Home Search
కేంద్రం ప్రభుత్వం - search results
If you're not happy with the results, please do another search
మానవ వనరులు-నిరుద్యోగం!
దేశంలో నిరుద్యోగం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అందుబాటులోని అపారమైన మానవ వనరులను సద్వినియోగం చేసుకొని విశేషమైన ఆర్థికాభివృద్ధిని సాధించి పొరుగునున్న చైనా వంటి దేశాలతో పోటీ పడవలసిన దేశ పాలకులు...
అమిత్షాకు సవాల్
శవం, శివం అంటూ బిజెపి మత ఘర్షణలు సృష్టించే కుట్ర
మసీదులు, గుళ్ల రాజకీయం మాని దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడండి
పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా ఇస్తామని మోడీ ప్రకటించింది వాస్తవం కాదా?
మాచర్ల-గద్వాల రైల్వే లైన్...
నెమ్మదిగా విజృంభణ
మహారాష్ట్ర, కేరళలో కరోనా కోరలు, బహిరంగ ప్రదేశాల్లో మళ్లీ మాస్కు నిబంధన
మూడు నెలల తరువాత మహారాష్ట్రలో వెయ్యి దాటిన కేసుల సంఖ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
ముంబై : మహారాష్ట్ర, కేరళ...
అసోం సిఎం హిమంతపై ఆరోపణలు
కరోనా కిట్లలో భారీ అవినీతి
ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు భార్య, కుమారుడి వ్యాపార భాగస్వాములకు కాంట్రాక్టు
రూ.600కు బదులు రూ.900 చెల్లింపులు
అనుభవం లేని కంపెనీకి ఆఫర్ ఇచ్చారు
ఢిల్లీ డిప్యూటీ సిఎం సిసోడియా ఆరోపణలు
న్యూఢిల్లీ/ గువహతి :...
సొమ్ము తెలంగాణది సోకు కేంద్రానిది
కెసిఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసిన మిషన్ భగీరథను హైజాక్ చేసిన కేంద్రం, తెలంగాణలో 54లక్షల ఇళ్లకు నీళ్లు ఇస్తున్నది వాళ్లేనట, కేంద్ర జలశక్తి శాఖ శుద్ధ అబద్ధపు ప్రచారం, టిఆర్ఎస్ నేతల...
పట్టణాభివృద్ధిలో మనమే మేటి
స్వచ్ఛ సర్వేక్షణ్లో 12అవార్డులు రాష్ట్రానికే
ప్రపంచంలోని 30 ఉత్తమ
నగరాల్లో హైదరాబాద్ను
నిలబెట్టాలన్నదే లక్షం కేంద్రం
పారదర్శకంగా వ్యవహరిస్తే
రాష్ట్రానికి మరిన్ని అవార్డులు
రాష్ట్రంలో 2025 నాటికే పట్టణాల్లో
50% జనాభా 141...
ఆర్థిక ఊరట!
రూ.4వేల కోట్లకు బాండ్ల వేలానికి అనుమతి
7న ముంబైలో ఆర్బిఐ వేలం
ప్రక్రియ తిరిగి చెల్లింపులకు
13 ఏళ్ల కాలపరిమితి మూడు
నెలలుగా తెలంగాణకు
అనుమతులు ఇవ్వకుండా
తాజాగా మనసు మార్చుకున్న
కేంద్ర...
వచ్చే ఏడాది హైదరాబాద్లో ఫార్మూలా ఇ కారు రేసు
జకార్తా : వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్లో ఫార్మూలా ఇ కారు రేసులు జరుగుతాయి. మహీంద్రా రేసింగ్ , టీం ప్రిన్సిపల్ దిల్బాగ్ సింగ్ గిల్ ఈ విషయం తెలిపారు. మహీంద్రా...
కొవిడ్ అనాథ బాలల లెక్క!
సంపాదకీయం: కరోనా కాలంలో తలిదండ్రులను కోల్పోయిన అనాథ బాలలను ఆదుకోడానికి ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పించడం అందుకు ఒక పథకాన్ని రూపొందించి ప్రారంభించడం మంచి పరిణామం. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్పొరేట్...
జిల్లా కోర్టులతో సత్వర న్యాయం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో జ్యుడిషీయల్ డిపార్ట్మెంట్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో సహకారం అందించేందుకు ప్రభుత్వం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రాంగణం నుంచి గురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా...
