Wednesday, April 24, 2024
Home Search

ఉత్తమ్ కుమార్ రెడ్డి - search results

If you're not happy with the results, please do another search
Minister Uttam Kumar Reddy Slams KCR

దొంగ పాస్‌పోర్టులు అమ్మి రాజకీయాల్లోకి రాలేదు: ఉత్తమ్

కరీంనగర్ పర్యటనలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం కాంట్రాక్టర్లను దోచుకుని రాజకీయం చేయడం లేదని విమర్శించారు. శనివారం గాంధీ భవన్ లో...
BRS water politics is not suitable

ఇరిగేషన్ రంగాన్ని కెసిఆర్ నాశనం చేశారు: ఉత్తమ్

హైదరాబాద్: బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతులకు పంట బీమా ఎందుకు కల్పించలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగారు. దేశంలో పంట బీమా కల్పించని ఏకైక ప్రభుత్వం బిఆర్‌ఎస్సేనని ధ్వజమెత్తారు. వరదలు, కరవుతో పంటలు...
CM Revanth Reddy warning over Loss to farmers in grain purchases

నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు(బుధవారం) ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. ఈరోజు మద్యాహ్నం 1 గంటకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలసి...
Congress govt more develop palamuru

ఆయన ఎంపి అయితే పాలమూరు మరింత అభివృద్ధి చెందుతుంది: ఉత్తమ్

నారాయణపేట: మక్తల్ నుంచి వచ్చే అన్ని ప్రతిపాదనలను ఆమోదిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నారాయణ పేట జిల్లాలో మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పర్యటించారు. మక్తల్ మండలం...
Uttam Kumar Reddy Slams BRS Leaders

మేడిగడ్డపై బిఆర్ఎస్ తీరు హాస్యాస్పదం: ఉత్తమ్

మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో బాధ్యులందరిపై చట్టపరంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటామన్నారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మా విజ్ఞప్తిపై స్పందించిన ఎన్డిఎస్ఎ.. కొత్త కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు....

మేడిగడ్డ బ్యారేజీనా… బొందలగడ్డనా మీరే తేల్చాలి:జగ్గారెడ్డి

హైదరాబాద్ : కాంగ్రెస్ నాయకులపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిఆర్‌ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో...
Annaram pillars collapse

అన్నారం పిల్లర్లు కుంగుతాయని ఎన్‌డిఎస్‌ఎ రిపోర్ట్: ఉత్తమ్

గాంధీనగర్: మేడిగడ్డలాగే అన్నారం పిల్లర్లు కుంగుతాయని, ఆ బ్యారేజీలో నీళ్లు ఖాళీ చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ రిపోర్ట్ ఇచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నీటి పారుదల రంగంపై శాసన...
Medigadda a failure project

మేడిగడ్డ ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్: ఉత్తమ్

జయశంకర్ భూపాలపల్లి: స్వాతంత్ర భారతదేశం లో ఇంత పెద్ద కుంభకోణం ఇంకోటి లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు.  సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎంఎఎల్ఎల బృందం కాళేశ్వరంలో పర్యటించి మేడిగడ్డ...
Komati reddy vs Harish rao

నల్లగొండను మోసం చేసింది ఆ ముగ్గురే: కోమటి రెడ్డి

హైదరాబాద్: నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన తరువాత బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు ప్రసంగించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ తనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు....
Harish rao vs Uttam Kumar reddy

అసెంబ్లీలో ఉత్తమ్ వర్సెస్ హరీష్ రావు…

హైదరాబాద్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్రస్టేషన్ తాను అర్థం చేసుకుంటానని, ఉత్తమ్ పుట్టు కాంగ్రెస్ వాది ఆయనకు సిఎం కాలేదని బాధ ఉండొచ్చని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు....
Uttam Kumar Power Point Presentation in Assembly

అసెంబ్లీలో కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్..

ఇరిగేషన్ ప్రాజెక్టులపై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా ప్రాజెక్టులు, కెఆరఎంబి సంబంధిత అంశాలపై అసెంబ్లీలో ప్రభుత్వం తరుపున మంత్రి ఉత్తమ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ...
Why the conspiracy to hide the history of Telangana?

