Friday, April 26, 2024
Home Search

ఉగ్రవాదులు - search results

If you're not happy with the results, please do another search

ఆ రోజు ఉగ్రవాదులు నన్ను చంపేసే వారే..

హైదరాబాద్: లండన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రసంగం సందర్భంగా రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్ర రోజులను గుర్తు చేసుకున్నారు. ముఖ్యంగా జమ్మూ, కశ్మీర్‌లో ఎదురయిన పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ‘ఆ ప్రాంతంలో...
Terrorists are roaming in Lahore: Javed Akhtar

ఉగ్రవాదులు లాహోర్ లోనే తిరుగుతున్నారు కదా… జావెద్ అక్తర్ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : ప్రముఖ కవి, సినీ గేయ రచయిత జావెద్ అక్తర్ పాకిస్థాన్‌ను ఆ దేశం లోనే విమర్శించారు. 26/11 ముంబయి ఉగ్రపేలుళ్ల ఘటనను గుర్తు చేసుకున్న ఆయన, ఆ దాడికి పాల్పడిన...
Two Lashkar terrorists encounter in Kashmir

కశ్మీర్‌లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతం

బుద్గామ్ : జమ్ము కశ్మీర్ లోని బుద్గామ్ జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు భద్రతా దళాల కాల్పుల్లో మృతి చెందారు. ఓ అనుమానిత వాహనాన్ని ఆర్మీ,...
Encounter in jammu and kashmir

ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం..

జమ్మూకశ్మీర్‌: ఈ నెల 1న జమ్మూకశ్మీర్‌లోని రాజౌరిలోని దంగ్రీ గ్రామంలో ఉగ్రవాదులు కాల్పులు, బాంబు పేలుళ్ల ఘటనకు పాల్పడ్డారు. ఉగ్రవాదుల దాడిలో చిన్నారులతో పాటు పలువురు పౌరులు చనిపోయారు. దాడి జరిగినప్పటి నుండి...
4 Terrorist killed in encounter in Jammu Kashmir

ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతం..

ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చారు. బుధవారం ఉదయం జమ్మూ శివారులో అనుమానాస్పదంగా ఉన్న ట్రక్కును చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అపారు. అనంతరం భద్రతా బలగాలు ట్రక్కును...
Kashmiri Pandit camps will be turned into graveyards

కశ్మీరీ పండిట్ల శిబిరాలను స్మశానంగా మారుస్తాం: ఉగ్రవాదులు

శ్రీనగర్: కశ్మీరీ పండిట్ల తాత్కాలిక శిబిరాలను స్మశానంగా మారుస్తామని ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్(టిఆర్‌ఎఫ్) హెచ్చరించింది. కశ్మీరీ పండిట్ల కోసం నిర్మిస్తున్న తాత్కాలిక కాలనీలను వెస్ట్ బ్యాంక్‌లోని ఇజ్రేలీ శరణార్థ శిబిరాలుగా...
Kashmir

షోపియాన్‌లో కాశ్మీరీ పండిట్‌ను చంపేసిన ఉగ్రవాదులు

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో శనివారం ఉగ్రవాదుల చేతిలో ఓ పౌరుడు హతమైనట్లు పోలీసులు తెలిపారు. కాశ్మీరీ పండిట్ అయిన పురన్ క్రిషన్ భట్ అనే బాధితుడు షోపియాన్‌లోని చౌదరి గుండ్ వద్ద...
2 Terrorists killed in Encounter in Baramulla District

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీరులోని బారాముల్లా జిల్లాలో శుక్రవారం సైన్యానికి చెందిన అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీపై దాడి చేసేందుకు కుట్రపన్నిన ఇద్దరు స్థానిక జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు భద్రతా దళాల ఎదురుకాల్పులలో మరణించినట్లు పోలీసులు తెలిపారు....
3 Terrorists Killed In Encounter In JK

24 గంటల్లో రెండు ఎన్‌కౌంటర్‌లు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆగడాలు కొనసాగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో కుల్గామ్ జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్లు చోటు చేసుకున్నాయి. బట్పోరా, అహ్వాతూ ఏరియాల్లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్లలో...
Kupwara encounter

