Thursday, May 2, 2024
Home Search

ఇండియా - search results

If you're not happy with the results, please do another search
Police Awareness conference on road accidents

రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు

  నిర్మల్ : నిర్మల్ జిల్లాలో గురువారం వశిష్ట డిగ్రీ కాలేజ్ లో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అని ట్రాఫిక్ మీద అవగాహన కార్యక్రమాన్ని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా...
Jockey is a huge investment in Telangana

‘జాకీ’ వస్తోంది!

  మన తెలంగాణ/హైదరాబాద్: అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన జాకీ ఇంటర్నేషనల్ కంపెనీ దుస్తులను తయారుచేసే పేజ్ ఇండస్ట్రీస్ తెలంగాణ లోభారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. సుమారు 290 కోట్ల రూపాయలతో తెలంగాణ లో...
Digital Life Certificate for Central Government Pensioners

కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్

  మన తెలంగాణ/ హైదరాబాద్ : హైదరాబాద్‌లోని తన మెయిన్ బ్రాంచ్ వద్ద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రచారాన్ని ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఎల్‌హెచ్‌ఒ ప్రారంభించింది. ఆండ్రాయిడ్ ఆధారిత...
Delhi Liquor Case: Cash delivery by Begumpet Airport

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు బేగంపేట ఎయిర్‌పోర్ట్ ద్వారా నగదు బదిలీ తెరపైకి శరత్ చంద్రారెడ్డి భార్య పేరు మన తెలంగాణ/హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు...
Rishi Sunak good news for Young Indian Scientists

భారతీయులకు రిషి సునాక్ గుడ్‌ న్యూస్..

జకర్తా: బ్రిటన్ వెళ్లాలనుకునే భారతీయులకు బ్రిటన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. భారత యువ నిపుణులకు ఏటా 3000 వీసాలు అందించేలా సరికొత్త వీసా పథకానికి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆమోదం తెలిపారు....
Food quality control system in India

జి-20 కి భారత్ సారథ్యం

  ఇండోనేషియాలోని బాలిలో మంగళ, బుధవారాల్లో జరుగుతున్న గ్రూపు (జి) 20 దేశాల సదస్సుకు ఈసారి విశేష ప్రాధాన్యమున్నది. ఇది ఇండియాకు ప్రత్యేకించి, ప్రపంచానికి విశేషించి ఏర్పడినదని చెప్పుకోవాలి. ఈ గ్రూపు అధ్యక్షతను ఈ...
33 percent of children are malnourished

33 శాతం బాలల్లో పోషక లోపం!

  భారత దేశంలో గత రెండు దశాబ్దాలుగా పేదరికం 21 శాతం తగ్గడం, శిశు మరణాలు సగానికి పైగా తగ్గడం, 80 శాతానికి పైగా గర్భిణుల ప్రసవాలు ఆసుపత్రుల్లో జరగడం, 2 మిలియన్ల పిల్లలు...
World population has reached 800 crores

800,00,00,000

ఐక్యరాజ్య సమితి: ప్రపంచ జనాభా మరో మైలురాయిని చేరుకుంది.ప్రస్తుతం ఈ భూమి మీద ఉన్న జనాల సంఖ్య 800 కోట్లకు చేరుకుంది. 800 కోట్ల శిశువు మంగళవారం ఈ భూమి మీదికి వచ్చినట్లు...
sensex

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు స్వస్తి పలికారు. విదేశీ మదుపర్లు పెట్టుబడులు పెట్టడం మార్కెట్లకు కలిసొచ్చింది.మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 248.84 పాయింట్లు లేక...
Food quality control system in India

కొలీజియంకు గండం!

  ఉన్నత న్యాయ స్థానాలకు న్యాయమూర్తుల నియామకం మళ్ళీ వివాదాస్పదమయింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజుజు గత కొంత కాలంగా దీనిపై తన మనోభావాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అమల్లో గల...
'Lathi' Movie Pre Release event in Hyderabad

యాక్షన్ అడ్వెంచర్ సర్వైవల్ థ్రిల్లర్

యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా ఏ.వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్‌పై రాబోతోన్న హై ఆక్టేవ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లాఠీ’. రమణ, నంద సంయుక్త నిర్మాణంలో భారీగా తెరకెక్కిస్తున్నారు. విశాల్ సరసన సునయన...
Center is ready to bring petrol diesels under GST

