Home Search
ఇండియా - search results
If you're not happy with the results, please do another search
‘రేసు’కు బ్రేకులు
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్లో నిర్వహిస్తున్న ఇండియా కార్ రేసింగ్ లీగ్ ఆదివారం అర్ధంతరంగా నిలిచిపోయింది. ఇండియన్ రేసింగ్ లీగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురయ్యింది. శనివారం టెస్ట్ రేసులు...
బడ్జెట్ 2023పై కసరత్తు
21న వివిధ రంగాల ప్రతినిధులతో నిర్మలా సీతారామన్ భేటీ
న్యూఢిల్లీ : వచ్చే వారం అంటే నవంబర్ 21 నుంచి కేంద్ర బడ్జెట్ కసరత్తును ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించనున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరం...
2 శాతం క్షీణించిన పేటిఎం షేరు
న్యూఢిల్లీ : పేటిఎం మాతృ సంస్థ 97కమ్యూనికేషన్స్ రెండుశాతం క్షీణించింది. సాఫ్ట్ బ్యాంక్ 4.5శాతం వాటా ఉపసంహరించుకోవడంతో పేటిఎం ఒడుదొడుకులకు గురైంది. బిఎస్ఈలో 2.23శాతం తగ్గి ఎన్ఎస్ఇలో 2.38 శాతం తగ్గి రూ.526.90కు...
ప్రభుత్వరంగ బ్యాంకుల లాభాలు!
ప్రభుత్వరంగ బ్యాంకులు లాభాల బాట పడుతున్నాయని మన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మురిసిపోతూ చెబుతున్నారు. ముఖ్యంగా 2017-18లో రూ. 6,547 కోట్ల నికర నష్టం వచ్చిన దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు...
వృద్ధిలో మేటి
మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వాలుంటే (డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు) బాగా అభివృద్ధి జరుగుతుందని చెప్పే పార్టీలకు ధీటైన జావాబిచ్చారు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, మున్సిపల్ వ్యవహారాల శాఖామంత్రి...
ధాన్యం కొండ దేశానికే అండ
మన తెలంగాణ/హైదరాబాద్: ధాన్యపు రాసుల కొండతో తెలంగాణ రాష్ట్రం స్పల్పకాలంలోనే ఆహారోత్పత్తుల్లో దేశానికే అండగా నిలిచింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి 44.40లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే...
బొమ్మల ‘కొలువులు’
మన తెలంగాణ/హైదరాబాద్: పారిశ్రామిక రంగంలో దూసుకపోతున్న తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం బొమ్మల తయారీ క్లస్టర్లపై కూడా దృష్టి సారించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభు త్వం శరవేగంగా ప్రణాళికలను సిద్ధ్దం చేసింది. సంప్రదాయ...
త్వరలో తెలుగులో సినిమా చేసి.. హిందీలో రీమేక్ చేస్తా: వరుణ్ ధావన్
వరుణ్ ధావన్, కృతిససన్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం భేడియా. ఈ చిత్రం తెలుగులో తోడేలు టైటిల్తో గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదలవుతుంది. ఈ చిత్రం ఈనెల 25న థియేటర్లలో సందడి చేయనుంది....
అంతర్జాతీయ స్ధాయిలో అయిల్ ఫామ్ పంటకు అధిక డిమాండ్: హరీశ్రావు
అయిల్ ఫామ్ సాగుతో రైతులకు అధిక లాభాలు
అంతర్జాతీయ స్ధాయిలో అయిల్ ఫామ్ పంటకు అధిక డిమాండ్
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 50 వేల ఎకరాలలో అయిల్ ఫామ్ సాగే లక్షం
సాగుపై ప్రత్యేక శ్రద్ద...
నేడు బ్యాంకు ఉద్యోగుల సమ్మె
న్యూఢిల్లీ: ఉద్యోగాల ఔట్సోర్సింగ్కు వ్యతిరేకంగా శనివారం దేశవ్యాప్తంగా ఆల్ ఇం డియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ) సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో బ్యాంక్ బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రభావితం కానున్నా యి. సమ్మె కారణంగా...
‘హరిహర వీరమల్లు’ వచ్చేది అప్పుడేనా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాను సెట్స్ పైకి తెచ్చి చాలా కాలమైంది. గత ఏడాది నుంచి ఈ సినిమా విడుదల తేదీపై ఊహించని మార్పులు జరుగుతున్నాయి. అసలు ఎప్పుడో...
విదేశీ వాణిజ్య లోటు!
అక్టోబర్ నెలలో మన ఎగుమతులు దాదాపు 17 శాతం (16.7 శాతం) తగ్గి, దిగుమతులు 5.7 శాతం పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థ రోగగ్రస్థమై వున్నదని చాటుతున్నది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ...
రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు
నిర్మల్ : నిర్మల్ జిల్లాలో గురువారం వశిష్ట డిగ్రీ కాలేజ్ లో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అని ట్రాఫిక్ మీద అవగాహన కార్యక్రమాన్ని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా...
‘జాకీ’ వస్తోంది!
మన తెలంగాణ/హైదరాబాద్: అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన జాకీ ఇంటర్నేషనల్ కంపెనీ దుస్తులను తయారుచేసే పేజ్ ఇండస్ట్రీస్ తెలంగాణ లోభారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. సుమారు 290 కోట్ల రూపాయలతో తెలంగాణ లో...
కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్
మన తెలంగాణ/ హైదరాబాద్ : హైదరాబాద్లోని తన మెయిన్ బ్రాంచ్ వద్ద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రచారాన్ని ఎస్బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఎల్హెచ్ఒ ప్రారంభించింది. ఆండ్రాయిడ్ ఆధారిత...
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు
బేగంపేట ఎయిర్పోర్ట్ ద్వారా నగదు బదిలీ
తెరపైకి శరత్ చంద్రారెడ్డి భార్య పేరు
మన తెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు...
భారతీయులకు రిషి సునాక్ గుడ్ న్యూస్..
జకర్తా: బ్రిటన్ వెళ్లాలనుకునే భారతీయులకు బ్రిటన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారత యువ నిపుణులకు ఏటా 3000 వీసాలు అందించేలా సరికొత్త వీసా పథకానికి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆమోదం తెలిపారు....
జి-20 కి భారత్ సారథ్యం
ఇండోనేషియాలోని బాలిలో మంగళ, బుధవారాల్లో జరుగుతున్న గ్రూపు (జి) 20 దేశాల సదస్సుకు ఈసారి విశేష ప్రాధాన్యమున్నది. ఇది ఇండియాకు ప్రత్యేకించి, ప్రపంచానికి విశేషించి ఏర్పడినదని చెప్పుకోవాలి. ఈ గ్రూపు అధ్యక్షతను ఈ...
33 శాతం బాలల్లో పోషక లోపం!
భారత దేశంలో గత రెండు దశాబ్దాలుగా పేదరికం 21 శాతం తగ్గడం, శిశు మరణాలు సగానికి పైగా తగ్గడం, 80 శాతానికి పైగా గర్భిణుల ప్రసవాలు ఆసుపత్రుల్లో జరగడం, 2 మిలియన్ల పిల్లలు...
800,00,00,000
ఐక్యరాజ్య సమితి: ప్రపంచ జనాభా మరో మైలురాయిని చేరుకుంది.ప్రస్తుతం ఈ భూమి మీద ఉన్న జనాల సంఖ్య 800 కోట్లకు చేరుకుంది. 800 కోట్ల శిశువు మంగళవారం ఈ భూమి మీదికి వచ్చినట్లు...