Home Search
అదృశ్యమైన - search results
If you're not happy with the results, please do another search
‘ఐసిస్కు విధేయత’ ప్రకటించిన విద్యార్థి అరెస్టు
ఐఎస్ఐఎస్ (ఐసిస్)కు విధేయత ప్రకటించినట్లుగా భావిస్తున్న ఒక ఐఐటి గువాహటి విద్యార్థిని అస్సాంలోనిహాజోలో శనివారం అరెస్టు చేశారు. తాను ఆ ఉగ్రవాద సంస్థలో చేరాలని భావిస్తున్నట్లు నాలుగవ సంవత్సరం బయోటెక్నాలజీ విద్యార్థి ఇటీవల...
అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి అదృశ్యం
మన తెలంగాణ/హైదరాబాద్ : అమెరికాలో చ దువుతున్న హైదరాబాద్కు చెందిన అబ్దుల్ మహమ్మద్ అనే విద్యార్థి ఈ నెల 7వ తేదీ నుంచి అదృశ్యమయ్యాడు. అతడు క్ల్లీవ్ల్యాండ్ విశ్వవిద్యాలయంలో ఐటీ మాస్టర్స్ డిగ్రీ...
చెట్టుకు ఉరేసుకుంది ఆ ప్రేమజంటనే
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కరకవలస గ్రామ శివారులో ఉరేసుకున్న యువతి, యువకుడు ప్రేమజంటగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు మైనర్లు అని విచారణలో తేలింది. పోలీసులు తెలిపిన...
పాక్ ఎయిర్ హోస్టెస్ ల మిస్సింగ్..!
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్(పిఐఎ)లో విధుల్లో ఉన్న ఎయిర్ హోస్టెస్ లు ఒక్కొక్కరుగా మాయమవుతున్నారు. తాజాగా మరో ఎయిర్ హోస్టెస్ కనిపించకుండా పోయిందని పాకిస్థాన్ లోని ఓ ప్రముఖ వార్తాపత్రిక తెలిపింది. విధుల్లో భాగంగా...
యువకుడి అదృశ్యం
తలకొండపల్లి: యువకుడు అదృశ్యమైన సంఘటనలో తలకొండపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పడకల్ గ్రామానికి చెందిన జంగయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారని, పెద్దవాడైన కుమార్...
కోటాలో విద్యార్థి అదృశ్యం కలకలం
జైపూర్ : రాజస్థాన్లోని కోటాలో రెండు రోజుల క్రితం సికార్ జిల్లాకు చెందిన యువరాజ్ అనే విద్యార్థి అదృశ్యం కావడం కలకలం సృష్టిస్తోంది. జేఈఈ విద్యార్థి రచిత్ అదృశ్యం అయిన సంఘటన మరువక...
యువతి అదృశ్యం
కాచిగూడ : ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ నరేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. తిలక్ నగర్కు చెందిన సోమయ్య...
హెలికాప్టర్ కూలిన ఘటనలో ఐదుగురు మృతి
శాన్ డీగో: అననుకూల వాతావరణం కారణంగా అమెరికాలోని శాన్ డీగో వెలుపల పర్వతాలలో కూలిపోయిన హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న ఐదుగురు అమెరికన్ నౌకాదళ సిబ్బంది మరణించినట్లు గురువారం సైన్యం ధ్రువీకరించింది. క్రెచ్ ఎయిర్పోర్స్ బేస్లో...
పిల్లలతో తల్లి అదృశ్యం
సిటిబ్యూరోః ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచిరేవుల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...గ్రామానికి చెందిన భవానీ, మహేష్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు....
బాలుడి ఆచూకీని పట్టించిన సోషల్ మీడియా..
