Home Search
ఆలయం - search results
If you're not happy with the results, please do another search
అయ్యప్పలకు మకరవిలక్కు దర్శనం.. తెరుచుకున్న ఆలయం
శబరిమల: కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయం శనివారం మకరవిలక్కు ఘట్టానికి స్వాముల కోసం తెరుచుకుంది. సాయంత్రం ఈ శుభ కాలాన్ని ఆలయ ప్రధాన పూజారి పిఎన్ మహేష్ నంబూత్రి ఆరంభించారు. అయ్యప్ప ఆలయ...
భాగ్యలక్ష్మి ఆలయంలో అమిత్ షా పూజలు
హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరయ్యేందుకు ముందు చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సమావేశానికి పార్టీ మండల, జిల్లా...
రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ
వేములవాడ ః దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి సోమవారం భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో పాటు సమ్మక్క జాతర ముందు స్వామివారిని...
హిందూ ఆలయంపై ఖలిస్తానీ రాతలు
అమెరికాలోని ఆలయంపై మోడీ వ్యతిరేక నినాదాలు
గాంధీనగర్: అమెరికాలో ఒక హిందూ ఆలయాన్ని అపవిత్రం చేసి ఆలయ గోడల పై ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేక రాతలు రాసిన ఘటనపై కేంద్ర విదేశీ...
అమెరికాలో హిందూ ఆలయంపై ఖలిస్తానీ రాతలు
గాంధీనగర్: అమెరికాలో ఒక హిందూ ఆలయాన్ని అపవిత్రం చేసిఆలయ గోడలపై ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేక రాతలు రాసిన ఘటనపై కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు....
శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం
తిరుమల: శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభమైంది. శనివారం ఉదయం 9 నుంచి స్వర్ణరథంపై శ్రీదేవి సమేతుడైన మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని ఆలయ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12 నుంచి...
23న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి
కార్యక్రమాలు నిర్వహించనున్న టిటిడి
మన తెలంగాణ / హైదరాబాద్: శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో డిసెంబరు 23న వైకుంఠ ఏకాదశి, 24న వైకుంఠ ద్వాదశి పర్వదినాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు....
తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు అన్ని కంపార్టుమెంట్లలో వేచి చూస్తున్నారు. స్వామివారి దర్శనానికి 24...
బుద్ధగయ మహాబోధి ఆలయంలో దలైలామా ప్రార్థనలు
గయ (బీహార్ ): టిబెట్ బౌద్ధ గురువు దలైలామా గయ లోని మహాబోధి ఆలయంలో శనివారం ప్రార్థనలు చేశారు. టిబెట్ మఠం నుంచి బ్యాటరీ కారుపై మహాబోధి ఆలయానికి ఆయన వచ్చారు. 2000...
శ్రీరంగం ఆలయంలో ఆంధ్రా భక్తులపై దాడి
గోవింద నామస్మరణ చేయడంపై భద్రతా సిబ్బంది అభ్యంతరం
తిరుచిరాపల్లి: తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీరంగంలో గల శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన అయ్య భక్తులపై గుడికి చెందిన భద్రతా సిబ్బంది దాడి...
ఈ నెల 12వ తేదీ నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు
మన తెలంగాణ/హైదరాబాద్: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో డిసెంబరు 12 నుంచి 2024 జనవరి 5వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగనున్నాయని టిటిడి అధికారులు తెలిపారు. సాధారణంగా ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి...
19న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
హైదరాబాద్ : తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఈ నెల 23 నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు పది రోజుల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలను పురస్కరించుకుని ఈ నెల...
శ్రీవారి ఆలయంలో వైభవంగా కార్తీక దీపోత్సవం
మన తెలంగాణ / హైదరాబాద్: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది. శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు, నివేదనలు పూర్తయిన తరువాత ఈ దీపోత్సవాన్ని కన్నుల పండుగగా చేపట్టారు.ఇందులో...
కేదార్నాథ్ ఆలయం తలుపులు మూసివేత
రుద్రప్రయాగ్ : ప్రసిద్ధ కేదార్నాథ్ ఆలయం తలుపులు బుధవారం ఉదయం 8.30 గంటలకు మూసివేశారు. అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమాన్ని సందర్శించడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దాదాపు 2500 మంది తెల్లవారు...
తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ..
అమరావతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శ్రీవారి దర్శనం కోసం బుధవారం 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 10...
పూరీ ఆలయంలో తొక్కిసలాట..
పూరీ: ఒడిశాలోని సుప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయంలో శుక్రవారం తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పది మంది భక్తులు స్పృహతప్పిపడిపోయారు. క్షతగాత్రులను పూరీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.ఉదయం‘మంగళ ఆరతి’ నిర్వహించిన అనంతరం...
నామినేషన్ పత్రాలతో కొనాయిపల్లి ఆలయంలో కెసిఆర్ ప్రత్యేక పూజలు
బిఆర్ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం కొనాయిపల్లి వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించారు. శనివారం ఉదయం కొనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్న సిఎం కెసిఆర్.. స్వామివారి పాదాల వద్ద...
8 గంటల పాటు శ్రీవారి ఆలయం మూసివేత
తిరుపతి: తిరుమలలో 8 గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని టిటిడి అధికారుల మూసివేయనున్నారు. ఆదివారం తెల్లవారుజామున 1.05 నుంచి 2.22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడడంతో రాత్రి7.05 కు శ్రీవారం ఆలయం...
రేపు తిరుమల ఆలయం మూసివేత
తిరుపతి: పాక్షిక చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని శనివారం మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. దాదాపు 8 గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంచనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది....
అయోధ్య హనుమాన్ గర్హి ఆలయంలో నాగసాధు హత్య
అయోధ్య( యుపి) : అయోధ్య లోని ప్రఖ్యాత హనుమాన్గర్హి ఆలయ ప్రాంగణంలో బుధవారం సాయంత్రం నాగసాధు( 44 ) హత్యకు గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితుల్లో ఒకరిని పోలీస్లు అరెస్టు...