Home Search
యోగా - search results
If you're not happy with the results, please do another search
నవంబర్ 6 వరకు ఈడి కస్టడీలో అనిల్ దేశ్ముఖ్
ముంబయి: మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ముఖ్ను ఈనెల 6వ తేదీ వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) కస్టడీకి అప్పగిస్తూ ముంబయి ప్రత్యేక సెలవు కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర పోలీసు...
అమెరికా పంపిస్తానని మోసం చేసిన నిందితుడి అరెస్టు
మనతెలంగాణ, హైదరాబాద్ : అమెరికా వెళ్లేందుకు వీసా ఇప్పిస్తానని, అక్కడికి వెళ్లిన తర్వాత ఉద్యోగాలు ఇపిస్తానని చెప్పి పలువురు బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసిన నిందితుడిని నగర సిసిఎస్...
ఆర్టిసిలో క్యూఆర్ కోడ్కు మంచి స్పందన
సంస్థలో పాదర్శక సేవలకు అవకాశం
కోవిడ్ సమయంలో
ప్రయాణికులకు, సిబ్బందికి భరోసా
మన తెలంగాణ, హైదరాబాద్ : ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించడంలో భాగంగ ఆర్టిసి అధికారులు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్న సంగతి తెలిసిందే....
సైబర్ నేరగాళ్ల సరికొత్త పంథా
తాజాగా ఇపిఎఫ్ పేరిట మోసాలు
సైబర్ క్రైంకు క్యూ కడుతున్న బాధితులు
మనతెలంగాణ/హైదరాబాద్ : సైబర్ నేరగాళ్లు సరికొత్త పంథాను ఎంచుకుని మోసాలకు పాల్పడుతున్నారు. శని,ఆదివారాల్లో నగరంలో పలువురు బాధితులు సుమారు రూ.40 లక్షలకు పైగా...
వివిప్యాట్ల ఘటనపై వివరణ ఇవ్వండి
నేటిలోగా నివేదిక ఇవ్వాలని కరీంనగర్ కలెక్టర్, హుజూరాబాద్ ఆర్ఒకు సిఇఒ ఆదేశం, రేపే హుజూరాబాద్ ఉపపోరు ఓట్ల లెక్కింపు
కరీంనగర్ కలెక్టర్, హుజూరాబాద్ ఆర్ఒకు సిఇఒ ఆదేశం
ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై అధికారులతో శశాంక్ గోయల్...
కాలుష్యానికి కళ్లెం వేస్తాం
కట్టుబాట్లతో ముగిసిన జి 20
థర్మల్ కేంద్రాలకు బొగ్గు బంద్
గ్లాస్గో సదస్సుకు అస్పష్ట సందేశాలు
ఇటలీలో ముగిసిన సంపన్న భేటీ
స్కాట్లాండ్కు సాగిన ప్రపంచ నేతలు
రోమ్ : వాతావరణ పరిరక్షణ చర్యలకు...
జైకోవ్-డి డోస్ రూ.265కు ఇచ్చేందుకు జైడస్ సుముఖత: అధికారిక వర్గాలు
న్యూఢిల్లీ: కొవిడ్19 కట్టడికి ఔషధ కంపెనీ జైడస్ క్యాడిలా రూపొందించిన వ్యాక్సిన్ డోస్ ధరను రూ.265గా నిర్ణయించేందుకు ఆ సంస్థ సుముఖత వ్యక్తం చేసిందని అధికారికవర్గాలు తెలిపాయి. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం...
రేపు గోవాకు అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్టోబర్ 31న గోవా చేరుకోనున్నారు. ఆయన సోమవారం అక్కడ విలేకరుల సమావేశం కూడా చేపట్టనున్నారు. 2022 పూర్వ భాగంలో...
మార్కెట్ అనాలిస్టులూ అర్హులే
హెచ్ 1 బివీసాకు వెసులుబాట్లు
వాషింగ్టన్ : అమెరికాలో హెచ్ 1 బి వీసా ఎంప్లాయర్స్కు ఘన విజయం దక్కింది. మార్కెట్ రిసర్చ్ అనాలిస్టులను ప్రత్యేక వృత్తి నైపుణ్య పరిధిలోని వారిగా అమెరికా పౌరసత్వ,...
