Home Search
- search results
If you're not happy with the results, please do another search
ఉత్తరాఖండ్ గురుద్వారలో దారుణం
ఉత్తరాఖండ్లోని నానక్మట్టా సాహిబ్ గురుద్వారకు చెందిన డేరా కర్ సేవ అధిపతి బాబా తర్సామ్ సింగ్ గురువారం ఉదయం హత్యకు గురయ్యారు. మోటారు సైకిల్ వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గురుద్వార...
కేజ్రీవాల్కు భారీ ఊరట
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో అరెస్టు అయిన కేజ్రీవాల్ను ముఖ్యమంత్రి...
ఓటేసిన సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ శాసన మండలి ఉపఎన్నికలో మహబూబ్ నగర్ శాసన మండలి స్థానానికి గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం వరకు దాదాపు 60 శాతం మంది...
వైర్ లెస్ టెలివిజన్లు వచ్చేస్తున్నాయి !
రోజు రోజుకీ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు వైర్లెస్ టెలివిజన్ లు కూడా మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయి. గదిలో స్విచ్ బోర్డులు లేని చోట, ఎక్కడైనా దీనిని ఏర్పాటు చేసుకోవచ్చు. వైర్లెస్...
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 655.04 పాయింట్లు పెరిగి 73651.35 వద్ద, నిఫ్టీ 203.25 పాయింట్లు పెరిగి 22326.90 వద్ద ముగిశాయి. టాప్ గెయినర్లలో...
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహం
ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ స్వయంగా వెల్లడించారు. ఎంతో ఉద్విగ్నంగా ఉందని, మ్యూజియం...
రాజాసింగ్ హౌస్ అరెస్ట్
చెంగిచర్లకు వెళ్తానన్న గోషామహల్ ఎమ్మెల్యే
అనుమతి లేదంటూ హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్: బిజెపి నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం చెంగిచెర్లకు వెళతానని ఆయన ప్రకటించారు....
కాంగ్రెస్ లోకి కెకె?… కెసిఆర్ తో భేటీ?
హైదరాబాద్: ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో రాజ్యసభ ఎంపి కె కేశవరావు కూతురు, గ్రేటర్ మేయర్ విజయలక్ష్మి భేటీ అయ్యారు. గ్రేటర్ మేయర్ త్వరలో కాంగ్రెస్లోకి వెళ్తారని ఊహాగానాలు అందుతున్నాయి. బిఆర్ఎస్కు కెకె రాజీనామా...
ఉపాధి ఆధారిత రాష్ట్రాల జాబితాలో తెలంగాణకు మూడో స్థానం
హైదరాబాద్: అంతర్జాతీయ కార్మిక సంస్థ(ఐఎల్ఓ) భారత ఉపాధి నివేదిక 2024ను విడుదల చేసింది. ఇది ఉపాధి పరిస్థితుల ఆధారంగా భారతీయ రాష్ట్రాలకు ర్యాంకులు ఇచ్చింది. నివేదిక ప్రకారం, 2022లో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్...
చంద్రబాబును ప్రజలు నమ్మడం లేదు: సజ్జల
హైదరాబాద్: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మడం లేదని ఎపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సజ్జల మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, టిడిపిని ప్రజలు చెత్తబుట్టలో వేశారని, ఆయన సభలకు...
ఫోన్ట్యాపింగ్పై కెటిఆర్ మాట్లాడటం హాస్యాస్పదం: లక్ష్మణ్
హైదరాబాద్: ఫోన్ట్యాపింగ్పై సిబిఐ విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నామని బిజెపి ఎంపి లక్ష్మణ్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ట్యాంపిగ్కు మూలకారకులు బిఆర్ఎస్ అధినేత కెసిఆర్, బిఆర్ఎస్ వర్కింగ్...
కాంగ్రెస్ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు
న్యూఢిల్లీ: పన్ను అధికారులు నాలుగేళ్ల కాలానికి ట్యాక్స్ రీ-అసెస్మెంట్ చర్యలు చేపట్టడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు గురువారం తిరస్కరించింది. న్యాయమూర్తులు యశ్వంత్ వర్మ, పురుషేంద్ర కుమార్...
రాప్తాడులో ఇసుక దొరకదు… కానీ బెంగళూరులో దొరుకుతుంది: చంద్రబాబు
హైదరాబాద్: వైసిపి ప్రభుత్వం పోలవరాన్ని గోదావరిలో ముంచేసిందని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. రాప్తాడు ప్రజాగళం ప్రచార యాత్రలో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో...
హైదరాబాద్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని కాటేదాన్ ప్రాంతంలో ఉన్న పహల్ ఫుడ్(ప్రై.లి.) ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ బిస్కట్ ఫ్యాక్టరీలో గురువారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాద స్థలికి డిఆర్ఎఫ్ బృందాలు, ఫైర్...
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తన ఓటు హక్కును జడ్ పి కార్యాలయం సమావేశం మందిరంలో వినియోగించుకున్నారు. గద్వాల...
అమెరికాలో గుండెపోటుతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి
హైదరాబాద్: తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అమెరికాలో హార్ట్ ఎటాక్తో చనిపోయాడు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం వంగ సుదర్శన్ రెడ్డి నగర్లో చిట్టోజు ప్రమీల, మదనాచారి అనే దంపతుల పెద్ద కుమారుడు...
భావోద్వేగానికి గురైన నర్సాపురం బిజెపి ఎంపి అభ్యర్థి
అమరావతి: 30 సంవత్సరాల కష్టానికి ఫలితమే ఈ గుర్తింపు అంటూ పార్లమెంట్ ఎన్నికల కార్యాలయం వద్ద నర్సాపురం బిజెపి టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాసవర్మ భావోద్వేగానికి గురయ్యారు. ఎపి...
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు
హైదరాబాద్: ముంబయి ఇండియన్స్ జట్టు యజమాని, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్మన్ నీతా అంబానీ బుధవారం రాత్ర బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శంచుకున్నారు. ముంబయి జట్టు ప్లేఆప్కు అర్హత సాధించాలని అమ్మవారికి ఆమె మొక్కులు...
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక: కొనసాగుతున్న పోలింగ్
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎంఎల్సి ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఎం.పి.డి.ఒ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నాగర్ కర్నూల్లో...
టికెట్ ఇవ్వలేదని ఎంపి ఆత్మహత్య…
చెన్నై: పార్లమెంట్ ఎన్నికలలో ఎంపి టికెట్ రాలేదని ఎండిఎంకె నేత, ఈరోడ్ ఎంపి గణేశమూర్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆయన చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. మార్చి 24న ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో...