Home Search
ఉగ్రవాదానికి - search results
If you're not happy with the results, please do another search
భారత్, పాక్ల మధ్య అమెరికా మాటల యుద్ధం కోరుకోవడంలేదు: ప్రైస్
న్యూ యార్క్: పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ జర్దారీ భుట్టో, భారత ప్రధాన నరేంద్ర మోడీపై చేసిన విమర్శలపై అమెరికా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ స్పందించారు. భారత, పాకిస్థాన్ల మధ్య...
భుట్టో.. ఖబడ్దార్!
మోడీపై పాక్ మంత్రి బిలావల్ వ్యాఖ్యలపట్ల మండిపడిన భారత్
నేడు దేశవ్యాప్త నిరసనలకు బిజెపి పిలుపు
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీపై వ్యక్తిగత విమర్శలు చేసిన పాకిస్థాన్ విదేశాంగమంత్రి బిలావల్ భుట్టోజర్దారీపై భారత ప్రభుత్వం...
మంగళూరు పేలుళ్లకు మేమే బాధ్యులం: ఐఆర్సి
బెంగళూరు: అంతగా ఎవరికి తెలియని ఇస్లామిక్ రెసిస్టెన్స్ కౌన్సిల్(ఐఆర్సి) నవంబర్ 19న మంగళూరులో జరిగిన పేలుళ్లకు తమదే బాధ్యత అని పేర్కొంది. తమ ముజాహిద్ సోదరుడు ముహమ్మద్ షరీఖ్ కద్రీ(దక్షిణ కన్నడ జిల్లా)లోని...
లష్కరే ఉగ్రవాది షాహిద్ మహమూద్కు చైనా అండ
న్యూయార్క్ : లష్కరే తొయిబా కీలక నాయకుడు షాహిద్ మహమూద్కు ఐక్యరాజ్యసమితి లో చైనా అండదండలు లభిస్తున్నాయి. అతడిని ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలని కోరుతూ భారత్ , అమెరికా దేశాలు ఐరాస లో...
పాక్ ‘శాంతి’ మాటలు… భారత్ స్ట్రాంగ్ కౌంటర్
వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(యూఎన్జీఎ) 77వ సమావేశాల వేదికగా భారత్ను తప్పుపట్టాలని చూసిన పాకిస్థాన్ ప్రదాని షెహబాజ్ షరీఫ్కు దీటుగా బదులిచ్చింది. ఢిల్లీ, పొరుగు దేశాలతో శాంతిని కోరుకునే వారే అయితే ఉగ్రవాదాన్ని...
కేరళ జర్నలిస్టు సిద్ధిక్ కప్పన్కు సుప్రీంకోర్టు బెయిల్
న్యూఢిల్లీ: 2020లో దళిత మహిళ సామూహిక అత్యాచారం, హత్యకు గురైన హత్రాస్ ప్రాంతానికి వెళ్తుండగా అరెస్టయిన కేరళ జర్నలిస్టు సిద్ధిక్ కప్పన్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా మూడు రోజుల్లో సంబంధిత...
ముగిసిన జవహరి అధ్యాయం
సంపాదకీయం: బిన్ లాడెన్ హతుడైన తర్వాత నుంచి అల్ ఖైదాకు నాయకత్వం వహిస్తున్న అల్ జవహరిని, అఫ్ఘానిస్తాన్లోని అతడి స్థావరంపై డ్రోన్ దాడి చేసి అమెరికా హతమార్చింది. ప్రపంచ టెర్రరిస్ట్ నేతల్లో అగ్రగణ్యుడైన...
ఖార్కివ్లో రష్యా బాంబు దాడులకు ముగ్గురు మృతి
దొనేత్సక్: ఈశాన్య ఉక్రెయిన్ నగరమైన ఖార్కివ్పై రష్యా బాంబు దాడులు (షెల్లింగ్ దాడి) చేయడంతో సోమవారం ముగ్గురు మరణించగా, 22 మంది గాయపడ్డారని అక్కడి ప్రాంతీయ గవర్నర్ తెలిపారు. రష్యా అనేక రాకెట్...
అంతర్గత భద్రతపై జాతీయ సమాచార నిధి : అమిత్షా
న్యూఢిల్లీ : అంతర్గత భద్రతపై జాతీయ సమాచార నిధిని సిద్ధం చేసేందుకు కృషి జరుగుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్షా చెప్పారు. బాంబు పేలుళ్లు, ఉగ్రవాదానికి నిధులు, నకిలీ కరెన్సీ, మాదక ద్రవ్యాలు...
భారత స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ప్రశంసించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వాన్ని విమర్శించే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత విదేశాంగ విధానాన్ని మాత్రం మెచ్చుకున్నారు. అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ రష్యా నుంచి క్రూడాయిల్ను ఇండియా...