కుప్వారాలోని నియంత్రణ రేఖ సమీపంలో ఇద్దరు ఉగ్రవాదులు హతం: పోలీసులు

  శ్రీనగర్: ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ దగ్గర ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. "కుప్వారాలోని మచిల్ ప్రాంతంలోని టెక్రి నార్ వద్ద నియంత్రణ రేఖ సమీపంలో...
3 arrested in Karnataka

కర్ణాటకలోని శివమొగ్గలో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు

శివమొగ్గ: కర్ణాటకలోని శివమొగ్గలో బీఈ గ్రాడ్యుయేట్ అయిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. తీర్థహళ్లికి చెందిన షరీక్‌, మంగళూరుకు చెందిన మాజ్‌ మునీర్‌ అహ్మద్‌ (22), శివమొగ్గకు చెందిన...
Two terrorists killed in Kashmir

కశ్మీరులో ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని అనంత్‌నాగ్ జిల్లాలో మంగళవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో భద్రతా దళాలు అనంత్‌నాగ్ జిల్లాలోని పోష్‌క్రీరి ప్రాంతంలో...
Security force

షోపియాన్‌ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హతమయ్యారు

  శ్రీనగర్: దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలోని నాగ్‌బాల్ ప్రాంతంలో మంగళవారం భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటి)కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
Awantipora encounter

అవంతిపోరాలో జైషే కమాండర్‌ సహా ఇద్దరు ఉగ్రవాదులు హతం

  శ్రీనగర్:  దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని అవంతిపోరా గ్రామంలో సోమవారం భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో మరణించిన ఇద్దరు ఉగ్రవాదుల్లో జైషే మహ్మద్ (జెఎం) ‘కమాండర్’ కూడా ఉన్నట్లు జమ్మూకాశ్మీర్ పోలీసులు తెలిపారు....
Corona to 70 thousand men in the Armed Forces

కుంజియులర్ లో ఎన్‌కౌంటర్… ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా కుంజియులర్ ప్రాంతంలో బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పులో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. తీవ్రవాదులు సంచిరిస్తున్నారనే సమాచారం రావడంతో కుంజియర్ ప్రాంతంలో కార్డన్ సెర్చ్...
Two Lashkar Terrorists Killed In Srinagar Encounter

శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్‌: ఇద్దరు లష్కర్‌ ఉగ్రవాదులు హతం

న్యూఢిల్లీ: జమ్ముకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో మంగళవారం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. జెమినా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్న సమాచారంతో భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో సైన్యంపై...
2 Terrorists killed in Kulgam Encounter

పుల్వామా ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: కశ్మీర్ లోని పుల్వామాలో శనివారం రాత్రి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. శనివారం రాత్రి దర్బ్‌గామ్ వద్ద భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు దాదాపు...
Kashmir

జమ్మూకశ్మీర్‌లో ఉపాధ్యాయురాలిని కాల్చి చంపిన ఉగ్రవాదులు

శ్రీనగర్: దక్షిణ కశ్మీర్‌కు చెందిన కుల్గాం ప్రాంతంలో ప్రవాసం వచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని మంగళవారం ఉదయం ఉగ్రవాదులు కాల్చి చంపారు. కశ్మీర్ పండిత్ ఉద్యోగిని అతడి కార్యాలయంలోనే కాల్చి చంపిన రెండు వారాలకే...
4 Terrorists killed in Encounter in Pulwama and Baramulla

పుల్వామాలో ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: జమ్ము కశ్మీర్ పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదులు జైషే ఉగ్ర సంస్థకు చెందిన వారని కశ్మీర్ ఐజీపీ విజయ్‌కుమార్ తెలిపారు. ఉగ్రవాదుల సమాచారం అందడంతో ఆదివారం రాత్రి...
Three militants killed in Baramulla encounter

బారాముల్లాలో ఎన్‌కౌంటర్‌: ముగ్గురు ఉగ్రవాదులు హతం

బారాముల్లా: జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు పాకిస్థాన్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ కాల్పుల్లో జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఒకరు వీరమరణం పొందారు. పోలీసులు తెలిపిన వివరాల...

Latest News