Wednesday, April 24, 2024
Home Search

ఉత్తర మధ్యప్రదేశ్ - search results

If you're not happy with the results, please do another search

ఏప్రిల్ 26న 88 లోక్‌సభ స్థానాలలో పోలింగ్

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన రెండవ దశ పోలింగ్ కోసం ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 26న ఓటింగ్ జరగనున్న రెండవ దశలో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని...

మరో నలుగురు..

మన తెలంగాణ / హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో ఎంపీ సీట్లను గెలుచుకోవాలనే లక్షంతో కసరత్తు చేస్తున్న కాంగ్రెస్ ఎలక్షన్స్ కమిటీ (సిఈసి) తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న...
RBI loan discrimination

ఆర్‌బిఐ రుణ వివక్ష

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశంలోని రాష్ట్రాలపట్ల వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమలం పార్టీ పాలి త రాష్ట్రాల పట్ల ఎనలేని ప్రేమను చూపిస్తున్న కేంద్ర సర్కార్ ఇతర...

దక్షిణాదిపై కేంద్రం వివక్ష!

దేశంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. సాధారణంగా ఎన్నికలంటేనే హైవోల్టేజ్. ఇప్పుడు ఎన్నికలు వేసవి కాలంలో జరుగుతున్నందున మరింత హీట్ రాజుకోనున్నాయి. మరోవైపు కేంద్రంలో తిరిగి ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సర్వేలతో...
IT Issues demand Notice to Congress

43 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ రెండవ జాబితా

కమల్‌నాథ్, గెహ్లాట్ తనయులకు చోటు న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 43 మంది అభ్యర్థులతో తన రెండవ జాబితాను మంగళవారం ప్రకటించింది. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కుమారుడు నకుల్ నాథ్‌ను...
Elders get Relief in Bombay High Court

అమ్మాయిలు అదుర్స్

ఒకప్పుడు అమ్మాయిలు కాలేజి చదువులు చదవడం అంటే ఎంతో గొప్ప విషయంగా ఉండేది. ఉన్నతస్థాయి కుటుంబాల్లో అది కూడా కొద్ది శాతంలో మాత్రమే అమ్మాయిలు పైచదువులు చదివేవారు. ఆడపిల్లలు ఎక్కువ చదివితే పెళ్లిళ్లు...

రెండేళ్లలో 1.53 లక్షల ఇళ్లు ధ్వంసం

భారత దేశంలో బలవంతంగా ఇళ్ళను ఖాళీ చేయించడం పెరిగిపోతోంది. న్యాయస్థానాల ఆదేశాలతో 2022, 2023 సంవత్సరాల్లో ప్రభుత్వాధికారులు ఇళ్ళను ఖాళీ చేయించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 7.4...

త్వరలో కేంద్రానికి జమిలి ఎన్నికలపై నివేదిక

ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనను అధ్యయనం చేయడానికి నియమించిన మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించే ప్రక్రియలో ఉందని శుక్రవారం వర్గాలు...
Madhya Pradesh EWS quota

ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు- ఒక సమీక్ష

ఇటీవల అడ్వొకేట్స్ యూనియన్ ఫర్ డెమోక్రసీ అండ్ సోషల్ జస్టిస్ అనే సంస్థ ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లపై వేసిన పిటిషన్‌ను విచారించిన మధ్యప్రదేశ్ హైకోర్టు ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు జనరల్ కేటగిరి కులాల వారికి మాత్రమే...

చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు పి.వి పేరు పెట్టాలి

ప్రస్తుతం దేశంలోని నగరాలకు, విశ్వవిద్యాలయాలకు, రైల్వేస్టేషన్లకు, విమానాశ్రయాలకు స్వాతంత్య్ర సమర యోధులు, జాతీయ నాయకుల పేర్లు పెట్టడం జరుగుతున్నది. ఉత్తరప్రదేశ్‌లోని నగరాలు అలహాబాద్‌కు ప్రాచీన నామం ప్రయాగరాజ్ అని, ఇతర నగరాలకు కూడా...

