Home Search
ఉత్తర్వులు - search results
If you're not happy with the results, please do another search
ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలపై ఉత్తర్వులు జారీ..
హైదరాబాద్: ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల విధివధానాలపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫస్ట్ ఇయర్ లో వచ్చిన మార్కులే సెకండ్ ఇయర్ లోనూ వచ్చినట్లు పరిగణిస్తామని ప్రభుత్వం తెలిపింది.ప్రాక్టికల్స్ కు...
ఇటలీ మెరైన్లపై కేసు మూసివేతపై 15న సుప్రీం ఉత్తర్వులు
న్యూఢిల్లీ: ఇద్దరు కేరళ మత్సకారులపై కాల్పులు జరిపి వారి మృతికి కారణమైన ఇద్దరు ఇటలీ మెరైన్లపై నమోదైన కేసులో విచారణ ముగింపునకు, అలాగే మృతు కుటుంబ సభ్యులకు రూ.10 కోట్ల నష్టపరిహారం పంపిణీకి...
30వరకు లాక్డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వులు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల 30వ తేదీ వరకు లాన్డౌన్ను పొడిగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. లాక్డౌన్ పొడిగింపు ఉత్తర్వులను పటిష్టంగా అమలు చేసేందుకు...
బాండ్ ప్రతిపాదనలు సమర్పించేందుకు ఉద్యోగులకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు
ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన పిఆర్టియు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులలో 53 ఏళ్ల వయసు పూర్తయి, తెలంగాణ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీం(టిఎస్జిఎల్ఐ) బాండ్ కోసం దరఖాస్తులు సమర్పించని వారు అక్టోబర్ 31వ తేదీ...
ట్రయల్ వేగానికి హైకోర్టు ఉత్తర్వులు కుదరవు
న్యూఢిల్లీ : కేసుతో సంబంధం లేని వ్యక్తి పిటిషన్తో విచారణను వేగవంతం చేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ట్రయల్ కోర్టులపై ఈ విషయంలో హైకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వడానికి వీల్లేదని పేర్కొంది....
ఉచిత విద్యుత్పై త్వరలో ఉత్తర్వులు
ప్రభుత్వానికి భారమైనా పేదల కోసం సిఎం హామీ
వచ్చే నెలలో మూడేళ్ల ఎఆర్ఆర్ల నివేదికలను ఈఆర్సీలకు సమర్పించాలని డిస్కంల నిర్ణయం !
మనతెలంగాణ/హైదరాబాద్ : జిహెచ్ఎంసి ఎన్నికల్లో సిఎం కెసిఆర్ పేదలకు లబ్ధి చేకూరేలా ఉచిత...
కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా సంతోషి.. ఉత్తర్వులు జారీ
మన తెలంగాణ/హైదరాబాద్: కల్నల్ సంతోష్బాబు సతీమణి సంతోషిని కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (గ్రూప్-1 కేడర్)గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం రాత్రి జీవో నంబర్ 80 జారీ చేశారు....
వలస కార్మికులు -సుప్రీం ఉత్తర్వులు
జాతి కలహాలు, మత కల్లోలాలు వంటి అమానవీయ సంక్షోభాలు లేకుండానే అన్ని నాగరిక వ్యవస్థల సమక్షంలోనే అతి దారుణమైన మానవ వేదనకు తెర తీసిన విషాద అధ్యాయంగా వలస కార్మికుల ఘట్టం దేశ...
3 నెలల పాటు అద్దె వసూలు చేయవద్దు.. ఉత్తర్వులు జారీ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మూడు నెలల పాటు అద్దె వసూలు చేయరాదని పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి నుండి మూడు నెలల పాటు అద్దె వసూలు చేయవద్దని స్పష్టం చేసింది....
సిఎం గిఫ్ట్ ఉత్తర్వులు
మన తెలంగాణ/హైదరాబాద్: వైద్యారోగ్య, పారిశుధ్య కార్మికులకు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రోత్సాహకం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి (ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు...
