Home Search
ఉత్తరాఖండ్ - search results
If you're not happy with the results, please do another search
ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతి
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లో అమలు చేయడానికి ప్రతిపాదించిన ఉమ్మడి పౌరస్మృతి ముసాయిదా పూర్తయిందని, త్వరలోనే దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని దీనికోసం నియమించిన నిపుణుల కమిటీ అధ్యక్షుడు జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ శుక్రవారం...
ఉత్తరాఖండ్లో విషాదం.. లోయలో వాహనం పడి 10మంది మృతి
పితోర్ఘడ్ (ఉత్తరాఖండ్): ఉత్తరాఖండ్ లోని పితోర్ఘడ్ జిల్లా లో గురువారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి 10 మంది మృతి చెందారు. వీరంతా బాగేశ్వర్ జిల్లాలోని సామా...
ఉత్తరాఖండ్లో 15న తలపెట్టిన మహాపంచాయత్ను నిషేధించాలి
వలస వెళ్ళిన వారిని తిరిగి రప్పించాలి : అసదుద్దీన్ ఓవైసి
హైదరాబాద్ : రైట్వింగ్ గ్రూపులు ఈ నెల 15న ఉత్తరాఖండ్లో తలపెట్టిన మహాపంచాయత్ను నిషేధించాలని ఎంఐఎం అధినేత హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్...
ఉత్తరాఖండ్ టౌన్కు గండం…
జోషిమత్: ఉత్తరాఖండ్లోని పుణ్యక్షేత్రం జోషిమత్ క్రమేపీ మునిగిపోతోంది. ఈ పర్వత ప్రాంతపు రాష్ట్రంలో వరుసగా కొండచరియలు విరిగిపడటం, వరదలతో ఈ పరిణామం సంభవించింది. ఇప్పటికే ఇక్కడ వందలాది ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. ఇది...
ఉత్తరాఖండ్లో కుంచించుకుపోతున్న భూమి!?
జోషిమఠ్ (ఉత్తరాఖండ్): ఉత్తరాఖండ్లోని దేవ్ భూమిగా పేరుగాంచిన జోషిమఠ్ పట్టణంలో ఉన్న 570 ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. అక్కడ భూమి కుంచించుకుపోతోంది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి త్వరలో ఆ పట్టణాన్ని...
ఉత్తరాఖండ్ లో బస్సు ప్రమాదం: 25 మంది మృతి
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. పౌరీ గర్వాల్ జిల్లాలోని బీర్ ఖాల్ ప్రాంతంలో బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోవడంతో 25 మంది చనిపోయారు. ఈ ప్రమాదంలో 21 మంది...
ఉత్తరాఖండ్లో 10మంది పర్వతారోహకుల మృతి
ఉత్తరకాశీ: మంచు తుపాను ధాటికి పదిమంది పర్వతారోహకులు మృతి చెందారు. ద్రౌపది కా డాండా శిఖరం వద్ద హిమపాతం కారణంగా వీరు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనపై నెహ్రూ ఆఫ్ కల్నల్ అమిత్...
ఉత్తరాఖండ్లో భారీ హిమపాతం…
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ లో హిమపాతం బీభత్సం సృష్టిస్తోంది. హిమపాతంలో 28 మంది పర్యతారోహకులు చిక్కుకున్నారు. ఎనిమిది మందిని కాపాడినట్లు ఉత్తరాఖండ్ డిజిపి అశోఖ్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం మిగితా పర్వతారోహకుల కోసం...
ఉత్తరాఖండ్ రిసార్ట్ రిసెప్షనిస్ట్ హత్య
రిషికేశ్: బిజెపి నాయకుడి కుమారుడు తన రిసార్ట్ లోని 19 ఏళ్ల రిసెప్షనిస్ట్ అంకితా భండారీని హత్య చేసినట్లు ఆరోపణలు. ఆమె మృతదేహాన్ని ఉత్తరాఖండ్లోని రిషికేశ్లోని చిల్లా కాలువ నుండి స్వాధీనం చేసుకున్న...
ఉత్తరాఖండ్లో కొండచరియలు విరిగిపడటంతో చిక్కుకుపోయిన 400 మంది యాత్రికులు
జైపూర్: కొండచరియలు విరిగిపడిన కారణంగా ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో రాజస్థాన్కు చెందిన దాదాపు 400 మంది యాత్రికులు చిక్కుకుపోయారని, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని సీనియర్ అధికారి ఒకరు...