తెలంగాణలో పెట్టుబడికి రక్షణ
ఫ్రాన్స్ పరటన రెండో రోజున ఏరో క్యాంపస్ అక్విటిన్ సంస్థ సేల్స్ డైరెక్టర్ గ్జావియర్ ఆడియన్తో కెటిఆర్ బృందం
పారిశ్రామికవేత్తలకు పలు ప్రోత్సాహకాలు : ఫ్రాన్స్ పెట్టుబడిదారులకు కెటిఆర్ ఆహ్వానం
మిస్సైల్స్...
ఉపాధ్యాయుడు సుధాకర్ సేవలకు దక్కిన పురస్కారం….
మన తెలంగాణ/ములకలపల్లి : ములకలపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ధారావత్ సుధాకర్కు ఆయన చేసిన సేవలను గుర్తించిన ప్రభుత్వం గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కొత్తగూడెంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్,...
రేషన్ కార్డు ఉంటేనే పిఎం కిసాన్ నిధి
నిబంధనలు మరింత కఠిన తరం!
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ రంగంలో నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేస్తూ కేంద్రప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పిఎంకిసాన్)పథకంలో నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇక నుంచి...
ముగ్గురు విద్యార్థులపై కేసులు
పాక్ గెలుపు సంబర సంబంధం
ఆగ్రా : స్థానిక పోలీసులు కశ్మీర్కు చెందిన ఇక్కడి ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులపై కేసులు నమోదు చేశారు. టి 20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లో పాకిస్థాన్ విజయం...
కొవాగ్జిన్పై మరింత సమాచారం కోరిన డబ్లుహెచ్ఒ
నవంబర్ 3 న అనుమతిపై నిర్ణయం ?
జెనీవా : కొవిడ్ టీకా కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి సంబంధించిన అనుమతిపై తుది సమీక్షకు గాను భారత్ బయోటెక్ నుంచి అదనపు సమాచారం అవసరమని...
వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ ఛార్జీషీట్
కడప: మాజీ మంత్రి వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ పులివెందుల కోర్టులో ఛార్జ్షీటును దాఖలు చేసింది. వివేకానంద రెడ్డి హత్యకు నలుగురు కారణమని పేర్కొంది. గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి,...
ప్రతిపక్షాల్లో వణుకు
ప్లీనరీ విజయవంతంతో తమ పునాదులు కదిలిపోతాయని భయపడుతున్నాయి
మరో 20ఏళ్ల పాటు అధికారంలో టిఆర్ఎస్ కొనసాగుతుంది భయంతోనే ప్రతిపక్షాల విమర్శలు దళితబంధును చూసి ఓర్వలేక ఒక్కొక్కరు ఒక్కొక్కతీరుగా మాట్లాడుతున్నారు : టిఆర్ఎస్ఎల్పి...
మరో 24 గంటల్లో కొవాగ్జిన్కు డబ్లుహెచ్వొ గ్రీన్ సిగ్నల్
న్యూయార్క్ : భారత స్వదేశీ తయారీ వ్యాక్సిన్ కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సాంకేతిక కమిటీ నుంచి 24 గంటల్లో సిఫార్సు రావచ్చని ప్రపంచ ఆరోగ్యసంస్థ అధికార ప్రతినిధి మార్గరెట్...
ఆయుష్మాన్ భారత్లో రెండు కంటైనర్ మొబైల్ ఆస్పత్రులు
కేంద్ర ఆరోగ్యమంత్రి మాండవీయ వెల్లడి
న్యూఢిల్లీ : పిఎం ఆయుష్మాన్ భారత్ వ్యవస్థ కింద అన్ని వైద్య సౌకర్యాలతో రెండు కంటైనర్ మొబైల్ ఆస్పత్రులను త్వరలో ప్రారంభించనున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్...
పదోన్నతుల్లో ఎస్సి, ఎస్టిలకు రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వాయిదా
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్సి, ఎస్టిలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీంకోర్టు తన తీర్పును మంగళవారం రిజర్వ్ చేసింది. జస్టిస్ నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసులో అటార్నీ జనరల్...
రేపు నిమ్స్మేలో మెగా జాబ్మేళా
హైదరాబాద్: జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (నిమ్స్మే) సంస్థ, ప్రిజం మల్టీమీడియా సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన మెగా జాబ్మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిజం సంస్థ ఎండి శ్రీనివాస్ తెలిపారు....