Home Search
ఇన్వెస్టర్ల - search results
If you're not happy with the results, please do another search
భయపెట్టిన బేర్
హెచ్చుతగ్గులతో మార్కెట్లు,
గతవారం సెన్సెక్స్ 1200 పాయింట్లు డౌన్
ముంబై : గతవారం స్టాక్మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులను చూశాయి. బుధవారం హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్లో అమ్మకాల ప్రభావంతో బేర్ విజృంభించగా, ఇన్వెస్టర్లు భయాందోళన చెందారు....
రూ. 9497 కోట్ల నివాస విక్రయాలను నమోదు చేసిన అపర్ణ కన్స్ట్రక్షన్
హైదరాబాద్లో నివాస గృహాల అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. క్యూ4, 2023లో 16,808 లావాదేవీలు నమోదయ్యాయని స్క్వేర్ యార్డ్స్ తమ నివేదిక లో వెల్లడించింది. ముఖ్యంగా, అపర్ణ కన్స్ట్రక్షన్ అండ్ ఎస్టేట్స్ ఈ త్రైమాసికాల్లో...
వచ్చేవారం మార్కెట్లకు ప్రతికూలం..?
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్మార్కెట్ల దూకుడు కొనసాగుతూనే ఉంది. మార్కెట్లు రోజు రోజుకీ సరికొత్త శిఖరానికి చేరుకుంటున్నాయి. తాజాగా సెన్సెక్స్ కీలక 72,500 మార్క్ను దాటింది. ఇక నిఫ్టీ 21,900 మార్క్కు చేరువైంది....
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీల ఆల్ టైమ్ రికార్డ్!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బీఎస్ఇ సెన్సెక్స్, ఎన్ఎస్ఇ నిఫ్టీ శుక్రవారం ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పాయి. ఈ రెండూ సరికొత్త జీవితకాల గరిష్ఠాలను తాకాయి. సెన్సెక్స్ 847 పాయింట్లు, నిఫ్టీ 247...
భారత్ ఓ విశ్వామిత్ర ..విశ్వాసపాత్ర: ప్రధాని మోడీ
గాంధీనగర్ : ప్రపంచవ్యాప్త అనిశ్చితత, కీలక సవాళ్ల నడుమ భారతదేశం దీపస్తంభంగా నిలిచిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఈ అద్బుత ఘట్టంతో ప్రపంచం అంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని,...
స్వల్ప లాభాలు
31 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మార్కెట్లో ట్రేడింగ్ జోరు కొనసాగింది. కానీ ట్రేడింగ్ చివరి గంటలో లాభాల...
మార్కెట్ పతనం- పెట్టుబడిదారుల మనస్తత్వం:ఆలిస్ బ్లూ సీఈఓ సిద్ధ వేలాయుధం
ఎవరైనా పెట్టుబడి పెట్టడంలో నైపుణ్యం కలిగి ఉంటే, అతను/ఆమె ఖచ్చితంగా ఐక్యూ, లెక్కలు వేయడంలో కూడా మంచి నైపుణ్యంతో ఉంటారని చాలా మంది నమ్ముతారు. దీనికి విరుద్ధంగా, ఈ ప్రపంచంలో సగటు ఐక్యూ...
రూ.70 వేలకు బంగారం
ముంబై : ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక రాజతీయ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఈ ఏడాదిలో బంగారం 10 గ్రాముల ధర రూ.70 వేలకు పెరగనుందని ఇండస్ట్రీ బాడీ జిజెసి (జెమ్స్ అండ్...
కొత్త ఆదాయ పన్ను నిబంధనలు
న్యూఢిల్లీ : గతేడాది (2023) బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్నుకు సంబంధించిన అనేక నియమాలలో మార్పులు చేసింది. ఇది 2024 సంవత్సరంలో పన్ను చెల్లింపుదారులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనుంది. 2023-24 ఆర్థిక...
2024లో స్టాక్మార్కెట్కు 14 సెలవులు
అదనంగా వారాంతపు శని, ఆదివారం సెలవులు కూడా..
ముంబై : స్టాక్ మార్కెట్కు 2023 గోల్డెన్ ఇయర్గా అవతరించింది. ఎందుకంటే మార్కెట్ 2023లో ఇన్వెస్టర్ల భారీ లాభాలను ఇచ్చింది. నేటి కొత్త సంవత్సరం 2024...
