Home Search
అరవింద్ కేజ్రీవాల్ - search results
If you're not happy with the results, please do another search
ఈడీ సమన్లు బేఖాతరు… సీఎం కేజ్రీవాల్ గైర్హాజరు
న్యూఢిల్లీ: ఢిల్లీ జల్ బోర్డులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ముఖం చాటేశారు. ఈడీ ముందు సోమవారం విచారణకు...
మరో కేసులో కేజ్రీవాల్కు ఇడి సమన్లు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ సమన్లు ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించినది కాదు అని మంత్రి అతిశీ తెలిపారు. ఢిల్లీ జల...
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు భారీ ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) జారీచేసిన సమన్లను ఖాతరు చేయనందుకు అరెస్టు కాకుండా ఢిలీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు శనివారం...
ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు అయింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్ల కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ శనివారం దేశ రాజధానిలోని కోర్టుకు హాజరయ్యారు. నగరంలోని...
సెషన్స్ కోర్టులో కేజ్రీవాల్కు ఎదురుదెబ్బ
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో పంపిన సమన్లను పదేపదే బేఖాతరు చేస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై ఫిర్యాదు చేస్తూ మెజిస్టీరియల్ కోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) చేసిన ఫిర్యాదుపై...
రీట్వీట్ కేసులో క్షమాపణ చెపుతారా?: కేజ్రీవాల్కు సుప్రీం ప్రశ్న
న్యూఢిల్లీ : వివాదాస్పద వీడియో రీట్విట్, సంబంధిత పరువునష్టం దావా విషయంలో సుప్రీంకోర్టు సోమవారం ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ వివరణ కోరింది. ఈ కేసు విషయంలో క్షమాపణలు తెలియచేయాలనుకుంటున్నారా? అని సుప్రీంకోర్టు...
మోడీ జపం చేసే భర్తలకు అన్నం పెట్టకండి.. మహిళలకు కేజ్రీవాల్ పిలుపు
ఢిల్లీ: మోడీ జపం చేసే భర్తలకు అన్నం పెట్టొద్దని మహిళలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. పురుషులు ప్రధాని మోడీ పేరును జపిస్తున్నారని, దీంతో భర్తలకు భార్యలు భోజనం పెట్టొద్దని సూచించారు....
ఇడి ఫిర్యాదు.. కేజ్రీవాల్కు కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తమ సమన్లను విస్మరిస్తున్నారని ఆరోపిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) ఇచ్చిన తాజా ఫిర్యాదుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు గురువారం...
విచారణకు రావాల్సిందే… కేజ్రీవాల్ కు ఎనిమిదోసారి ఈడీ నోటీసులు
ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు రానంటే రానని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పట్టుపట్టుకుని కూర్చుంటే.. నువ్వు రావాల్సిందే అంటూ నోటీసుల మీద నోటీసులు ఇస్తోంది ఈడీ. ఇప్పటికే ఏడుసార్లు నోటీసులు ఇచ్చిన ఈడీ.....
ఏడోసారి ఇడి విచారణకు కేజ్రీవాల్ డుమ్మా..
దేశరాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఇడి విచారణకు డుమ్మా కొట్టారు. ఫిబ్రవరి 26వ తేదీ సోమవారం ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో విచారణకు హాజరుకావాలని కేజ్రీవాల్ కు...
ఢిల్లీ సిఎం కేజ్రీవాల్కు లెఫ్టినెంట్ గవర్నర్ చురకలు
న్యూఢిల్లీ : ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికె సక్సేనా శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఓ ఘాటైన లేఖ పంపించారు. బడ్జెట్ను ఎందుకు నిలిపివేశారని ఈ లేఖలో ప్రశ్నించారు. ప్రజలకు ప్రజాధనం...
త్వరలో కేజ్రీవాల్ అరెస్టు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను మరి కొన్ని రోజుల్లో అరెస్టు చేయాలని సిబిఐ యోచిస్తోందని, ఇందు కోసం మరి కొద్ది గంటల్లోనే కేజ్రీవాల్కు నోటీసులు ఇవ్వనున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) శుక్రవారం...
కేజ్రీవాల్కు ఇడి మరోసారి సమన్లు జారీ
ఫిబ్రవరి 26న హాజరుకావాలంటు ఆదేశం
న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) గురువారం తాజా సమన్లు జారీచేసింది. ఫిబ్రవరి 26న తమ...
కాంగ్రెస్తో పొత్తుపై తుది దశలో చర్చలు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల కోసం దేశ రాజధానిలో కాంగ్రెస్తో సీట్ల సర్దుబాటుపై జరుగుతున్న చర్చలు చివరి దశలో ఉన్నాయని, త్వరలోనే పొత్తు ప్రకటన వెలువడతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ...
కేజ్రీవాల్ విశాస పరీక్ష
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శనివారం మరోసారి విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. నిజానికి ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ఆద్మీ పార్టీకి తిరుగులేని ఆధిక్యం ఉంది. 70 స్థానాలున్న రాష్ట్ర...
2029 నాటికి బిజెపి ముక్త్ భారత్: సిఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం విశ్వాస పరీక్షలో నెగ్గారు. బిజెపికి అతిపెద్ద సవాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) మారిందని, అందుకే అన్ని వైపుల నుంచి తమ పార్టీపైన, ప్రభుత్వంపైన...
కేజ్రీవాల్కు ఆరోసారి ఇడి సమన్లు
19న హాజరుకావాలని ఆదేశం
న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కుంభకోణంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) తాజాగా బుధవారం ఆరవ సమన్లను జారీచేసింది. ఫిబ్రవరి 19న...
అయోధ్య బాలరాముడిని దర్శించిన కేజ్రీవాల్
అయోధ్య: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సోమవారం అయోధ్యలో రామాలయాన్ని దర్శించారు. కేజ్రీవాల్ వెంట ఆయన భార్య, తల్లితోపాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఆయన కుటుంబ...
కేంద్రానికి కేజ్రీవాల్ సవాలు
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థలు తనకు ఎన్ని సమన్లు పంపితే అన్ని ప్రభుత్వ పాఠశాలలను తాను నగరంలో నిర్మిస్తానని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. శుక్రవారం మయూర్ విహార్...
బిజెపిలో చేరాలని బెదిరింపులు.. బేరాలు: కేజ్రీవాల్ ఆరోపణ
న్యూఢిల్లీ: తనను బిజెపిలో చేరాలని ఆ పార్టీ బలవంతం చేసిందని ఆమ్ ఆద్మీపార్టీ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆప్ ఎమ్మెల్యేల కొనుగోళ్లకు దిగిందని, సామదాన భేద దండోపాయాలతో...