రేవంత్‌ రెడ్డి సిఎం హోదాలో ఉండగా తెలంగాణ చరిత్రను కనుమరుగు చేసే కుట్రలేంటి?

రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ తోరణం, చార్మినార్‌లను తొలగిస్తే ఊరుకునేది లేదు మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఈ అంశంపై స్పందించాలి ఈ తొలగింపు అంశం కేబినెట్ ముందుకు తీసుకొస్తే మంత్రులు సమ్మతి తెలుపొద్దు కాకతీయుల కాలంలో...
Minister Uttam Kumar Reddy Slams KCR Over Irrigation Projects

తెలంగాణపై కెసిఆరే కుట్ర చేసిండు.. జగన్ నీటిని దోచుకుంటుంటే సైలెంట్ గా ఉన్నడు: ఉత్తమ్

తెలంగాణపై కెసిఆరే కుట్ర చేసిండు.. జగన్ నీటిని దోచుకుంటుంటే సైలెంట్ గా ఉన్నడు నీటి పారుదల రంగాన్ని కెసిఆర్ సర్వనాశనం చేసిండు 8 టిఎంసిల నీటిని జగన్ దోచుకుంటుంటే.. 2 టిఎంసిల...
Deep tragedy in Congress party

కాంగ్రెస్ సీనియర్ నేత నర్సా రెడ్డి ఇకలేరు

తుది శ్వాస విడిచిన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నర్సారెడ్డి ఆయన మృతిపై విచారం వ్యక్తం చేసిన సిఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన భౌతికకాయానికి నివాళ్లు అర్పించిన రేవంత్ మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్...
YS sharmilas son engagement

రాజారెడ్డి నిశ్చితార్థ వేడుకలో జగన్

హైదరాబాద్: ఎపిసిసి ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి నిశ్చితార్థ వేడుక శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. గండిపేటలోని గోల్కొండ రిసార్ట్ లో అంగరంగా వైభవంగా నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ వేడుకకు...

పదేళ్లలో తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు : కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

ముషీరాబాద్: ఆరు నెలల్లో అధికారం కోల్పోతోందని కాంగ్రెస్ పార్టీపై పిచ్చి పిచ్చిగా అవాకులు, చవాకులు పేలిస్తే ఊరుకునేది లేదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా హెచ్చరించారు....
Minister Uttam Kumar Fires on Kishan Reddy

కెసిఆర్ కు కాళేశ్వరం ఏటిఎం అన్నరు.. మరి విచారణ ఎందుకు చేయలే: ఉత్తమ్

అధికారం చేపట్టి నెల రోజులు కూడా కాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం పని తీరుపై కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.10ఏళ్లుగా కెసిఆర్...
Judicial inquiry on Kaleshwaram project

కాళేశ్వరంపై జ్యూడిషియల్ ఎంక్వైరీ వేస్తాం: ఉత్తమ్

హైదరాబాద్: 80 వేల కోట్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు కాస్ట్ లక్షన్నర కోట్లకు చేరుతుందని, ఇప్పటివరకు ఈ ప్రాజెక్టుకు 95 వేల కోట్లు ఖర్చు చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు....
Uttam Kumar Reddy Speech in Telangana Assembly

ఇరిగేషన్లో తప్పు చేసినవారిని వదిలేది లేదు: ఉత్తమ్

తెలంగాణ రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై అసెంబ్లీలో బుధవారం వాడీవేడీ చర్చ జరుగుతోంది. ఇరిగేషన్ లో అవకతవకలు జరిగాయని.. తప్పుచేసిన వారిని వదిలేది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ.. మేడిగడ్డ...
Uttam meets officials after Telangana CM orders probe

మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై త్వరలో కమిటీ: మంత్రి ఉత్తమ్‌

హైదరాబాద్: తెలంగాణ నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదివారం నాడు తెలంగాణ ఇరిగేషన్‌ అండ్‌ కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) సీ మురళీధర్‌తో...

Latest News