Home Search
ఇందిరాగాంధీ - search results
If you're not happy with the results, please do another search
13 దేశాల ప్రతినిధులకు సిఎం రేవంత్ ఆతిథ్యం
హైదరాబాద్ : నగరంలోని కుతుబ్ షాహీ టూంబ్ ల వద్ద 13 దేశాల ప్రతినిధులకు సిఎం రేవంత్ రెడ్డి బుదవారం రాత్రి ఆతిధ్యం ఇచ్చారు. అమెరికా, ఇరాన్, తుర్కియే, యుఎఇ, యుకె, జపాన్,...
దళిత నేత ప్రధాని కాగలరా?
విపక్ష ‘ఇండియా’ కూటమిలో ప్రధాని అభ్యర్థిత్వంపై చెలరేగిన చిచ్చు కొత్తమలుపు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. పిఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోవాలని కూటమిలోని కొన్ని పార్టీలు అభిప్రాయపడుతుండగా, ఆ అవసరం లేదని ఎన్సిపి తదితర...
మోసగాడిగా మారిన క్రికెటర్.. రిషబ్ పంత్ తో సహా అనేక మందికి టోపీ
లగ్జరీ లైఫ్ కు అలవాటు పడిన ఓ క్రికెటర్, ఆటకు స్వస్తి చెప్పి, దొంగాటకు తెరతీశాడు. లగ్జరీ హోటళ్లలో ఉంటూ, బిల్లులు ఎగ్గొట్టడమే కాకుండా ప్రముఖ క్రికెటర్ రిషబ్ పంత్ కు సైతం...
ఢిల్లీలో పొగమంచు.. ఐదు విమానాల మళ్లింపు
న్యూఢిల్లీ : ఢిల్లీలో పొగమంచు కారణంగా రహదారులపై రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం కూడా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం 8.30 నుంచి 10 గంటల...
కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు ఇవ్వాలి
రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్
ఇంకా లక్షలాది మంది రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు
రాజకీయాలకు అతీతంగా లబ్దిదారులను గుర్తించాలి
ముస్లిం దేశాలే నిషేధించిన తబ్లిక్ జమాతేకు నిధులెట్లా ఇస్తారు
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన...
ఆర్థికం అధ్వానం
గ్రామసభల్లోనే గ్యారెంటీల లబ్ధిదారుల ఎంపిక
28 నుంచి గ్రామసభల నిర్వహణ
రేషన్కార్డులు, పింఛన్లు, హౌసింగ్ లబ్ధిదారుల ఎంపిక అక్కడే.. అదేరోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణ నుంచి పార్లమెంటుకు సోనియా పోటీ చేయాలని పిఎసిలో తీర్మానం
లోక్సభ...
మిజోలో పగ్గాలు మార్చిన జనం..
ఐజ్వాల్ : ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. మిజోలో మార్పు కోరుకున్నారు. రాష్ట్రంలో జోరాం పీపుల్స్ మూవ్మెంట్ (జడ్పిఎం)కు పట్టం కట్టారు. ఇప్పటి వరకూ అధికారంలో ఉన్న...
అమెరికా ప్రఖ్యాత రాజనీతిజ్ఞుడు కిసింజర్ కన్నుమూత
వాషింగ్టన్ : ప్రఖ్యాత అమెరికా రాజనీతిజ్ఞుడు, మాజీ దౌత్యవేత్త, నోబిల్ శాంతి బహుమతి గ్రహీత హెన్నీ కిసింజర్ తన 100 వ ఏట కన్నుమూశారు.కిసింజర్ కనెక్టికట్ లోని తన ఇంట్లో బుధవారం మరణించారని...
దేశ సంపదను ప్రధాని మోడీ.. అదానీలకు దోచిపెడుతున్నారు
కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ
మనతెలంగాణ/హైదరాబాద్: దేశ సంపదను ప్రధాని మోడీ, అదానీలకు దోచిపెడుతున్నారని కాంగ్రెస్ జాతీయ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. మంగళవారం జహీరాబాద్ పట్టణంలో రోడ్ షో నిర్వహించి అనంతరం...