హిందూయిజం అంటే గూండాయిజం కాదే
ఖుర్షీద్ రాతల నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు
సేవాగ్రామ్ కార్యకర్తలకు వీడియో సందేశం
పరివార్ ప్రాబల్యం చెందిందని అంగీకారం
న్యూఢిల్లీ : హిందూత్వ, హిందూయిజం రెండువేర్వేరు అంశాలు, ఆలోచనా విధానాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ...
అఫ్ఘన్సవాల్పై సమిష్టి చర్యలు ఢిల్లీ డైలాగ్ పిలుపు
న్యూఢిల్లీ : అఫ్ఘనిస్థాన్లో శాంతిభద్రతల అంశంపై బుధవారం ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. తాలిబన్ల ఆధీనపు అఘ్ఘనిస్థాన్ నుంచి తలెత్తే శాంతిభద్రతల పరిస్థితిని సంఘటితంగా ఎదుర్కొవాలని పిలుపు వెలువడింది. ప్రస్తుత అఫ్ఘన్ పరిణామాలతో...
జమ్ము కశ్మీర్ అభివృద్ధి నుంచి ప్రజలను పక్కదారి పట్టించలేరు: అమిత్షా
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ అభివృద్ధిని ఇప్పుడు ఎవరూ అడ్డుకోలేరని, అభివృద్ధి నుంచి ప్రజలను పక్కదారి పట్టించే సమయం అంతం కావచ్చిందని కేంద్ర హోం మంత్రి అమిత్షా స్పష్టం చేశారు. ఆదివారం జమ్ము లోని...
తీరుమారకపోతే మరిన్ని మెరుపుదాడులే
పాకిస్థాన్కు అమిత్ షా ఘాటు హెచ్చరిక
చర్చల కాలం చెల్లిపోయింది
ఇక దెబ్బకు దెబ్బనే భారత్ దారి
పనాజీ : ఇప్పటికైనా వక్రబుద్దిని వీడకపోతే మరిన్ని సర్జికల్ దాడులకు దిగుతామని పాకిస్థాన్ను కేంద్ర హోం...
పాక్ విధానాలు యావత్ ప్రపంచానికే ముప్పు
ఐరాస వేదికగా పాక్ను ఎండగట్టిన భారత్
ఐక్యరాజ్యసమితి: ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిన పాకిస్థాన్ ‘ఇంటికి నిప్పు పెట్టి తిరిగి అవే మంటలను ఆర్పే వ్యక్తిగా నటిస్తోంది’ అని భారత్ దుయ్యబట్టింది. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న...
అఫ్గానిస్థాన్ పరిస్థితిపై అత్యున్నత స్థాయి కమిటీ
న్యూఢిల్లీ : అఫ్గానిస్థాన్ పరిణామాలపై ఎప్పటికప్పుడు దృష్టి సారించడానికి ప్రధాని నరేంద్రమోడీ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. విదేశాంగ మంత్రి జై శంకర్తోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా...
దేశాలు కార్పొరేట్ల వశాలు
కార్పొరేట్ అధికారం ప్రజాస్వామ్యాన్ని ఎలా ధ్వంసం చేయగలదో 1976 ఆంగ్ల చిత్రం ‘నెట్వర్క్’ లో నెడ్ బీటీ ఏకపాత్రాభినయంలో చిత్రించారు. 45 ఏళ్ల నాటి భయం నేడు స్థిరపడింది. బహుళజాతి సంస్థలు స్వతంత్ర...
సాంస్కృతిక విదేషాన్ని పాక్ మానుకుంటేనే శాంతి
యుఎన్లో భారత్ స్పష్టీకరణ
ఐక్యరాజ్యసమితి: భారతదేశంలోని మతాల పట్ల పాకిస్తాన్ తన ప్రస్తుత సాంస్కృతిక విద్వేష వైఖరిని మార్చుకుని సీమాంతర ఉగ్రవాదానికి మద్దతును నిలిపివేస్తే దక్షిణాసియాలో నిజమైన శాంతిపూర్వక సంస్కృతి నెలకొంటుందని భారత్ స్పష్టం...
పాక్లో మైనార్టీల ఊచకోత
భారత్ ధ్వజం
జెనీవా : పాకిస్థాన్ ఆ దేశంలోని మతపరమైన మైనార్టీలను వేధిస్తూ వారి ప్రాణాలతో ఆటాడుకొంటోందని భారతదేశం నిరసన వ్యక్తం చేసింది. హిందువులు, సిక్కులు ఇతరత్రా మైనార్టీలు ఆ దేశంలో దిక్కుతోచని స్థితిలోగడపాల్సి...
ఆయుధ బేహారుల చేతిలో ప్రభుత్వాలు
ఈ రోజున అత్యధికంగా రక్షణరంగ సామాగ్రి, ఆయుధాల కొనుగోలులో ఆసియా ఖండంలో చైనా,- భారత్లే మొదటి రెండు స్థానాలలో ఉన్నాయి. చైనా తన ఆయుధ కొనుగోలు బడ్జెట్ ను 2018 తో పోలిస్తే...