హిమాచల్, ఉత్తరాఖండ్లో ముంచెత్తిన వరదలు
కొట్టుకు పోయిన రైలు వంతెన
కొండచరియలు విరిగిపడి, వరదల్లో 20 మంది మృతి, పలువురు గల్లంతు
ఉత్తరాఖండ్లో కుంభవృష్టి
కట్టలు తెంచుకున్న నదులు, కొట్టుకు పోయిన వంతెనలు
ఇళ్లలోకి బురద ప్రవాహం
పలుగ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
సిమ్లా/డెహ్రాడూన్/...
‘ధరమ్ సంసద్’పై ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు!
న్యూఢిల్లీ: రూర్కీలో ఆదివారం జరుగనున్న ప్రతిపాదిత ‘ధర్మ సంసద్’పై ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని, సుప్రీంకోర్టు మంగళవారం ప్రశ్నించింది. దీనికి సంబంధించి తీసుకుంటున్న నివారణ, దిద్దుబాటు చర్యలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుండి అఫిడవిట్ను కోరింది....
ఉత్తరాఖండ్ అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్గా రితు ఖండూడి భూషణ్!
డెహరాడూన్: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికయిన రితు ఖండూడి భూషణ్ ఏకగ్రీవంగా అసెంబ్లీ స్పీకర్గా ఎన్నికయ్యారు. ఆమె విధానసభ తొలి మహిళా స్పీకర్గా ఎన్నికయ్యారు. ఆమె తన నామినేషన్ పత్రాన్ని గురువారం సమర్పించారు....
ఉత్తరాఖండ్ సిఎంగా పుష్కర్ ప్రమాణస్వీకారం
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి బుధవారం నాడు ప్రమాణస్వీకారం చేశారు. సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం ఇది రెండోసారి. డెహ్రాడూన్ లోని పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన కార్యక్రమంలో...
రేపు ఉత్తరాఖండ్ బిజెపి ఎమ్మెల్యేల భేటీ
సిఎం ధామినా ఇతరులా తేలుతుంది
న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్లో కొత్తగా ఎన్నికైన బిజెపి ఎమ్మెల్యేలు సోమవారం డెహ్రాడూన్లో సమావేశం అవుతారు. పార్టీ శాసనసభా పక్ష నేత ఎన్నిక ఈ సమావేశం దశలో జరుగుతుంది. ఉత్తరాఖండ్లో...
ఉత్తరాఖండ్ సిఎంపై బిజెపి సస్పెన్స్
ధామి పట్టంపై తేల్చని నాయకత్వం
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో బిజెపి విజయం సాధించినా ఇప్పటికీ ముఖ్యమంత్రి ఎవరు అవుతారనేది ఉత్కంఠతనే మిగిల్చింది. ఎన్నికలలో పార్టీని విజయం వైపు నడిపించిన ఇంతకు ముందటి సిఎం...
ఉత్తరాఖండ్, మణిపూర్ సిఎంల రాజీనామాలు
తదుపరి సర్కారు ఏర్పాటుకు చర్యలు
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో శుక్రవారం ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్కు రాజీనామా సమర్పించారు. తనతో పాటు తమ మంత్రి మండలి...
ఉత్తరాఖండ్ లో బిజెపి గెలుపు…
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి విజయదుందుభి మోగించింది. ఉత్తరాఖండ్ లో 70 శాసన సభ స్థానాలలో బిజెపి 47 స్థానాలు గెలుచుకుంది. దీంతో బిజెపినే ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. కాంగ్రెస్(19), ఇతరులు...
ఉత్తరాఖండ్లో పార్టీని గెలిపించి తానోడిన సిఎం ధామీ
ఖటీమా: ఉత్తరాఖండ్లో బిజెపిని గెలిపించిన ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్వయంగా ఓటమి పాలయ్యారు. ఖటీమా నియోజకవర్గం నుంచి ఆయన 6వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. బిజెపి అధిష్టానం ఇటీవలే ముఖ్యమంత్రి తీరథ్...
ఉత్తరాఖండ్ రిగ్గింగ్ సంఘటనపై ఈసీ చర్య..
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ సంఘటనపై ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. ఈనెల 14న ఉత్తరాఖండ్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అనేక చోట్ల రిగ్గింగ్ జరిగినట్టు ఆరోపణలొచ్చాయి. రిగ్గింగ్కు సంబంధించిన...