రాష్ట్రాలు ఓకె అంటే జిఎస్‌టి పరిధిలోకి పెట్రోలు, డీజిల్

  న్యూఢిల్లీ : పెట్రోలు డీజిల్‌లను జిఎస్‌టి పరిధిలోకి తేవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని అయితే రాష్ట్రాలు దీనికి అంగీకరిస్తాయా? అని పెట్రోలియం , సహజవనరుల మంత్రి హర్దీప్ సింగ్ పురీ తెలిపారు. కేంద్రం...
Stock Market ended in red

స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్

ముంబై: బెంచ్‌మార్క్ సూచీలు సోమవారం ఫ్లాట్‌గా ప్రారంభమైనప్పటికీ హెచ్చుతగ్గుల(వొలాటిలిటీ) మధ్య చివరికి నష్టాల్లోనే ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 170.89 పాయింట్లు లేక 0.28 శాతం పతనమై 61624.15...
50 percent of world's personal income is owned by US and Chinese citizens

సంపదలో సగం వాళ్లదే

  న్యూఢిల్లీ: ప్రతి మనిషికీ సంపాదనే ముఖ్యం. దాన్ని బట్టే ఆ మనిషి విలువ సమాజంలో పెరుగుతుంది. ఇటీవలి కాలంలో సంపాదనే చాలా మంది లక్షంగా ఉంటోంది. ఆ విషయంలో అమెరికన్లు, చైనీయులు ఆరితేరిపోయారు....
National Awards for Documentary Films

డాక్యుమెంటరీ చిత్రాలకు జాతీయ అవార్డులు

  మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్రముఖ డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాణ సంస్థ డిఎస్‌ఎన్ ఫిల్మ్ ప్రతిష్టాత్మక పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆన్యూవల్ ఎక్స్‌లెన్స్ అవార్డ్ 2022లో ఐదు అవార్డులు గెలుచుకుంది. పబ్లిక్...
Janaki Easwer Perform At T20 World Cup Final

టి 20 వరల్డ్ కప్ లో భారత్ కొసమెరుపు

మెల్‌బౌర్న్ : ఆదివారం జరిగే టి20 వరల్డ్ కప్ క్రికెట్ ఆటలో ఓటమితో భారత క్రికెట్ జట్టు ఇంటిబాట పట్టింది. ఈ ఫైనల్‌లో భారత్ ఆటకు చోటు లేకపోయినా ఈ వేదిక నుంచి...
Allu Arjun Help Kerala Student For Education

కేరళ విద్యార్థిని చదువుకు అల్లు అర్జున్ సాయం

  కేరళ : పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నిజ జీవితంలోనూ తాను హీరోనని నిరూపించుకుంటున్నారు. కేరళలో ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం అయ్యే విద్యార్థినికి...

మోడీ నిజమైన దేశ భక్తుడా!

‘భారత నిజమైన దేశ భక్తుడు నరేంద్ర మోడీ’ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇచ్చిన కితాబిది అని కొన్నింటిలో ‘భారత దేశభక్తుడు నరేంద్ర మోడీ’ అన్నట్లుగా మీడియాలో భిన్న వర్ణనలు వచ్చాయి. మొత్తం...
Prime Minister's arrival today amid protests

నిరసనల నడుమ నేడు ప్రధాని రాక

మన తెలంగాణ/గోదావరిఖని/జ్యోతినగర్/హైదరాబాద్ : వామపక్షాలు, వివిధ విద్యార్థి, కార్మిక సంఘాలు, న్యాయవాదుల నిరసనల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు పెద్దపల్లి జిల్లా రామగుండానికి రానున్నారు. విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, కార్మి క...
Asus launches world first 17.3 foldable laptop

ఫోల్డబల్‌ ల్యాప్‌టాప్‌, జెన్‌బుక్‌ 17 ఫోల్డ్‌ ఓఎల్‌ఈడీని విడుదల చేసిన అసుస్‌..

న్యూఢిల్లీ: తైవనీస్‌ టెక్నాలజీ సంస్ధ అసుస్‌ ఇండియా శుక్రవారం తమ విప్లవాత్మక ఆవిష్కరణ జెన్‌బుక్‌ 17 ఫోల్డ్‌ ఓఎల్‌ఈడీని విడుదల చేసినట్లు వెల్లడించింది. ప్రపంచంలో మొట్టమొదటి 17.3 అంగుళాల ఫోల్డబల్‌ ఓఎల్‌ఈడీ ల్యాప్‌టాప్‌...

Latest News