Saturday, April 20, 2024
Home Search

ప్రధాని మోడీ - search results

If you're not happy with the results, please do another search

‘ఉల్ఫా’తో శాంతి ఒప్పందం:అమిత్ షా

న్యూఢిల్లీ: అసోంలో శాంతియుత వాతావరణం నెలకొల్పే ప్రయత్నాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రానికిచెందిన సాయుధ వేర్పాటు వాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం(ఉల్ఫా)తో దీర్ఘకాలంగా ప్రభుత్వం జరుపుతున్న చర్చలు...

అయోధ్య ధామ్ స్టేషన్‌లో రాముడి ముద్రలు

న్యూఢిల్లీ: పైకప్పుపై గోపురం, శ్రీరామచంద్రుడికి చెందిన ధనుస్సు, బాణం ..శనివారం ప్రారంభం కానున్న అయోధ్యలోని కొత్త రైల్వే స్టేషన్ ఆలయ నిర్మాణ శైలిలో అద్భుతంగా రూపుదిద్దుకుంది. శనివారం అయోధ్యను సందర్శించనున్న ప్రధాని నరేంద్ర...

ఊపిరాడని ప్రజాస్వామ్యం!

అభ్యుదయకరమైన భారతీయ వార్తా వెబ్‌సైట్ ‘న్యూస్‌క్లిక్’ పై దాడి చేశారు. పార్లమెంటు ఉభయ సభల్లో 141 మంది ఎంపిలను సస్పెండ్ చేశారు. ఈ రెండు సంఘటనలు భారత ప్రజాస్వామ్యంపై తీవ్ర దాడిగా భావించాల్సి...
Expiry date of Narendra Modi's medicine is over!

రాహుల్ పాదయాత్ర… బిజెపి అంతిమయాత్ర

డబుల్ ఇంజన్ అంటే ఆదానీ, ప్రధానిలే... లోక్ సభలో రాహుల్ గాంధీ ప్రశ్నించగానే ఆదానీ ఇంజన్ షెడ్‌కు పోయింది రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్రతో ప్రధాని ఇంజన్ కూడా పని చేయదు నాగ్‌పూర్ కాంగ్రెస్ ఆవిర్భావ...

అధికారంలోకి వస్తే కులగణన చేపడతాం

నాగపూర్: దేశంలో అనేక రంగాలలో ఓబిసిలు, దళితులు, గిరిజనులకు తగిన ప్రాతినిధ్యం లేదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఇండియా కూటమి కేంద్రంలో అధికారిలోకి వస్తే...

ముంగిట్లోకి పాలన

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్ర తిష్ఠాత్మకంగా భావిస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు.ప్రభుత్వ మే ప్రజల వద్దకు వెళ్లి న్యాయం చేసేందు కు యత్నిస్తుందని తెలిపారు. కాంగ్రెస్...

ఎండుకొబ్బరికి మద్దతు రూ 300

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఎండు కొబ్బరి కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ 250 నుంచి రూ 300 మేర పెంచింది. దీనితో ఇప్పుడు 2024 పంటకాలానికి ఈ మద్దతు ధర...

మీరేం న్యాయం చేస్తారు?..రాహుల్ యాత్రపై బిజెపి మీనాక్షి

న్యూఢిల్లీ : రాహుల్ చేపట్టే భారత్ న్యాయ యాత్రను బిజెపి తేలిగ్గా తీసిపారేసింది. ఇది ఉత్తి నినాద ఆర్భాట తంతు, ఇటువంటి వాటితో ప్రజలను కాంగ్రెస్ మభ్యపెట్టలేదు. మోసగించలేదు అని కేంద్ర మంత్రి,...

తెలంగాణ రావాల్సిన హక్కుల కోసం ఎన్నడు కేంద్రం దగ్గర రాజీ పడలేదదు

హైదరాబాద్ : తెలంగాణ హక్కుల విషయంలో కేంద్రం వద్ద కెసిఆర్ ప్రభుత్వం ఎన్నడూ రాజీ పడలేదని బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి...
If so...Kashmir will be like Gaza

ఇలాగైతే కశ్మీర్‌కు గాజా గతే

ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు న్యూఢిల్లీ : పొరుగుదేశం పాకిస్థాన్ మనతో చర్చలకు సిద్ధంగా ఉంటుండగా మనం చర్చలు జరపక పోవడానికి కారణం ఏ మిటని మాజీ సిఎం , నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ...
It is a shame to brag that you have created assets by making debts!