ఇంట్యూషనే విద్యా ప్రమాణం
Intuition is our deeper intelligence that is able to read the room or the marketplace, make decisions from a wiser resource, and extract data...
ఎఫ్ఎంసిజి, ఎనర్జీ స్టాక్స్కు కొనుగోళ్ల మద్దతు
122 పాయింట్ల లాభపడిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు మళ్లీ పుంజుకున్నాయి. మంగళవారం ఒడిదుడుకుల తర్వాత మార్కెట్ లాభాల్లో ముగిసింది. ఎఫ్ఎంసిజి, ఎనర్జీ స్టాక్స్లో కొనుగోళ్ల కారణంగా మార్కెట్ దిగువ స్థాయిల నుంచి...
వరుస లాభాలకు బ్రేక్
168 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
ముంబై : స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్న జోరు కు సోమవారం బ్రేక్ పడింది. మార్కెట్లో లాభాల స్వీకరణ ఎక్కువగా కనిపించింది. బ్యాంకింగ్ స్టాక్స్లో అమ్మకాల కారణంగా మార్కెట్లో క్షీణత...
వరుస లాభాలకు బ్రేక్
377 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్ల వరుస లాభాలను బ్రేక్ పడింది. మంగళవారం ఇన్వెస్టర్ల ప్రాఫిట్ బుకింగ్ కారణంగా మార్కెట్లో క్షీణత కనిపించింది. బ్యాంకింగ్, ఇంధన రంగాల షేర్లు నష్టపోయాయి....
సెన్సెక్స్ @69,000
20,800 పాయింట్లు దాటిన నిఫ్టీ
రెండో రోజూ మార్కెట్లు జంప్
ముంబై : వరుసగా రెండో రోజు స్టాక్మార్కెట్లు దూకుడు ప్రదర్శించాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఎనర్జీ స్టాక్స్లో ఇన్వెస్టర్లు భారీ కొనుగోళ్ల కారణంగా మార్కెట్లోని రెండు...
బుల్ జోష్
ఎన్నికల్లో బిజెపి విజయాలతో మార్కెట్లో దూకుడు
రూ.5.83 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
69,000 చేరువలో సెన్సెక్స్
నిఫ్టీ 416.95 పాయింట్లు జంప్
ముంబై : ఎన్నికల్లో బిజెపి మూడు రాష్ట్రాల్లో విజయం సాధించడం స్టాక్...
నవంబర్లో రూ.9,000 కోట్ల విదేశీ పెట్టుబడులు
న్యూఢిల్లీ : గత రెండు నెలలుగా నికర విక్రేతలుగా ఉన్న విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పిఐ) నవంబర్లో మళ్లి భారతీయ స్టాక్మార్కెట్ల వైపు ఆసక్తి చూపారు. గత నెలలో ఎఫ్పిఐ పెట్టుబడులు దాదాపు రూ.9000...
ఇంధన స్టాక్స్ కొనుగోళ్లతో లాభాల్లో మార్కెట్లు
204 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
న్యూఢిల్లీ : సుదీర్ఘ సెలవుల తర్వాత దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభించాయి. మంగళవారం మార్కెట్లోని చాలా రంగాల స్టాక్లు పెరిగాయి. అదానీ గ్రూప్, ఇంధన రంగాల స్టాక్స్ పెరగడంతో...
ఫండింగ్ రౌండ్లో $23 మిలియన్లని సమీకరించిన స్కాపియా
బెంగుళూరు: తన ఆర్థిక ఉత్పాదనల ద్వారా ప్రయాణాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్న ఫిన్టెక్ కంపెనీ అయిన స్కాపియా తాజాగా ఎలివేషన్ క్యాపిటల్, 3 స్టేట్ వెంచర్స్ నేతృత్వంలోని తన సీరీస్-ఎ...
టాటా టెక్నాలజీస్ ఐపిఓ ఆఫర్ ధర రూ.500
న్యూఢిల్లీ: టాటా గ్రూపునకు చెందిన టాటా టెక్నాలజీస్ ఐపిఓఆఫర్ ధర ఖరారయింది. ఐపిఓలో భాగంగా యాంకర్ ఇన్వెస్టర్లకు సహా అందరికీ ఒక్కో షేరు ఆఫర్ ధరను రూ.500గాటాటా మోటార్స్ నిర్ణయించింది. ఐపిఓ సందర్భంగా...