పంచాయతీలకు ఒక్క రూపాయి పెండింగ్ లేదు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు ఒక్క రూపాయి పెండింగ్లో లేదని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. ప్రతి నెలా టంచనుగా స్థానిక సంస్థలకు రాష్ట్ర...
అమరుల త్యాగం వెల కట్టలేనిది: హరీష్ రావు
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పెరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు
పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు...
సిద్దిపేట:...
కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బోర్లకు మీటర్లు పెట్టనివ్వను: కెసిఆర్
హైదరాబాద్: రాజీపడి ఉంటే తెలంగాణ రాష్ట్రం సాధించి ఉండేవాళ్లం కాదని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. మృత్యువు నోట్లో తలదూర్చి మరీ తెలంగాణను సాధించుకున్నామన్నారు. సంక్షేమ, అభివృద్ధి ఫలాలను పంచుతున్న తెలంగాణ...
దేశానికే దిక్సూచి
ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన సిఎం కెసిఆర్
రాష్ట్రమంతటా ఘనంగా ఏర్పాట్లు
మన తెలంగాణ/హై-దరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేం డ్లు పూర్తిచేసుకుని తొమ్మిదవ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటు న్న శుభ సందర్భంలో తెలంగాణ ప్ర...
వారిది గోబెల్స్ ప్రచారం
గ్రామాలభివృద్ధ్దికి కేంద్రం సరిగ్గా నిధులు
ఇవ్వకున్నా రాష్ట్ర ఖజానాతో అభివృద్ధి
చేస్తున్నాం రెండు నెలల్లో పట్టణ, పల్లె
ప్రగతి కింద రూ.700 కోట్లు చెల్లింపు
బండి, తప్పుడు ప్రచారం
దేశవ్యాప్తంగా 20 గ్రామాల్లో
19...
ఆప్ X బిజెపి
సంపాదకీయం: పంజాబ్లో ఆప్ (ఆమ్ఆద్మీ పార్టీ) ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన ఆరోగ్య మంత్రి డాక్టర్ విజయ్ సింగ్లాను మంత్రి పదవి నుంచి తొలగించి అరెస్టు చేయించిన వారం రోజుల్లోనే ఢిల్లీ ఆప్...
డిమాండ్ గల పంటలే పండించాలి
హైదరాబాద్లో ఆలుగడ్డకు మంచి గిరాకీ ఉంది
రైతులు ఆలుగడ్డ పంటపై దృష్టి
పెట్టాలి 2.5 లక్షల ఎకరాల్లో
దానిని సాగు చేయాల్సిన
అవసరం ఉంది ఎనిమిదేళ్లల్లో
ప్రభుత్వం వ్యవసాయంపై
రూ.3.75లక్షల కోట్లు ఖర్చు
చేసింది...
బండికి బుర్రుందా?
భద్రాద్రి విద్యుత్ ప్రాజెక్టుపై ఆయనవి మతిలేని మాటలు
భద్రాద్రి పవర్ ప్రాజెక్టుకు యంత్రాలన్నీ
కేంద్రం ఆధీనంలోని బిహెచ్సిఎల్వే ఆ సంస్థను
తప్పుపట్టడం కేంద్రాన్ని వెలేత్తి కదా?
బండి సంజయ్ పరోక్షంగా కేంద్రాన్ని
విమర్శిస్తున్నారు ఆరోపణ...
పిఎం కిసాన్ పథకం కింద రూ.21వేలకోట్లు విడుదల
మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి సంబంధించి అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో భాగంగా 11 విడుత నిధులు విడుదలయ్యాయి. మంగళవారం ప్రధాని హిమాచల్ ప్రదేశ్లోని సిమ్లాలో గరీబ్...
2024 లోక్సభ ఎన్నికల్లో బిజేపి ఎంట్రీ ఉండదు: మమతా బెనర్జీ
పురూలియా (పశ్చిమబెంగాల్): 2024 లోక్సభ ఎన్నికల్లో బిజెపిని చిత్తుగా ఓడించాలని, హింస, ద్వేష రాజకీయాలతో పేట్రేగుతున్న బిజెపికి 2024 ఎన్నికల్లో ఎంట్రీ ఉండబోదని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతాబెనర్జీ స్పష్టం చేశారు....