Saturday, April 27, 2024
Home Search

ఉత్తరాఖండ్‌ - search results

If you're not happy with the results, please do another search
Eight bodies were recovered at Tapovan and Raini hydropower plants

ఉత్తరాఖండ్‌లో మృతుల సంఖ్య 46

  వెలుగుచూసిన ఎనిమిది మృతదేహాలు డెహ్రాడూన్/ తపోవన్ : ఉత్తరాఖండ్‌లో ఇటీవలి హిమ శకలాల వైపరీత్యంలో మృతుల సంఖ్య 46కు చేరింది. రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో ఉన్న తపోవన్, రైనీ జల విద్యుత్ కేంద్రాల వద్ద...
197 persons missing in Uttarakhand flood

ఉత్తరాఖండ్‌లో 197 మంది గల్లంతు

రాజ్యసభలో హోం మంత్రి షా న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో సంభవించిన ఆకస్మిక వరదలలో దాదాపు 197 మంది గల్లంతు అయ్యారు. 20 మంది మృతి చెందినట్లుగా ఇప్పటికి నిర్థారణ అయింది. ఈ విషయాన్ని కేంద్ర...
Uttarakhand Floods LIVE Updates

ఉత్తరాఖండ్‌లో ముమ్మరంగా పునరావాస చర్యలు : మోడీ

హాల్దియా(పశ్చిమబెంగాల్): ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో సంభవించిన జలప్రళయంలో బాధితులకు పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా పూర్తిగా సాగుతున్నాయని ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం వెల్లడించారు. ఇక్కడ జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రితో...
Haridwar Girl to become Uttarakhand CM for one day

ఉత్తరాఖండ్‌లో ఒక్కరోజు సిఎంగా డిగ్రీ విద్యార్థిని

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఓ డిగ్రీ విద్యార్థిని సినిమా తరహాలో ఒక్కరోజు ముఖ్యమంత్రిగా బ్యాధతలు చేపట్టనుంది. ఆదివారం జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా సృష్టిగోస్వామి అనే డిగ్రీ కాలేజ్ విద్యార్థిని ఉత్తరాఖండ్‌లో ఒక్కరోజు సిఎం...

మత మార్పిడుల చట్టాలపై యుపి, ఉత్తరాఖండ్‌కు సుప్రీం నోటీసులు

న్యూఢిల్లీ: మతాంతర వివాహాల కారణంగా జరుగుతున్న మతమార్పిడులను నియంత్రిస్తూ ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ రూపొందించిన వివాదాస్పద కొత్త చట్టాల చట్టబద్ధతను అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. అయితే ఈ వివాదాస్పద చట్టాల నిబంధనల...
Uttakhand Heavy rains: 3 dead 6 missing

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు… ముగ్గురు మృతి… ఆరుగురు గల్లంతు

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఐదు ఇండ్లు కూలిపోవడంతో ముగ్గురు మృతి చెందగా ఆరుగురు వరదల్లో గల్లంతయ్యారు. పితోర్‌గఢ్-మున్‌శ్యారీ రోడ్డులోని మద్‌ఖోట్ బ్రిడ్జి కూలిపోయింది. బ్రిడ్జికి సమీపంలో గల ఛిరిబజార్ గ్రామంలో...
Uttarakhand-Capital

ఎపికి 3 రాజధానులు.. ఉత్తరాఖండ్‌కు అసలే లేదు!

హైదరాబాద్: ఒక రాజధాని మాత్రమే ఉండాలా లేక మూడు రాజధానులు ఉండాలా అన్న విషయమై ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్‌ఆర్‌సిపి, ప్రతిపక్ష టిడిపితోసహా ఇతర విపక్షాలు ఘర్షణ పడుతుండగా దాదాపు రెండు దశాబ్దాలు క్రితం...
Modi who does not talk about real issues

ప్రధాని ప్రసంగాలకు మోసపోకండి: ప్రియాంక పిలుపు

ప్రధాని ప్రసంగాలకు మోసపోకండి ఎన్నికల్లో పోరు అసలు సమస్యలపైనే జరగాలి నిరుద్యోగిత, ద్రవ్యోల్బణం జనం జీవితాల్లో నిజాలు మార్పు కోసం వోటు వేయండి ఉత్తరాఖండ్‌లో ప్రియాంక పిలుపు రామ్‌నగర్ (ఉత్తరాఖండ్): ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగాల్లో ఉపయోగించే పదాలకు...
PM Modi Speech at Rally in Uttarakhand

మా పాలనలో సొంత గడ్డపైనే ఉగ్రవాదులు హతం: ప్రధాని మోడీ

రిషికేష్(ఉత్తరాఖండ్): అత్యంత శక్తివంతమైన బిజెపి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తున్న భద్రతా దళాలు ఉగ్రవాదులను వారి సొంత గడ్డపైనే హతమారుస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. గురువారం నాడిక్కడ ఒక ఎన్నికల...
15 former CMs in the Lok Sabha!

లోక్ సభ బరిలో 15 మంది మాజీ సిఎంలు !

