Home Search
ఆర్ఎస్ఎస్ - search results
If you're not happy with the results, please do another search
మూడోసారి కెసిఆరే ముఖ్యమంత్రి
బిజెపి అధికారంలోకి రావడానికి కాంగ్రెస్సే కారణం
మోహన్ భగవత్ చేతిలో గాంధీభవన్ రిమోట్
మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో అసదుద్దీన్ ఓవైసి
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మూడో సారి కెసిఆరే...
తెలంగాణలో కాంగ్రెస్, బిజెపిల ఆటలు చెల్లవు : అసదుద్దీన్
మన తెలంగాణ / హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో మజ్లిస్ చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు మజ్లిస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని చేస్తున్న...
కుట్రల డిక్లరేషన్
కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ రాజ్యాంగ విరుద్ధం
ముస్లింలు, బిసిల మధ్య చిచ్చుపెట్టేయత్నం
ఈ కుట్రలను మైనారిటీలను అర్థం చేసుకోవాలి
ముస్లింలను బిసిలుగా గుర్తిస్తామని డిక్లరేషన్లో హామీ ఇచ్చిన హస్తం
ఇదే జరిగితే ముస్లింలు మైనారిటీ...
త్రిపుర గవర్నర్గా ఇంద్రసేనారెడ్డి
హైదరాబాద్: రెండు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లుగా నియమిస్తూ బుధవారం భారత రాష్ట్రపతి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. త్రిపుర గవర్నర్గా నల్లు ఇంద్రసేనా రెడ్డి, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి రఘబస్ దాస్ను...
దేశంలో 60 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న విపక్ష కూటమి ‘ఇండియా’: రాహుల్
మిజోరాం: బీజేపీ కన్నా విపక్ష కూటమి ‘ఇండియా ‘దేశంలో అరవై శాతానికి ప్రాతినిధ్యం వహిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం పేర్కొన్నారు. ఐజాల్లో విలేఖరులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్,...
రేవంత్ మూలాలు ఆర్ఎస్ఎస్ నుండి వచ్చాయి
ముస్లింలకు వ్యతిరేకంగా రేవంత్ మాటలు
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఆగ్రహం
మన తెలంగాణ / హైదరాబాద్ : ఒవైసి కుటుంబం మహారాష్ట్ర నుంచి వచ్చిందంటూ టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత,...
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సిఎం అభ్యరిగా కమల్నాథ్…
“జన్ ఆక్రోష్ యాత్ర”లో ప్రకటించిన రాహుల్ గాంధీ
భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకువెళ్తున్న కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ముందుగానే ప్రకటించింది....
బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే విద్వేషపూరిత ప్రసంగాలు అధికం: నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రథమార్థంలో ముస్లిములకు వ్యతిరేకంగా జరిగిన విద్వేష ప్రసంగాలలో అత్యధికం బిజెపి పాలిత రాష్ట్రాలలోనే చోటుచేసుకున్నట్లు ఒక నివేదిక సోమవారం వెల్లడించింది.
ముస్లిములకు వ్యతిరేకంగా జరిగిన 255 విద్వేషపూరిత ప్రసంగాలలో దాదాపు...
కెసిఆర్ను ఎదుర్కోలేకనే కవితకు పదే పదే ఈడి నోటీసులు
క్లీన్ చిట్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్లీ ఎందుకు ఇబ్బంది పెడతున్నారు?
కేంద్రం తీరుపై ప్రజా సంఘాల జెఎసి చైర్మన్ గజ్జెల కాంతం మండిపాటు
మన తెలంగాణ / హైదరాబాద్ : సిఎం కెసిఆర్ను ఎదుర్కొలేకనే కేంద్రంలోని...
బిజెపి టిక్కెట్ కుంభకోణం: పోలీసుల ఇంటరాగేషన్లో స్పృహతప్పిన చైత్ర
బెంగళూరు: ఇటీవల జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బిజెపి టిక్కెట్ ఇప్పిస్తానని వాగ్దానం చేసి ఒక వ్యాపారవేత్తను రూ. 5 కోట్లు మోసం చేసిన హిందూత్వ కార్యకర్త చైత్ర కుందపురను...