అప్పులు చేసి ఆస్తులు సృష్టించామని గొప్పలు చెప్పడం సిగ్గుచేటు!

అప్పులు తీర్చాలంటే తెలంగాణ ప్రజలు చెమట చిందించాల్సిందే? విభజన హామీలు, బకాయిల విడుదలపై మోడీని కలుస్తున్నాం బేగంపేట ఎయిర్ పోర్ట్ వద్ద కలిసిన మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మనతెలంగాణ/హైదరాబాద్:  ప్రభుత్వ శ్వేత పత్రానికి కౌంటర్...

హిందూయిజంపై ఎస్‌పి నేత మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు

లక్నో: హిందూయిజంపై సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ మతం ఒక మోసం అని వ్యాఖ్యానించారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ప్రధాని నరేంద్ర మోడీ...

ఇలాగైతే జమ్ముకశ్మీరకు గాజా గతే .. మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా

న్యూఢిల్లీ : పొరుగుదేశం పాకిస్థాన్ మనతో చర్చలకు సిద్ధంగా ఉంటుండగా మనం చర్చలు జరపక పోవడానికి కారణం ఏమిటని మాజీ సిఎం , నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. పాకిస్థాన్‌తో...
CM Revanth Reddy to Delhi today

నేడు ఢిల్లీకి సిఎం

డిప్యూటీ సిఎం భట్టితో కలిసి సాయంత్రం 4.30 గంటలకు ప్రధానిని కలవనున్న రేవంత్ విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై చర్చకు అవకాశం కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలతోనూ సమావేశం కానున్న రేవంత్, భట్టి...
No alliance with Congress Says Asaduddin Owaisi

హైకోర్టును పాతబస్తీ నుంచి తరలించొద్దు : అసద్

మన తెలంగాణ/హైదరాబాద్ : పాతబస్తీ అసలైన హైదరాబాద్ అని, హైకోర్టును అక్కడి నుంచి తరలించొద్దని ఎఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. అవసరమైతే చంచల్ గూడ జైలును హైదరాబాద్ శివార్లకు...
Applications for new ration cards should be given

కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు ఇవ్వాలి

రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్ ఇంకా లక్షలాది మంది రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను గుర్తించాలి ముస్లిం దేశాలే నిషేధించిన తబ్లిక్ జమాతేకు నిధులెట్లా ఇస్తారు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన...
Khalistani inscriptions on a Hindu temple

హిందూ ఆలయంపై ఖలిస్తానీ రాతలు

అమెరికాలోని ఆలయంపై మోడీ వ్యతిరేక నినాదాలు గాంధీనగర్: అమెరికాలో ఒక హిందూ ఆలయాన్ని అపవిత్రం చేసి ఆలయ గోడల పై ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేక రాతలు రాసిన ఘటనపై కేంద్ర విదేశీ...

మసకబారుతున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్యం

మన నూతన పార్లమెంటుకు ఐదు అంచెల పటిష్టమైన భద్రత వలయానికి బీటలు పడ్డాయి. ఆ రక్షణ వలయాలను ఛేదించుకొని ఇద్దరు గుర్తు తెలియని దుండగులు పార్లమెంటులోనూ, మరో ఇద్దరు పార్లమెంటు వెలుపల ప్రవేశించడం...

అయోధ్య నుంచి తొలి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్

న్యూఢిల్లీ: ప్రయాణికులకు, భక్తులకు వేగవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు అయోధ్య సంసిద్ధమవుతోంది. అతి త్వరలో మొట్టమొదటి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు అయోధ్య నుంచి ప్రారంభం కానున్నది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ...

సమ పంపిణీ లేని సంపదతో ఆ కొందరికే ఫాయిదా: రాహుల్

న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుగుతోంది. కానీ ఇది సమతూకంలో అందరికి పంపిణీ కావడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. పెరిగే సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం అవుతోంది....

Latest News