న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలయింది. అత్యధిక సీట్లు గెలవాలని పార్టీలన్నీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గెలుపు గుర్రాలకే సీట్లు కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కీలకమైన స్థానాల్లో...

ఉత్తరాఖండ్ గురుద్వారలో దారుణం

ఉత్తరాఖండ్‌లోని నానక్‌మట్టా సాహిబ్ గురుద్వారకు చెందిన డేరా కర్ సేవ అధిపతి బాబా తర్సామ్ సింగ్ గురువారం ఉదయం హత్యకు గురయ్యారు. మోటారు సైకిల్ వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు గురుద్వార...
Luminous launches Solar Panel Manufacturing factory

లుమినస్ అత్యాధునిక సోలార్ ప్యానెల్ తయారీ ఫ్యాక్టరీ ప్రారంభం

సస్టైనబిలిటీ, సౌర శక్తి ప్రయత్నాలను బలోపేతం చేయడంలో భారీ ముందడుగు వేస్తూ, భారతదేశంలోని ప్రముఖ ఎనర్జీ సొల్యూషన్స్ కంపెనీ లుమినస్ పవర్ టెక్నాలజీస్, ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌లో పరిశ్రమలోనే మొదటి సోలార్ ప్యానల్ ఫ్యాక్టరీని...
RBI loan discrimination

ఆర్‌బిఐ రుణ వివక్ష

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశంలోని రాష్ట్రాలపట్ల వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమలం పార్టీ పాలి త రాష్ట్రాల పట్ల ఎనలేని ప్రేమను చూపిస్తున్న కేంద్ర సర్కార్ ఇతర...
Reconstruction of Ram temple in Ayodhya

భక్తి పారిశ్రామికవాడగా అయోధ్య!

నెపోలియన్ సైన్యాన్ని రష్యా నుంచి మొదటి అలెగ్జాండర్ జార్ చక్రవర్తి 1812లో తరిమి వేశాడు. ఈ విజయం సాధించినందుకు కృతజ్ఞతగా క్రీస్తుకు మాస్కోలో గొప్ప దేవాలయాన్ని నిర్మించాలని భావించాడు. రక్షకుడైన క్రీస్తుకు మహత్తరమైన...
Operation BJP

ఆచరణ బాటలో ఉమ్మడి పౌరస్మృతి

ఏదిఏమైనా ఉమ్మడి పౌరస్మృతి అనే దానిని మన దేశంలో అమలు చేయాలి అనేది బిజెపి చిరకాల వాంఛ. దానిని సాకరమయ్యే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. బిజెపి ఎంతో కాలంగా కలలు కంటున్న...

21న నాలుగు రాష్ట్రాల్లో రైతుల ధర్నాలు

ముజఫర్‌నగర్ (యుపి) : ఎంఎస్‌పికి చట్టబద్ధతతో సహా తమ డిమాండ్ల సాధన కోసం రైతులు ఈ నెల 21న ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో ధర్నాలు నిర్వహిస్తారని భారతీయ కిసాన్ యూనియన్...
Five killed in Uttarakhand riots

ఉత్తరాఖండ్ అల్లర్లలో ఐదుగురి మృతి

100 మందికిపైగా పోలీసులకు గాయాలు న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని హల్దానీలో అక్రమంగా నిర్మించిన ఒక మద్రాసాను, పక్కనే ఉన్న మసీదును కూల్చివేయడానికి వ్యతిరేకంగా జరిగిన హింసాకాండలో ఐదుగురు మరణించగా 100 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. పథకం...
Food quality control system in India

విడదీసే ‘ఉమ్మడి’!

భిన్నమతాలు, విభిన్నఆచార, సంస్కృతులు కలిగిన భారత దేశంలో వివాహం, వారసత్వం, పిల్లల సంరక్షణ బాధ్యతలు వగైరాలకు సంబంధించి అందరికీ ఒకే చట్టం వర్తించేలా ఉమ్మడి పౌరస్మృతిని తక్షణమే అమల్లోకి తేవడం మంచిది కాదనే...

పౌర బిల్లుకు ఉత్తరాఖండ్ ఆమోదం

న్యూఢిల్లీ : బిజెపి పాలిత ఉత్తరాఖండ్‌లో అత్యంత కీలకమైన ఉమ్మడి పౌర స్మృతి ( యుసిసి) బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో బుధవారం ఆమోదం పొందింది. దీనితో దేశంలోని పౌరులందరికి సార్వ్రతిక లేదా ఉమ్మడి...
Common Civil Code Bill in Uttarakhand Assembly

ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృ తి బిల్లు

ప్రతిపక్షాల నిరసనల మధ్య ప్రవేశ పెట్టిన సిఎం ధామి గిరిజనులకు మినహాయింపు సహజీవనాన్ని డిక్లేర్ చేయాలి డెహ్రాడూన్ : ఉమ్మడి పౌరస్మృతి(యుసిసి) దిశగా ఉత్తరాఖండ్‌లో మరో అడుగు పడింది.ఈ యుసిసి బిల్లును మంగళవారం...

Latest News

100% కుదరదు