Home Search
ఆస్పత్రికి - search results
If you're not happy with the results, please do another search
కారులో కిడ్నాప్…. ఆస్పత్రికి వెళ్తున్న యువతిపై అత్యాచారం
భోపాల్: ఓ యువతిని కారులో ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన సంఘటన మధ్య ప్రదేశ్లోని బిహెచ్ఇఎల్ టౌన్షిప్లోని గోవింద్పూరాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎప్రిల్ 18 ఉదయం 7.30కు ఓ యువతి...
మహబూబ్నగర్లో బోల్తాపడిన బస్సు: పది మందికి గాయాలు
మహబూబ్నగర్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. అడ్డాకుల శివారులో ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడడంతో పది మంది గాయపడ్డారు. వెంటనే అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఇద్దరి పరిస్థితి విషమంగా...
బాచుపల్లిలో పెను విషాదం… గోడకూలి ఏడుగురు మృతి
హైదరాబాద్: మేడ్చల్ లోని బాచుపల్లిలో పెను విషాదం చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం భారీ వర్షాలు కురవడంతో రేణుక ఎల్లమ్మ కాలనీలో గోడకూలి ఏడుగురు మృతి చెందారు. పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకొని సహాయక...
ఎఎస్ఐని ట్రాక్టర్ తో తొక్కించి చంపిన ఇసుక మాఫియా
భోపాల్: ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందు ఎఎస్ఐని ట్రాక్టర్ తో తొక్కించి చంపిన సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం శహ్ దోహ్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భ్యోహరీ పోలీస్...
ట్రాక్టర్ బోల్తా ముగ్గురు మహిళా కూలీలు మృతి
పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ మండ మియాపూర్ గ్రామ శివారులో ఆదివారం మొక్కజొన్న కంకుల లో డుతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ బోల్తా పడిన ప్రమాదంలో ముగ్గురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు....
రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి
జైపూర్ : రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలో ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. వీరంతా దైవదర్శనం కోసం...
పెద్దపల్లిలో రోడ్డుప్రమాదం: ముగ్గురు మహిళా రైతు కూలీలు మృతి
పెద్దపల్లి: సుల్తానాబాద్ మండలం మియాపూర్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. మియాపూర్ సమీపంలో బాధితులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో ఈ...
పెద్దపల్లిలో బోల్తాపడిన ట్రాక్టర్: ముగ్గురు మహిళలు మృతి
సుల్తానాబాద్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తాపడి ముగ్గురు మహిళా కూలీలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు....
ప్రేమకు అడ్డుగా ఉన్నారని చికెన్ ప్రైడ్ రైస్ లో విషం పెట్టడంతో తల్లి, తాత మృతి
చెన్నై: యువతి ప్రేమకు కుటుంబ సభ్యులు అడ్డుగా ఉండడంతో చికెన్ బిర్యానీలో విషం కలిపి కూతురు పెట్టింది. దీంతో తల్లి, తాత బిర్యానీ తిని మృతి చెందిన సంఘటన తమిళనాడులోని నామక్కల్లో జరిగింది....
భర్త వేధింపులు…. ఉరేసుకున్న ప్రభుత్వ ఉద్యోగిని
వరంగల్: వరకట్నం తీసుకరావాలని ప్రభుత్వ ఉద్యోగినిని భర్త వేధించడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రాకరం... ములుగు జిల్లాలోని మంగపేట మండలానికి చెందిన...
ఆర్టిసి బస్సులో ప్రయాణికుడు గుండెపోటుతో మృతి
అమరావతి: ఆర్టిసి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా వేంపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....కావలి చెందిన రాజశేఖర్ రెడ్డి కడప జిల్లా...
కొడుకు చేసిన పనికి తల్లిపై దారుణం
తమ అమ్మాయి వేరే కులం యువకునితో పరారీ అయిందన్న కోపంతో యువకుని తల్లిని అమ్మాయి కుటుంబ సభ్యులు విద్యుత్ స్తంభానికి కట్టివేసి కొట్టిన సంఘటన హవేరీ జిల్లాలో జరిగింది. ఈ సంఘటన వివరాలు...
17 మంది రోగులను హత్య చేసిన నర్సు.. 700 ఏళ్ల జైలు శిక్ష
న్యూయార్క్ : తాను పనిచేసే ఆస్పత్రిలో చేరిన రోగులకు అధిక మోతాదులో ఇన్సులిన్ ఇచ్చి హత్య చేస్తున్న ఓ నర్సుకు అమెరికా కోర్టు శనివారం 700 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 20202023...
హనుమకొండలో దారుణం.. ఆడ శిశువును పూడ్చిపెట్టారు
హనుమకొండ జిల్లా దామెర మండలం ఉరుగొండ వద్ద దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు ఆడ శిశువును పూడ్చిపెట్టారు. శిశువుని చూసిన స్థానికులు మట్టిని తొలగించి బయటకు తీశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు....
రాగిడి ఎన్నికల ప్రచారంలో అపశృతి
ఎన్నికల ప్రచారంలో డిజే వాహనం బ్రేకులు ఫేయిల్ అయి వాహనం మీదికి రావడంతో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన బోడుప్పల్లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. బిఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి...
ఎల్లారెడ్డిపేటలో ఎక్సైజ్ ఎస్ఐ మృతి
రాజన్నసిరిసిల్ల: ఎక్సైజ్ ఎస్ఐ అనుమానాస్పదంగా చెందిన సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం జిల్లాకు చెందిన కాళి ప్రసాద్(58) అనే ఎక్సైజ్ ఎస్ఐ ఎల్లారెడ్డిపేటకు బదిలీపై...
పాముకాటుతో యువకుడి మృతి… గంగా నదిలో మృతదేహం ముంచితే బతుకుతాడని?
లక్నో: ఒక్కోసారి మూఢనమ్మకాలు చూస్తే పిచ్చి పీక్ స్టేజీకి చేరింది అనిపిస్తుంది. ఓ యువకుడిని పాము కాటు వేయడంతో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు చనిపోయాడు. పాము కరిచిన...
ఓయో హోటల్లో అగ్ని ప్రమాదం…
హైదరాబాద్: హైదరాబాద్లోని చైతన్యపురిలో ఓయో హోటల్లో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో జరిగిన హోటల్ ఎనిమిది ఉండడతో వారిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. వీరిలో ఇద్దరు అస్వస్థతకు గురికావడంతో...
దుండగులు విషపూరిత ఇంజక్షన్ ఇవ్వడంతో కానిస్టేబుల్ మృతి
ముంబయి: విధుల్లో ఉన్న కానిస్టేబుల్కు కొందరు దుండగులు విషపూరిత ఇంజక్షన్ ఇవ్వడంతో అతడు మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని ముంబయిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... విశాల్ పవార్ అనే కానిస్టేబుల్(30)...
అల్లుడిని కొట్టి చంపిన మామ
అల్లుడిని మామ, బామ్మర్ది కొట్టి హత్య చేసిన సంఘటన హబీబ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...మాసబ్ట్యాంక్లో ఉంటున్న ఆయూబ్(39) ప్లంబర్గా పనిచేస్తు కుటుంబాన్ని పోషిస్తుంచుకున్నాడు. రోజు మద్యం తాగి...