Home Search
అత్యాచారాలు - search results
If you're not happy with the results, please do another search
బిల్కిస్ బానో కేసులో ‘సుప్రీం’ తీర్పు
మొత్తం దేశ ప్రజలు ఒక వంక అయోధ్యలో భవ్యమైన రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహ ‘ప్రాణ ప్రతిష్ట’ సంబరాలలో తేలియాడుతున్న సమయంలో బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషుల శిక్షా కాలాన్ని...
భ్రూణ హత్యలు వద్దు
భారతీయ కుటుంబాల్లో బాలికల కంటె బాలురకు ప్రాధాన్యత ఇచ్చే సంస్కృతి రాజ్యమేలుతున్నది. కుటుంబంలోనే బాలుర బాలికల మధ్య వివక్ష చోటుచేసుకున్నది. బాలుర బాలికల మధ్య సామాజిక, ఆర్థిక, అసమానతలు ఉన్నాయి. కుటుంబ సామాజిక,...
పేదలకు న్యాయ్ పథకం: ఖర్గే
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలో ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే పేదలకు న్యాయ్(అందరికీ కనీస వేతనం) పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించారు. బాబాసాహెబ్ అంబేద్కర్,...
ఎన్నికల సన్నద్ధతపై గుజరాత్ నేతలతో ఖర్గే భేటీ
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న లోక్సభ ఎన్నికల కోసం గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ సన్నద్ధతకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనాయకత్వం శనివారం నాడిక్కడ సమావేశమై చర్చలు జరిపింది. పార్టీని బలోపేతం చేసేందుకు తాము సానుకూల...
ఢిల్లీలో రోజుకు 3 రేప్ కేసులు
దేశ రాజధాని ఢిల్లీలో సగటున రోజుకు 3 రేప్ కేసులు నమోదు అవుతూ భారత మహానగరాల్లో అత్యంత అసురక్షిత నగరం (మోస్ట్ అన్సేఫ్ సిటీ)గా నిలవడం విచారకరం. గత ఆదివారం 3, 2023...
నియామకాలపై దృష్టి పెట్టాలి
నీళ్లు, నిధులు, నియామకాలు.. ఈ మూడు లక్ష్యాలపై ఏర్పాటైంది తెలంగాణ. రాష్ర్టం ఏర్పడి పదేళ్లు కావొస్తున్న తరుణంలో నియామకాల అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. తెలంగాణలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు నియామకాల సమస్యనే...
2022లో మహిళలపై పెరిగిన నేరాల సంఖ్య ఎంతో తెలుసా? : ఎన్సిబి నివేదిక
న్యూఢిల్లీ : 2022 లో దేశం మొత్తం మీద మహిళలపై నమోదైన నేరాల సంఖ్య 4.45 కు చేరిందని, 2020 లో ఈ సంఖ్య 3,71,503 కాగా, 2021లో 4,28,278 వరకు ఉందని,దీన్ని...
బిఆర్ఎస్, బిజెపి, ఎంఐఎం ఒక్కటే: ప్రియాంక గాంధీ
హైదరాబాద్: తెలంగాణలో రైతులు కూడా తీవ్రమైన బాధలో ఉన్నారని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలిపారు. జహీరాబాద్ రోడ్షోలో ప్రియాంక గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ...
‘నిర్భయ’లకు రక్షణ కల్పించలేమా?
ప్రకృతిలో స్త్రీ, పురుషులు సర్వసమాన భాగాలే అయినప్పటికీ స్త్రీ ద్వితీయ శ్రేణి పౌరులుగా లింగ వివక్షతో అణచివేస్తూ, వారి పట్ల చులకన భావనలు, వేధింపులు, అత్యాచారాలు, హత్యలు, బాలికలపై లైంగిక దాడులు, బాల్య...
పదేండ్లలో ఎంత మంది యువకులకు ఉద్యోగాలొచ్చాయి: ప్రియాంక
మహబూబాబాద్: మహిళల కష్టాలు ఏమిటో తనకు తెలుసునని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తామని ఎఐసిసి జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ తెలిపారు. తొర్రూర్లో జరిగిన బహిరంగా సభలో...
