Home Search
ఆఫ్రికా - search results
If you're not happy with the results, please do another search
ఓటు హక్కు లేని విచారణ ఖైదీలు
ఇంకా నేరం రుజువు కాకుండా, న్యాయమూర్తి శిక్ష వేయకుండా జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నవారికి మన చట్టాలు ఓటు హక్కు వినియోగించే అవకాశం ఈయడం లేదు. 2019 లోక్సభ ఎన్నికలలో దాదాపు 90...
హెలికాప్టర్ కూలి యాక్సిస్ బ్యాంకు సీఈవో మృతి
వాషింగ్టన్ : అమెరికా లోని కాలిఫోర్నియా నెవడా సరిహద్దుల్లో హెలికాప్టర్ కూలి నైజీరియాకు చెందిన యాక్సెస్ బ్యాంక్ సీఈవో హెర్బర్ట్ విగ్వే, తన భార్య, కుమారుడు, సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు....
సముద్రపు దొంగలకు భారత్ చెక్!
అరేబియా సముద్రం హిందూ మహా సముద్రానికి వాయువ్య భాగంలో ఉంది. ఎర్ర సముద్రాన్ని కలుపుతూ గల్ఫ్ ఆఫ్ ఒమన్ చేరుకునేందుకు ఇదో మంచి మార్గం. పశ్చిమాన అరేబియన్ ద్వీపకల్పం, తూర్పున భారత ఉపఖండం...
ఖగోళంలో మిస్టరీలపై పరిశోధన
అంతర్జాతీయ టెలిస్కోప్ ప్రాజెక్టు స్క్వయర్ కిలోమీటర్ అరే (ఎస్కేఏ)లో మన దేశం అధికారికంగా చేరనుంది. దీని నిర్మాణానికి రూ.1,250 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. నిజానికి చాలా ఏళ్లుగా దీనికి సహకారం అందిస్తున్నప్పటికీ తాజా...
పెరుగుతున్న పోషకాహార లోపం
ఆధునిక ప్రపంచం వివిధ రంగాల్లో శరవేగంగా ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఒకవైపు అంతరిక్ష ప్రయోగాలు విజయవంతంగా సాగుతున్నా, మరోవైపు ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. జనాభాలో చాలా మంది తగిన పోషకాహారానికి నోచుకోలేకపోతున్నారు....
నలుగురు మొస్సాద్ ఏజెంట్లకు ఇరాన్లో మరణ శిక్ష
టెహ్రాన్ : ఇజ్రాయెల్ కోసం గూఢచర్యం చేయడమే కాక, ఇరాన్ లోని ఇస్ఫాహాన్లో బాంబుదాడులు చేయడానికి కుట్ర పన్నారన్న నేరంపై మొసాద్ సంస్థకు చెందిన నలుగురికి సోమవారం ఇరాన్లో మరణ శిక్ష విధించారు....
తొమ్మిదిసార్లు పర్వతాలను అధిరోహించిన సాహసి రోహిత్
సుల్తానాబాద్: భారతదేశంలో హిమాలయాలలో ఎనిమిది పర్వతాలను గతంలో అధిరోహించి, ఇటీవల తూర్పుఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలోని అత్యంత ఎత్తయిన కిలిమంజారో పర్వతాన్ని ఎక్కిన పర్వతారోహకుడు మాదాసు రోహిత్ రావు పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్...
ప్రపంచ వృద్ధి
ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాల నివేదిక 2024ను 04 జనవరి 24న ఐక్యరాజ్య సమితి విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచ ఆర్థిక వృద్ధి 2023లో అంచనా వేసిన 2.7 శాతం...
న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో మొదలైన న్యూ ఇయర్ సంబరాలు
ఆక్లాండ్: ప్రపంచంలో అన్ని దేశాలకన్నా ముందుగా కొన్ని దేశాల్లో కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. పసిఫిక్ దేశమైన కిరిబాటిఅందరికన్నా ముందుగా న్యూయియర్ వేడుకలు జరుపుకొంది. గ్రీనిచ్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 10...
గాజాలో జర్నలిస్టుల దురవస్థ
ఇజ్రాయెల్- హమాస్ తీవ్రవాదుల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రారంభమై పది వారాలు కావస్తోంది. ఐక్యరాజ్యసమితి, అమెరికా, కొన్ని అరబ్ దేశాలు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పట్లో కాల్పుల విరమణ సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు....