ఆర్ఎస్ఎస్ సమన్వయ సమావేశాలు పుణెలో ప్రారంభం
పుణె: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)కు చెందిన 3 రోజుల సవన్వయ సమావేశాలు గురువారం మహారాష్ట్రలోని పుణెలో ప్రారంభమయ్యాయి. ఆర్ఎస్ఎస్కు చెందిన 36 అనుబంధ విభాగాలకు చెందిన 267 మంది ప్రతినిధులు ఈ సమావేశాలకు...
నిజాం నవాబ్ను కూల్చిన స్ఫూర్తితో మోడీని గద్దె దించుతాం
సాయుధ పోరాటం కమ్యూనిస్టులదే
సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి. రాఘవులు
సంగారెడ్డి బ్యూరో: భారత్లో హైద్రాబాద్ సంస్థానం విలీనం కావడం కమ్యూనిస్టుల ఘనత అని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి....
నడ్డా టీంలో బండి సంజయ్కు చోటు..ప్రధాన కార్యదర్శిగా నియామకం
న్యూఢిల్లీ: కరీంనగర్ ఎంపి, తెలంగాణ బిజెపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ బిజెఇప జాతీయ ప్రధాన కార్యదర్శిగా శనివారం నియమితులయ్యారు. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు...
ఎమర్జెన్సీకి ‘పరివార్’ మద్దతు!
ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో తాము ప్రజాస్వామ్య పరిరక్షకులుగా పని చేశామని సంఘ్పరివార్ చెప్పుకుంటుంది. జైళ్ళ నుంచి విడుదలవ్వడానికి వారు ఇందిరా గాంధీని సమర్థించినట్టుగా చారిత్రక రికార్డులు వెల్లడిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన...
హక్కుల పరిరక్షణకు ‘అన్హద్’
‘దేశభక్తి మన చివరి ఆధ్యాత్మిక మజిలీ కాకూడదు. నేను వజ్రాల ధరనిచ్చి గాజు పూసలు కొనుక్కోను. నా జీవిత కాలంలో ఎన్నడూ దేశభక్తి మానవత్వాన్ని అధిగమించనీయను” విశ్వకవి రవీంద్ర నాథ్ టాగూర్ 2002లో...
కేంద్రంలోని బిజెపి పాలనలో ఎస్సి,ఎస్టిలపై అఘాయిత్యాలు 50 శాతం పెరిగాయి
హైదరాబాద్ : బిజెపి కేంద్ర ప్రభుత్వ పాలనలో షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తెగల ప్రజలపై 50 శాతం అఘాయిత్యాల సంఘటనలు పెరిగాయని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.బాలనరసింహ ఆరోపించారు. నేషనల్...
చాంద్రాయణగుట్టలో అంబరాన్నంటిన బొడ్రాయి సంబరాలు
చాంద్రాయణగుట్ట : పాతబస్తీ చంద్రాయణగుట్ట గ్రామంలో బొడ్రాయి (శ్రీ పోతలింగన్న ) విగ్రహ పునః ప్రతిష్ఠాపనోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఉత్సవాలలో భాగంగా నూతన బొడ్రాయి...
ఫడ్నవీస్ ‘సన్స్ ఆఫ్ ఔరంగజేబ్’ వ్యాఖ్యపై ఓవైసీ చురక!
కొల్హాపూర్: మహారాష్ట్రలోని కొల్హాపూర్లో 17వ శతాబ్దికి చెందిన మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ వివాదాస్పద వ్యాఖ్యల రాజకీయాల కారణంగా ఘర్షణలు తీవ్రతరం అయ్యాయి. కొల్హాపూర్ నగరంలో హింసాత్మక ఘటనలు ముగిశాక మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర...
రాహుల్కు స్మృతి ఇరానీ కౌంటర్
న్యూఢిల్లీ: ‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ ‘మొహబ్బత్ కీ దుకాన్’(ప్రేమ దుకాణం) గురించి ప్రస్తావించారు. కాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గురువారం దానిని...
వెనుక చూపించే అద్దాన్ని చూసి“ భారత్ కారు” నడుపుతున్న మోడీ : రాహుల్
న్యూఢిల్లీ : భవిష్యత్ను దర్శించడంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ “అసమర్ధులని” , భారత్ అనే కారును వెనుకను చూపించే అద్దం లోంచి చూసి నడపడానికి ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని, అందువల్ల ఒక ప్రమాదం వెనుక...