అంతరిస్తున్న భాషా సంస్కృతి

ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏడు వేల భాషల్లో దాదాపు 500 వరకు భాషలు పూర్తిగా అంతరించి పోయాయి. ఇంకా వాడుకలో ఉన్న భాషల్లోనూ కొన్ని విలువైన సాహితీ ప్రక్రియలు, వైద్య సమాచారం,...
Kamalyodhas for the Lok Sabha struggle

లోక్‌సభ సమరానికి కమలయోధులు

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు అధికార భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించిం ది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది.మొత్తం 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన...
PM Modi participated Road Show in Mirjalguda

వారణాసి నుంచి మళ్లీ మోడీ పోటీ

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు అధికార భారతీయ జనతా పార్టీ సమరశంఖం పూరించింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది.మొత్తం 195 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ప్రధాన మంత్రి...
Prahlad Gunjal joins Congress party

195మంది ఎంపి అభ్యర్థులతో బిజెపి తొలి జాబితా విడుదల

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బిజెపి ఎంపి అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. 195మంది అభ్యర్థుల పేర్లను బిజెపి జనరల్‌ సెక్రటరీ వినోద్‌ తావ్డే ప్రకటించారు. వారణాసి నుంచి మరోసారి ప్రధాని మోడీ...
BJP candidates Finalized for 16 states for Lok Sabha Poll 2024

16 రాష్ట్రాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు

16 రాష్ట్రాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు తొలి జాబితాలోనే మోడీ, షా, రాజ్‌నాథ్ సింగ్ కిషన్ రెడ్డి, బండి, ధర్మపురికి అవే సీట్లు నేడో రేపో 110 మంది పేర్లతో మొదటి జాబితా న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలలో పోటీ...

16 రాష్ట్రాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు సమావేశమైన బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ(సిఇసి) దాదాపు 16 రాష్ట్రాల కోసం పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది....
Former UP Governor Aziz Qureshi passes away

యుపి మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషీ కన్నుమూత

భోపాల్: ఉత్తర్ ప్రదేశ్ మాజీ గవర్నర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అజీజ్ ఖురేషి శుక్రవారం ఇక్కడి ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు...
Go Swadeshi handloom exhibition at Kalinga Cultural Hall in Banjara Hills

బంజారాహిల్స్‌ కళింగ కల్చరల్ హాల్‌లో ‘గో స్వదేశీ’ చేనేత ప్రదర్శన

హైదరాబాద్: భారతదేశపు మొట్టమొదటి ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ మరియు చేనేత మార్కెటింగ్ (ఈ-కామర్స్) కోసం భారత ప్రభుత్వం నుండి మొదటి జాతీయ అవార్డును గెలుచుకున్న 'గో స్వదేశీ', ఫిబ్రవరి 24 నుండి మార్చి 3...
Operation BJP

ఆచరణ బాటలో ఉమ్మడి పౌరస్మృతి

ఏదిఏమైనా ఉమ్మడి పౌరస్మృతి అనే దానిని మన దేశంలో అమలు చేయాలి అనేది బిజెపి చిరకాల వాంఛ. దానిని సాకరమయ్యే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. బిజెపి ఎంతో కాలంగా కలలు కంటున్న...
Elders get Relief in Bombay High Court

మళ్ళీ ఏకమవుతారా?

ప్రతిపక్ష ‘ఇండియా’ (భారత జాతీయ అభివృద్ధి, సమ్మిళిత కూటమి) వ్యూహకర్త, బీహార్ ముఖ్యమంత్రి, జెడి(యు) అధినేత నితీశ్ కుమార్ ఎవరూ ఊహించని విధంగా తిరిగి బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ కూటమిలో చేరిపోడం జాతీయ...

Latest News