బాల ప్రపంచం: యునిసెఫ్ పాత్ర
ఎన్నో సమస్యలు వాటి పరిష్కారానికి ఎన్నో వేదికలు ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడ్డాయి. అలాంటి వాటిలో యునిసెఫ్ ఒకటి. బాలల కోసం ఏర్పడిన యునిసెఫ్ బాలల ప్రపంచాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేయా లి....
గోఫస్ట్ కొనుగోలుకు మూడు కంపెనీల ఆసక్తి
న్యూఢిల్లీ : అప్పుల ఊబిలో కూరుకుపోయిన గో ఫస్ట్ ఎయిర్లైన్ను కొనుగోలు చేసేందుకు మూడు కంపెనీలు ఆసక్తి చూపాయి. వీటిలో దేశంలోని బడ్జెట్ ఎయిర్లైన్ స్పైస్జెట్, ఆఫ్రికాకు చెందిన సఫ్రిక్ ఇన్వెస్ట్మెంట్స్, షార్జాకు...
లిబియాలో ఓడ మునిగి 61 మంది మృతి
లిబియా తీరంలో పడవ మునిగిపోవడంతో 61 మంది వలసదారులు మృతి చెందారు. మహిళలు, పిల్లలతో వలస వెళ్తుండగా ఓడ మునిగిపోయింది. ఉత్తర ఆఫ్రికాలో విషాదం చోటుచేసుకుందని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎమ్)...
కాంగోలో కుండపోత వర్షాలు.. కొండచరియలు విరిగిపడి 14మంది మృతి
కాంగో: ఆఫ్రికాలోని కాంగోలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో వరదలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడి ఇళ్లపై పడడడంతో ప్రాణనష్టం జరుగుతోంది. తూర్పు కాంగోలోని బుకావు నగరంలో కుండపోత వానల కారణంగా...
వ్యవసాయం కోసం కెన్యాకు 25 కోట్ల డాలర్ల రుణం
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో ఆధునీకరణ కోసం కెన్యాకు 25 కోట్ల అమెరికన్ డాలర్ల రుణాన్ని అందచేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రకటించారు. భారత్ను సందర్శించిన...
కోల్కతా యువకుడిని పెళ్లి చేసుకోడానికి వచ్చిన పాక్ యువతి
చండీగఢ్ : కోల్కతాకు చెందిన యువకుడిని పెళ్లి చేసుకోడానికి పాకిస్థాన్కు చెందిన యువతి మంగళవారం భారత్కు వచ్చింది. కోల్కతాకు చెందిన సమీర్ ఖాన్ను కరాచీకి చెందిన యువతి జవేరియా ఖానుమ్ వచ్చే ఏడాది...
టి20 ప్రపంచకప్ బరిలో 20 జట్లు
దుబాయి: వచ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగే ప్రపంచకప్లో పాల్గొనే జట్లు ఖరారయ్యాయి. 2024లో జూన్ 4 నుంచి 30 వరకు ఈ మెగా టోర్నమెంట్ జరుగనుంది. టోర్నీలో రికార్డు స్థాయిలో...
కవలలకు జన్మనిచ్చిన 70ఏళ్ల ఉగాండా మహిళ.. రికార్డు
ఉగాండాకు చెందిన ఓ వృద్ధురాలు కవలలకు జన్మనిచ్చింది. రాజధాని కంపాలాలోని ఓ ఫెర్టిలిటీ సెంటర్ లో ఇన్ విట్రో ఫలదీకరణ(విఐఎఫ్) చికిత్స ద్వారా సఫీనా నముక్వాయా అనే 70 ఏళ్ల వృద్ధురాలుకు కవల...
చరిత్ర సృష్టించిన ఉగాండా.. టి20 ప్రపంచకప్కు అర్హత..
ఆఫ్రికా దేశం ఉగాండా ప్రపంచ క్రికెట్లో చరిత్ర సృష్టించింది. వచ్చే ఏడాది అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగనున్న టి20 ప్రపంచకప్నకు ఉగాండా అర్హత సాధించింది. గురువారం జరిగిన కీలక మ్యాచ్లో రువాండాను ఓడించడం...
సియారా లియోన్లో దేశవ్యాప్త కర్ఫూ
ఫ్రీటౌన్( సియారా లియోన్): సాయుధ దుండగులు దేశ రాజధానిలోని సైన్యానికి చెందిన ప్రధాన బారక్స్పై దాడి చేయడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తవచ్చని, తిరుగుబాట్లు చోటు చేసుకోవచ్చన్న భయంతో ఆఫ్రికా దేశమైన సియారా...