ఫరూఖ్ అబ్దుల్లా విడుదలకు ప్రభుత్వ ఉత్తర్వులు
న్యూఢిల్లీ: మాజీ కేంద్రశ్రీనగర్: మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా నిర్బంధాన్ని జమ్మూ కశ్మీరు పాలనా యంత్రాంగం ఎత్తివేసింది. గత ఏడాది ఆగస్టు నుంచి ఆయన నిర్బంధంలో ఉన్నారు. జమ్మూ...
పోలీస్ స్టేషన్ నుంచి గంజాయి మాయం
రాజస్థాన్కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఎవరికీ అనుమానం రాకుండా అంబులెన్స్లో పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తుండగా వల పన్ని పట్టుకున్న పోలీసులు పట్టుబడ్డ గంజాయిని భద్రంగా ఉంచాలనే విషయాన్ని మాత్రం మరిచిపోయారు. పట్టుబడ్డ...
సాగర్ జలాలు వస్తున్నాయ్
మన తెలంగాణ/హైదరాబాద్ :తెలుగు రాష్ట్రా ల్లోని కృష్ణానది పరివాహకంగా ఉన్న ప్రాంతాల్లో వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జా రీ చేసింది. నాగార్జున...
మనల్ని చూసి ప్రపంచం నవ్వుకుంటుంది: పాక్ హైకోర్టు
న్యూఢిల్లీ: పాకిస్థాన్లో గత ఫిబ్రవరి నుంచి సోషల్ మీడియా వేదిక ఎక్స్(x) వినియోగం రద్దు కొనసాగుతుండడంపై సింధ్ హైకోర్టు బుధవారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. వారం రోజుల్లో ఆ రద్దును ఎత్తివేస్తూ...
విద్యుత్ సౌధ జప్తు!
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న విద్యుత్ సౌధ జప్తుకు వచ్చింది. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరాకు సంబంధించిన ప్రధాన కార్యాలయాల కేంద్రంగా ఉన్న జలసౌధకు...
కవితకు కోర్టు వార్నింగ్
ఢిల్లీ: లిక్కర్ పాలసీ స్కాం కేసులో జైలుపాలైన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కోర్టు సోమవారం వార్నింగ్ ఇచ్చింది. కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జర్నలిస్టులు ప్రశ్నలు అడిగితే బదులు...
టెల్ అవీవ్కు ఎయిర్ ఇండియా విమానాలు నిలిపివేత
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా విమాన సంస్థ నిర్ణయం
న్యూఢిల్లీ : ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య చెలరేగుతున్న వివాదం దేశీయ అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఇజ్రాయెల్ ఆర్థిక రాజధాని టెల్...
10 రోజుల ఎన్ఐఎ కస్టడీకి రామేశ్వరం కేఫ్ పేలుడు నిందితులు
బెంగళూరు: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో అరెస్టయిన ఇద్దరు నిందితులను తదుపరి దర్యాప్తు కోసం 10 రోజుల జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఎ) కస్టడీని మంజూరు చేస్తూ ప్రత్యేక ఎన్ఐఎ కోర్టు శనివారం ఉత్తర్వులు...
ఫోన్ ట్యాపింగ్ కేసుకు… ప్రత్యేక పిపి
మన తెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు కోసం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించింది. సీనియర్ న్యాయవాది సాంబశివారెడ్డిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా...
ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీపై వేటు
న్యూఢిల్లీ: కేజ్రీవాల్ ప్రైవేట్ పర్సనల్ సెక్రటరీ వైభవ్ కుమార్పై ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ వేటు పడింది. గురువారం ఆయనను విధుల నుంచి తొలగిస్తూ విజిలెన్స్ స్పెషల్ సెక్రటరీ వైవీవీజే రాజశేఖర్ ఉత్తర్వులు...