ఉపాధికి భరోసా
భువనగిరి, గద్వాల సభల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ
మన తెలంగాణ/ యాదాద్రి భు వనగిరి ప్రతినిధి/గద్వాల్ ప్రతి నిధి: వచ్చే ఐదేళ్లు మీకు ఎలాంటి పాలన కావాలో మీరే తేల్చు కోవాల్సిన సమయం...
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ పగబట్టారు
హైదరాబాద్: తెలంగాణలో వచ్చే ఫలితం దేశం మొత్తాన్ని ప్రభావితం చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం అలంపూర్, నల్లగొండలో నిర్వహించిన కాంగ్రెస్...
అవి 2జీ, 3జీ, 4జీ పార్టీలు: అమిత్ షా
బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు 2జీ, 3జీ, 4జీ పార్టీలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. ఆయన సోమవారం జనగాంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు....
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారు
కాంగ్రెస్ పార్టీకి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు తెలపడం సంతోషం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రతిఒక్కరూ కోరుకుంటున్నారని, అందులో భాగంగానే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి...
ఖలిస్తాన్ హెచ్చరికపై కేంద్రం అప్రమత్తం
న్యూఢిల్లీః నవంబరు 19వ తేదీన ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించే వారికి ప్రమాదం తప్పదని ఖలిస్తాన్ వేర్పాటు వాది, సిఖ్ ఫర్ జస్టిస్ సహ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ హెచ్చరించిన నేపథ్యంలో భారత కేంద్ర...
ఆరు స్థానాలకు ఎంఐఎం అభ్యర్థులు ప్రకటన
9 నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం, త్వరలో మిగతా జాబితా విడుదల
దమ్ముంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ తనపై పోటీ చేయాలి
తెలంగాణలో మరోసారి బిఆర్ఎస్ గెలుస్తుంది: అసద్దుద్దీన్ ఓవైసీ
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో...
దొరలకు.. గల్లీ ప్రజలకు మధ్య ఎన్నికల పోరాటం
బిక్కనూర్: కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్కనూర్, రాజంపేట మండలాల బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు....
రాజ్యాలు పోయినా రాజకీయ రాజరికాలే , కులాధిపత్య కోటలే
జైపూర్ : అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాజస్థాన్లో పలు ప్రాంతాలలో మాజీ రాజ కుటుంబాలు, కుల రాజకీయాలే ఎక్కువగా గెలుపోటములను ప్రభావితం చేస్తున్నాయి. రాజ్యాలు పోయినా ఆ వంశాల వారు రాజకీయాల్లో చేరి...
సోనియా మాట తప్పరు
తెలంగాణ ప్రజలకు ఆ విషయం తెలుసు
ఎపిలో కాంగ్రెస్ సమాధి అవుతున్నా వెనక్కి తగ్గలేదు
ఆరు గ్యారెంటీలు పక్కాగా అమలుచేస్తాం
మోడీ పాలనలో ధరలపై అదుపులేదు.. ఉద్యోగాల భర్తీలేదు
సంగారెడ్డి విజయభేరి యాత్రలో...
యువశక్తిని ఏకీకృతం చేసేందుకే మైభారత్: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ జయంతి సందర్భంగా యువత కోసం అక్టోబర్ 31న దేశ వ్యాప్తంగా మేరా యువ భారత్ (మైభారత్) వేదికను ప్రారంభించనున్నట్టు ప్రధాని మోడీ తెలిపారు. దేశ నిర్మాణంలో యువత...
ప్రతి ఒక్కరిపై రూ.లక్షన్నర అప్పు పెట్టారు: మల్లిఖార్జున ఖర్గే
తొమ్మిది ఏళ్ల పాలనలో కెసిఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మండిపడ్డారు. ఆదివారం సంగారెడ్డిలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో ఖర్గే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....