీకొట్టి డివైడర్ పడిపోయాడు. తలకు బలమైన...
గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూతో గర్భిణి మృతి
హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో స్వైన్ ఫ్లూతో ఓ గర్భణి దుర్మరణం చెందింది. ఆమెకు వైద్యులు చికిత్స చేస్తున్నప్పుడు గుండె పోటు రావడంతో గర్భణి చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. ఆమె చనిపోగానే వెంటనే ఆపరేషన్...
బస్సు-ట్రక్కు ఢీ: ఐదుగురు మృతి
పాట్నా: బిహార్ రాష్ట్రం రోహతాస్ జిల్లా షీయోసాగర్ ప్రాంతంలో జాతీయ రహదారి 28పై ఆదివారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు-ట్రక్కు ఢీకొనడంతో ఐదుగురు దుర్మరణం చెందగా 12 మంది తీవ్రంగా...
కర్మన్ఘాట్ లో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
హైదరాబాద్: నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం కర్మన్ఘాట్ చౌరస్తాలో ఓ కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జు అయ్యింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు...
కాగజ్ నగర్ పేపర్ మిల్లులో ప్రమాదం.. ముగ్గురు మృతి
కొమ్రం భీం ఆసిఫాబాద్:జిల్లాలోని కాగజ్ నగర్ లోని సిర్పూర్ పేపర్ మిల్లులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. శనివారం అర్ధరాత్రి పేపర్ మిల్లులో విద్యుత్ ప్లాంట్ కోసం బాయిలర్...
వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి
వడోదర: గుజరాత్లోని వడోదర జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహువద్ గ్రామ సమీపంలో ఎదురెదురుగా వేగంగా వచ్చిన రెండు ట్రక్కులు ఒకదానినొకటి ఢీకొన్నాయి. శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 12...
పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి తల్లిపై ఆర్మీ జవాను కాల్పులు..
గుంటూరు: పెళ్లికి నిరాకరించిన తన ప్రియురాలి తల్లిపై ఆర్మీ జవాను కాల్పులు జరిపాడు. ఈ ఘటన జిల్లాలోని చెరుకుపల్లి మండలం, నడింపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామానికి...
చెరువులో పడిన కారు: ముగ్గురు మృతి
రామన్నపేట: తెలంగాణలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఎల్లంకి చెరువులో కారు అదుపుతప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు....
జీపును ఢీకొట్టిన బస్సు: నలుగురు మృతి
ముంబయి: మహారాష్ట్రలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సోలాపూర్ జిల్లాలోని వైరాజ్ ప్రాంతంలో జీపును మహారాష్ట్ర ఆర్ టిసి బస్సు ఢీకొట్టడంతో నలుగురు ఘటనా స్థలంలో మృతి చెందగా పది...
చెరువులో పడిన కారు…. ముగ్గురు మృతి
భోపాల్: మధ్య ప్రదేశ్ లోని భిండ్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి గౌరీ చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ...
నడి రోడ్డుపై ఇంజనీరింగ్ విద్యార్థిని కత్తులతో పొడిచి..
లక్నో: ఇంజనీరింగ్ విద్యార్థిని కత్తులతో పొడిచి హత్య చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ప్రశాంత్ సింగ్ అనే బిటెక్ విద్యార్థి (23) తన స్నేహితుడిని కలిసేందుకు...
ప్రమాదంపై కమల్హాసన్ తీవ్రదిగ్భ్రాంతి.. మృతులకు రూ.కోటి చొప్పున పరిహారం
చెన్నై: ఇండియన్ 2 సినిమా సెట్ లో నిన్న రాత్రి జరిగిన భారీ ప్రమాదంపై హీరో కమల్హాసన్ తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం జరుగడం దురదృష్టకరమని, ప్రమాదంలో ముగ్గురు స్నేహితులను కోల్పోయామని.....