Home Search
అటల్ - search results
If you're not happy with the results, please do another search
నితీశ్ అడుగులు ఎటువైపు?
కాంగ్రెస్ ఒంటెద్దు పోకడలపై జెడియులో ఆగ్రహం
న్యూఢిల్లీ: జనతాదళ్(యు) అధికార ప్రతినిధి కెసి త్యాగి ఈనెల 8న చేసిన ప్రకటనతో ప్రతిపక్ష ఇండియా కూటమిలో అంతర్గతంగా తీవ్ర అభిప్రాయభేదాలు ఉన్నాయని, బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు)...
2024-మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్ జాబితాను ప్రకటించిన ఐఎండీబీ
ముంబై: సినిమాలు, టీవీ షోలు, ప్రముఖులపై సమాచారం కోసం ప్రపంచంలోని అత్యంత ప్రాచుర్యం పొందిన IMDB (www.imdb.com) ప్రపంచవ్యాప్తంగా వందల మిలియన్ల నెలవారీ సందర్శకుల ద్వారా నిర్ణయించబడిన 2024-మోస్ట్ అవైటెడ్ ఇండియన్ మూవీస్...
అద్వానీని అయోధ్యకు యోగి రప్పించాలి
బిజెపి మాజీ ఎంపి వేదాంతి విజ్ఞప్తి
అయోధ్య: ఉత్తర్ ప్రదేశ్లోని అయోధ్యలో వచ్చేనెల 22న జరగనున్న రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి బిజెపి కురువృద్ధ నాయకుడు ఎల్ కె అద్వానీని తీసుకువచ్చేందుకు తగిన ఏర్పాట్లు...
ఇలాగైతే కశ్మీర్కు గాజా గతే
ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : పొరుగుదేశం పాకిస్థాన్ మనతో చర్చలకు సిద్ధంగా ఉంటుండగా మనం చర్చలు జరపక పోవడానికి కారణం ఏ మిటని మాజీ సిఎం , నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ...
ఇలాగైతే జమ్ముకశ్మీరకు గాజా గతే .. మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా
న్యూఢిల్లీ : పొరుగుదేశం పాకిస్థాన్ మనతో చర్చలకు సిద్ధంగా ఉంటుండగా మనం చర్చలు జరపక పోవడానికి కారణం ఏమిటని మాజీ సిఎం , నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా ప్రశ్నించారు. పాకిస్థాన్తో...
హిమాచల్లో ట్రాఫిక్ జామ్..
సిమ్లా : క్రిస్మస్ , నూతన సంవత్సర వేడుకలకు దూర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున విహార యాత్రికులు తరలిరావడంతో హిమాచల్ ప్రదేశ్ సందడిగా మారింది. అత్యంత సుందర పర్వత ప్రాంతాలైన లహౌల్,...
ఆరు హామీలకు దరఖాస్తులు సరే.. కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఏదీ?
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలోని ప్రధానమైన 6 హామీలను అమలు చేసేందుకు దరఖాస్తులను స్వీకరణకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రకటించడాన్ని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ స్వాగతించారు....
కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు ఇవ్వాలి
రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్
ఇంకా లక్షలాది మంది రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు
రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను గుర్తించాలి
ముస్లిం దేశాలే నిషేధించిన తబ్లిక్ జమాతేకు నిధులెట్లా ఇస్తారు
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన...
17 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
రాయపూర్: కొత్తగా ఎన్నికైన ఛత్తీస్గఢ్ అసెంబ్లీలోని మొత్తం 90 మంది ఎమ్మెల్యేలలో దాదాపు 17 మంది క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీరిలో ఆరుగురిపై తీవ్ర నేరారోపణలు నమోదై ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ...
ఎస్సీ వర్గీకరణ ఆలస్యానికి.. కాంగ్రెస్ మొదటి ముద్దాయి
గత ప్రభుత్వాలు వర్గీకరణపై నిర్లక్షం చేశాయి: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
మన తెలంగాణ/ హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ ఆలస్యం చేయడంలో మొదటి ముద్దాయి కాంగ్రెస్ పార్టీనేని కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్...
నామినేషన్ వేసిన ఎలక్షన్ కింగ్!
నటుడు మోహన్ బాబు కలెక్షన్ కింగ్ అయితే పద్మరాజన్ ఎలక్షన్ కింగ్! ఎవరీ ఎలక్షన్ కింగ్.. ఏమా కథ అనుకుంటున్నారు కదూ. తమిళనాడుకు చెందిన పద్మరాజన్ వృత్తిరీత్యా ఓ టైర్ల రిపేర్ షాపు...
కొడుకుల కోసం కొట్లాడుకొంటున్న కాంగ్రెస్ నేతలు: ప్రధాని
సియోని: మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు తమ కుమారులను నాయకులుగా చేయడం...
రోహిత్ శర్మ సెంచరీ మిస్.. కష్టాల్లో టీమిండియా
లక్నో: వరల్డ్ కప్లో భాగంగా భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్నమ్యాచ్లో టీమిండియా ఐదు కీలక వికెట్లు కోల్పోయింది. అదిల్ రహీద్ బౌలింగ్ లో...
గిల్, కోహ్లీ, శ్రేయస్ పెవిలియన్.. ఒత్తిడిలో భారత్
లక్నో: వరల్డ్ కప్లో భాగంగా భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్నమ్యాచ్లో టీమిండియా మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్ లో టాస్...
తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా
లక్నో: వరల్డ్ కప్లో భాగంగా భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా నాలుగు ఓవర్లలో...
World Cup 2023: చెలరేగుతున్న లంక బౌలర్లు.. కష్టాల్లో నెదర్లాండ్స్
లక్నో: ప్రపంచకప్లో భాగంగా భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా క్రికెట్ స్టేడియం వేదికగా శ్రీలంక జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో నెదర్లాండ్స్ 5 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్లో టాస్...
ఆసీస్ లక్ష్యం 210
లక్నో: వరల్డ్ కప్లో భాగంగా భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో లంక 43.3 ఓవర్లలో 209 పరుగులు చేసి...
World Cup: మూడో వికెట్ కోల్పోయిన లంక
లక్నో: భారత రత్న శ్రీ అటల్ బిహారి వాజ్పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్లో లంక 28 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 165 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది....
హాఫ్ సెంచరీలతో చెలరేగిన లంక ఓపెనర్లు
లక్నో: వరల్డ్ కప్లో భాగంగా భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా-శ్రీలంక మధ్య జరుగుతున్న మ్యాచ్లో లంక 20 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 114 పరుగులతో...
వీరులను కన్న పుణ్యభూమి తెలంగాణ: రాజ్నాథ్ సింగ్
జమ్మికుంట: వీరులను కన్న పుణ్యభూమి తెలంగాణ అని కేంద్రం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. జమ్మికుంటలో జరిగిన బిజెపి బహిరంగ సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్...