వాళ్లు ఒకరినొకరు రనౌట్ చేసుకునే బ్యాట్స్మెన్: కాంగ్రెస్పై మోడీ సెటైర్లు
జైపూర్: ఇప్పుడు అంతా వరల్డ్ కప్ క్రికెట్ ఫీవర్.. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సైతం క్రికెట్తో ముడిపెడుతూ రాజస్థాన్ కాంగ్రెస్ నేతలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ కాంగ్రెస్ తమను...
రాజస్థాన్లో దారుణం..
జైపూర్: రాజస్థాన్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన పోలీసే కీచకుడయ్యాడు. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దౌసా జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు...
సత్వర న్యాయం సాధ్యమేనా?
ఎంపిలు, ఎంఎల్ఎలపై గల క్రిమినల్ కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టులకు సుప్రీం కోర్టు గురువారం నాడు ఇచ్చిన ఆదేశాలు సమగ్రంగా అమలుకు నోచుకోవాలని కోరుకోని వారు వుండరు. నేర...
మణిపూర్ పరిస్థితులు ఇప్పటికీ అధ్వాన్నంగా ఉన్నాయి
మణిపూర్ రచయిత్రి కుర్ ఫినా కిమ్ కోవా ఆవేదన
మన తెలంగాణ/హైదరాబాద్ : మణిపూర్ పరిస్థితులు ఇప్పటికీ అధ్వాన్నంగా ఉన్నాయని, కనీసం మృతదేహాలకు కూడా దహన సంస్కారాలు చేసే పరిస్థితి లేదని మణిపూర్ రచయిత్రి...
మణిపూర్ కంటే మోడీకి ఇజ్రాయెల్ ముఖ్యమా…
ఐజ్వాల్ : ప్రధాని నరేంద్ర మోడీకి మణిపూర్ కన్నా ఇజ్రాయెల్ పట్లనే ఆందోళన ఎక్కువ అని, ఇది చాలా సిగ్గుచేటని కాంగ్రెస్ నేత , ఎంపి రాహుల్ గాంధీ విమర్శించారు. ఓ వైపు...
బాధితులకు వైద్యం, న్యాయం, రక్షణ కల్పిస్తాం….
సిద్దిపేట : 2014 తరవాత తెలంగాణ ప్రభుత్వం కమిట్ మెంట్ తో పనిచేస్తుందని, భరోసా-సఖి లాంటి ప్రభుత్వ పథకాలు ఏ రాష్ట్రంలో లేవని డిజిపి అంజన్ కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట...
మణిపూర్ చల్లారదా?
ఆరు మాసాలు కావొస్తున్నా మణిపూర్ను చల్లార్చలేకపోతున్న వైఫల్యం ఆందోళన కలిగిస్తున్నది. కేంద్రంలో, ఆ రాష్ట్రంలో అధికారంలో గల భారతీయ జనతా పార్టీ పాలకులకు చేతకాకనా, చేసే ఉద్దేశం లేకనా అనే ప్రశ్న తలెత్తుతున్నది....
జాతీయ సమైక్యతాదినం
సెప్టెంబర్ 17 ని కొందరు విలీన దినంగా, మరి కొందరు విమోచన దినంగా, తెలంగాణ ప్రభుత్వం సమైక్యత దినంగా పేర్కొంటుంది. ఒకే రోజు, ఒకే సంఘటన పేర్లు మాత్రం అనేక రకాలు. ఎవరి...
ఆడశిశువును బతకనిద్దాం
నేటి బాలలే రేపటి పౌరులు. బాలల పెంపకంపైననే వారి సంపూర్ణ శారీరక, మానసిక ఎదుగుదల ఆధారపడి ఉంటుం ది. శిశు పోషణ వల్ల వారి భవిష్యత్తు ఆరోగ్యం నిర్ణయించబడుతుంది. బాలల సమగ్రాభివృద్ధిలో తల్లిదండ్రుల...
కొత్త శిక్షాస్మృతులు: ప్రయోజనాలు
నూతన చట్టాలతో భారత పౌరులకు సత్వర న్యాయం సిద్ధించాలి, పౌర హక్కులు రక్షించబడాలి అని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటున్నది. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రకటించారు....