బెంగళూరులోని వైట్ఫీల్డ్లో ఉన్న తన కోచింగ్ సెంటర్ నుంచి జవనరి 21న బయల్దేరిన ఆ 12 ఏళ్ల బాలుడు ఇంటికి చేరకుండా అదృశ్యమైపోయాడు. డీన్స్ అకాడమీకి చెందిన గుంజూరు బ్రాంచ్లో 6వ తరగతి...
బెంగళూరులో బాలుడు మిస్సింగ్… హైదరాబాద్లో పట్టిచ్చిన సోషల్ మీడియా
హైదరాబాద్: కర్నాటక రాజధాని బెంగళూరులో అదృశ్యమైన బాలుడిని సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్లో గుర్తించారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. తన కుమారుడిని గుర్తించిన వ్యక్తితో పాటు సోషల్ మీడియా యూజర్లకు...
కూలిన మొరాకో విమానం
మొరాకో రిజిస్టర్డ్ చిన్న విమానం పర్వత ఈశాన్య ఆఫ్ఘనిస్తాన్లో కూలిపోయిందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. చిన్నవిమానం కూలినట్లు అఫ్గాన్ వార్తా సంస్థ వెల్లడించింది. బదాక్షన్ ప్రావిన్స్ లో చిన్న...
మెయినాబాద్లో కాలుతున్న మహిళ మృతదేహం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారంలో మహిళ హత్యకు గురైంది. దుండగులు మహిళను చంపి తగులబెట్టారు. కాలుతున్న మహిళ మృతదేహం గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని...
హాస్టల్లో 26మంది బాలికలు మిస్
ఒక హాస్టల్లో ఏకంగా 26మంది బాలికలు అదృశ్యమైన సంఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో కలకలం సృష్టిస్తోంది. పర్వాలియా ప్రాంతంలో ప్రైవేటుగా నడుస్తున్న ఆంచల్ బాలికల హాస్టల్లో ఈ దారుణం చోటు చేసుకుంది....
ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం అదృశ్యం
హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ కుటుంబం అదృశ్యమైన సంఘటన మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కుటుంబాకి చెందిన కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం...
ప్లాస్టిక్ బ్యాగ్లో బాలిక మృతదేహం… ఐస్క్రీమ్ కోసం వెళ్లి
ముంబయి: అదృశ్యమైన ఎనిమిదేళ్ల బాలిక, మృతదేహంగా ప్లాస్టిక్ బ్యాగ్లో మూటకట్టి కనిపించిన సంఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పెల్హర్ ప్రాంతంలో వాసయిలో ఎనిమిదేళ్ల బాలిక స్కూల్...
మెదక్ లో యువతి హత్య… మృతదేహాన్ని కాల్చేసి రోడ్డు పక్కన పడేశారు…
మెదక్: యువతిని హత్య చేసి రోడ్డు పక్కన పడేసి మృతదేహాన్ని కాల్చేసిన సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్లే...
సిద్దిపేటలో విషాదం: బావిలో శవమై కనిపించిన యువకుడు.. యువతి ఇంటిముందు ఆందోళన
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో శ్రీగిరిపల్లిలో విషాద ఘటన చోటుచేసకుంది. మంగళవారం ఉదయం గ్రామ శివారులోని ఓ బావిలో బలరాం రమేశ్(26) అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. మూడు రోజుల క్రితం అదృశ్యమైన...
ఎసిబిలో వలలో సబ్ ఇన్స్పెక్టర్..
చింతలమానేపల్లి: సబ్ ఇన్స్పెక్టర్, హోంగార్డు రూ. 20 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి వలలో చిక్కుకున్న సంఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీస్ కరీంనగర్, ఆదిలాబాద్...
యువతి అదృశ్యం..
నర్సాపూర్ (జి) : నర్సాపూర్ (జి) గ్రామానికి చెందిన హర్ష బేగం (20) అనే యువతి అదృశ్యమైనట్లు ఎస్ఐ పి. రవీంధర్ తెలిపారు. ఆమె గత మూడు రోజుల నుండి కనిపించడం లేదని...