Home Search
ఆంధ్రప్రదేశ్ - search results
If you're not happy with the results, please do another search
13 కొత్త జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ తాజా మ్యాప్!
న్యూఢిల్లీ: 13 కొత్త జిల్లాలతో సోమవారం ఆంధ్రప్రదేశ్కు కొత్త మ్యాప్ వచ్చింది, దీంతో రాష్ట్రంలోని మొత్తం జిల్లాల సంఖ్య 26కి చేరుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలోని...
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ధాన్యం సేకరణలో అవకతవకలు: పీయూష్ గోయల్
ఢిల్లీ: ధాన్యం సేకరణలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో అవకతవకలు జరిగాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాజ్యసభలో ఎంపీ జివిఎల్ నరసింహా రావు అడిగిన ప్రశ్నకు మంత్రి గోయల్ సమాధానం ఇచ్చారు....
ఆంధ్రప్రదేశ్ వాటా తేల్చండి..
ఎపిఒఎ కార్యదర్శి పురుషోత్తం
మన తెలంగాణ/హైదరాబాద్: ఎల్బీ స్టేడియంలో ఉన్న ఒలింపిక్ భవన్పై తమ హక్కు కూడా ఉందని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం (ఎపిఒఎ) ప్రధాన కార్యదర్శి ఆర్.కె.పురుషోత్తం తెలిపారు. మంళవారం ఆయన ఫతే...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఇకలేరు
గతకొంతకాలంగా అనారోగ్యం, 88ఏళ్ల జీవితకాలంలో 60ఏళ్లకుపైగా రాజకీయాల్లో విశిష్ట పదవులు అలంకరించిన ఘనత, ఉమ్మడి ఎపిలో ఎంఎల్సిగా, ఎంఎల్ఎగా, ఎంపిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా పనిచేసిన సుదీర్ఘ రాజకీయ అనుభవం, ఆర్థికమంత్రిగా...
ఆంధ్రప్రదేశ్కు భారీ వర్షసూచన
మూడు రోజుల పాటు వర్షాలు: వాతావరణ శాఖ
అమరావతి: దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో శని,ఆదివారాలు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అమరావతి వాతావరణశాఖ పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ శ్రీలంక తీరం...
ఆంధ్రప్రదేశ్ను శిక్షించాల్సిందే
నిబంధనలకు విరుద్ధంగా రాయలసీమ ఎత్తిపోతల పనులను చేపట్టినందుకు కోర్టు ధిక్కరణ కింద కచ్చితంగా శిక్ష వేయాల్సిందే ఎన్జిటి ఎదుట వాదించిన తెలంగాణ ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్న ఎన్జిటి తీర్పు...
జిడిపిలో ఆంధ్రప్రదేశ్ది 4.6 శాతం వాటా: మంత్రి మేకపాటి
అమరావతి: దేశ జిడిపిలో ఆంధ్రప్రదేశ్ది 4.6 శాతం వాటా మాత్రమేనని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ఎపిలోని 13 జిల్లాల గుండా మూడు పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయునున్నామన్నారు. ఎపికి 2019లో...
ఆంధ్రప్రదేశ్లో క్రూర రాజకీయ క్రీడ
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి ఓ వైపు కరాళ నృత్యం చేస్తూ రోజూ వంద ల సంఖ్యలో ప్రాణాల్ని తీసుకెళ్తూ వుంది. దీని కట్టడికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన చర్యలన్నీ యుద్ధప్రాతిపదికన తీసుకొంటున్నారు....
ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికలు వాయిదా
ఎస్ఇసి ప్రకటనపై భగ్గుమన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ ః కరోనా ఎఫెక్ట్తో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ ప్రకటించారు. ప్రస్తుతం ఎపిలో స్థానిక...
నీ చెల్లెళ్ల చీరల రంగుపైనా మాట్లాడుతావా? జగన్: బీటెక్ రవి
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఉండే పెత్తందారులకు ప్రతినిధిగా ఉన్నదే సిఎం జగన్ మోహన్ రెడ్డి అని టిడిపి నేత బీటెక్ రవి విమర్శించారు. శుక్రవారం బీటెక్ రవి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో...
మర్మాంగాల్లోకి గాలి కొట్టాడు…
అమరావతి: బాలుడి పట్టుకొని మలవిసర్జన ద్వారంలో గాలి కొట్టడంతో చిన్నారి అస్వస్థతకు గురైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల...
పులివెందుల నుంచి వైఎస్. జగన్ నామినేషన్
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్. జగన్ గురువారం పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన నామినేషన్ ఫైల్ చేశారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ పులివెందుల...
రైతు’బంద్’ అయ్యింది: కెసిఆర్
మన తెలంగాణ /మిర్యాలగూడ : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు ‘బంద్’ చేసిందని, బోనస్ బోగస్ అయ్యిందని, కరెంట్ మాయమైందని బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మండిపడ్డారు....
లారీని ఢీకొట్టిన కారు: ముగ్గురు మృతి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్ ప్లాజా సమీపంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీనీ ఓవర్ టేక్ చేయిబోయి ముందు వెళ్తున్న మరో లారీని కారు...
టిడిపి అభ్యర్థి ఆస్తులు రూ. 5,785 కోట్లు
అఫిడవిట్లో పేర్కొన్న గుంటూరు అభ్యర్థి పి చంద్రశేఖర్
అమరావతి: తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికలలో గుంటూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ తన ఎన్నికల అఫిడవిట్లో రూ. 5,785 కోట్ల...
ఆగి ఉన్న లారీ కిందకు దూసుకెళ్లిన కారు.. దంపతులు దుర్మరణం
ఆగి ఉన్న లారీ (కంటైనర్) కిందకు కారు దూసుకువెళ్లిన ఘటనలో దంపతులు మృతి చెందారు. ఈ విషాద సంఘటన సూర్యాపేట జిల్లా, మునగాల పరిధిలోని ముకుందాపురం గ్రామ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు...
పదో తరగతి ఫలితాలు విడుదల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి ఫరీక్ష ఫలితాలు సోమవారం ఉదయం 11 గంటలకు విడుదలయ్యాయి. ఇవాళ విజయవాడలో ఎస్ఎస్ సి 2023-24 ఫలితాలను విడుదల చేశామని విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్...
నేడు పదో తరగతి ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి ఫరీక్ష ఫలితాలు ఏప్రిల్ 22వ తేదీ సోమవారం విడుదల కానున్నాయి. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు విజయవాడలో ఎస్ఎస్ సి 2023-24 ఫలితాలను విడుదల చేయనున్నట్లు...
టిడిపి అభ్యర్థులకు బి ఫాంలను అందించిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపిలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న టిడిపి పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులకు బి.ఫాంలు అందించారు. ఉండవల్లిలోని తన నివాసంలో బి. ఫాంలు ఇచ్చారు. ఈ...