Home Search
ఎదురుకాల్పులు - search results
If you're not happy with the results, please do another search
బీజాపూర్ లో ఎన్ కౌంటర్…. మావోయిస్టు మృతి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బందెపరా అటవీ ప్రాంతంలో మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాలు జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి చెందాడు. ఘటనా స్థలం నుంచి ఎకె 47...
మణిపూర్లో మళ్లీ హింస
ఇంఫాల్ : ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో శుక్రవారం మరోసారి హింస చెలరేగింది. తెంగ్నౌపాల్ జిల్లాలోని పల్లెల్ పట్టణంలో సాయుధులైన స్థానికులు, భద్రతా బలగాల మధ్య భారీ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ...
మణిపూర్లో తిరిగి చెలరేగిన తెగల ఘర్షణలు
ఇంఫాల్ : మణిపూర్ శుక్రవారం తిరిగి హింసాత్మక ఘటనలతో రగిలింది. తెగల మధ్య చెలరేగిన ఘర్షణలు, పరస్పర కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. రాష్ట్రంలో మే 3 వ తేదీ నుంచి...
పాక్ గ్వాదర్లో ఎన్కౌంటర్ ..ఇద్దరు ఉగ్రవాదులు హతం
గ్వాదర్ : పాకిస్థాన్లోని కల్లోలిత బలూచిస్థాన్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతులు అయ్యారు. రేవుపట్టణం గ్వాదర్ వద్ద చైనాకు చెందిన ఇంజనీర్లను తీసుకువెళ్లుతున్న కాన్వాయ్పై ఉగ్రవాదులు దాడి జరిపారు.ఈ దశలో...
జమ్ముకశ్మీర్ లో ఎన్ కౌంటర్.. నలుగురు టెర్రరిస్టులు హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లో భద్రతా బలగాలు జరిపిన ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. పూంచ్ జిల్లా సూరన్కోట్లో ఉగ్రవాదులు దాగి ఉన్నట్లు సమాచారం అందడంతో మంగళవారం భద్రతా బలగాలు కార్డెన్...
బీహార్ లో ఎన్కౌంటర్.. ఇద్దరు బందిపోటు దొంగలు హతం
పాట్నా: బీహార్ లో ఇద్దరు బందిపోటు దొంగలను పోలీసులు హతమార్చారు. సోమవారం ఉదయం తూర్పు చంపారన్ జిల్లా ఘోరసహన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు, బందిపోటు దొంగలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ...
ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ : కశ్మీర్లోని కుప్వారాలో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత భద్రతా బలగాలు భగ్నం చేశాయి. శుక్రవారంనాడు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూకశ్మీర్లోని కుప్వారాలో ఉగ్రవాదులు కవ్వింపు చర్యలకు...
40మంది మిలిటెంట్ల కాల్చివేత..
ఇంఫాల్ : మణిపూర్లో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున చేపట్టిన ఆపరేషన్లో దాదాపు 40 మంది తిరుగుబాటుదార్లు హతులయ్యారు. ఇటీవలి కుల ఘర్షణల నడుమనే మణిపూర్లో తిరుగుబాటుదార్లు కలియతిరుగుతున్నారు. పౌరులపై కాల్పులతో రెచ్చిపోతున్నారు....
బారాముల్లాలో ఎన్కౌంటర్ ఇద్దరు ఉగ్రవాదులు హతం
బారాముల్లా: జమ్ము కశ్మీర్లోని బారాముల్లా జిల్లా వాంగిమ్ పయీన్ క్రీరి ప్రాంతంలో గురువారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. తనిఖీలు చేస్తున్న బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు...
అతిక్ అహ్మద్ హత్య విచారణ పిటిషన్ను ఆమోదించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయవేత్తగా మారిన అతిక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ హత్యలపై విచారణ కోరుతూ దాఖలైన వినతిని సుప్రీంకోర్టు మంగళవారం స్వీకరించింది. వారి హత్యలపై మాజీ సుప్రీంకోర్టు జడ్జీ నేతృత్వంలో...
Encounter: భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోల మృతి
చత్రా: జార్ఖండ్లోని చత్రా జిల్లాలో మావోయిస్టులు, భదత్రా బలగాల మధ్య సోమవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. లాలంగ్ పోలీస్స్టేషన్ ఏరియాలోని చత్రాపాలాము సరిహద్దులో ఎన్కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు. జార్ఖండ్ రాజధాని రాంచీకి...
ఎన్ కౌంటర్ లో మావోయిస్ట్ మృతి..
మహారాష్ట్ర: గడ్చిరోలి జిల్లాలో పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్ లో ఓ మావోయిస్ట్ మృతి చెందాడు. శనివారం జిల్లాలోని బామ్రాఘడ్ తాలూక అబుజ్ మడ్ అటవిప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
ఎదురుకాల్పుల్లో...
హిడ్మా ఇలాకాలో.. తప్పిన లెక్క!
మావోయిస్టు నేత మోస్ట్ వాంటెడ్ మడివి హిడ్మా మరోమారు భారీ కుట్రకు స్కెచ్ వేసినట్లు పోలీసు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. వారం రోజులుగా సుక్మా జిల్లా జేగురుకొండ కేంద్రంగా మకాం వేసి రెక్కీ...
ఇజ్రాయెల్ జెరుసలెంలో ఉగ్రదాడి..
ఇజ్రాయెల్: ఉగ్రదాడిలో ఎడుగురు మృతి చెందిన సంఘటన ఇజ్రాయెల్ లోని జెరుసలెంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. యూద్ ప్రర్థనా మందిరం సినగోగ్ కు...
ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతం..
జమ్మూకశ్మీర్: ఈ నెల 1న జమ్మూకశ్మీర్లోని రాజౌరిలోని దంగ్రీ గ్రామంలో ఉగ్రవాదులు కాల్పులు, బాంబు పేలుళ్ల ఘటనకు పాల్పడ్డారు. ఉగ్రవాదుల దాడిలో చిన్నారులతో పాటు పలువురు పౌరులు చనిపోయారు. దాడి జరిగినప్పటి నుండి...
బీజాపూర్ లో ఎన్ కౌంటర్: ముగ్గురు మావోలు మృతి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పెమెరా దగ్గర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి భారీ మందు గుండు సామాగ్రి, ఆయుధాలు, పుస్తకాలను...
పోలీస్ శిబిరంపై బందిపోట్ల దాడి… ఐదుగురు పోలీస్ల మృతి
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ లోని సింధు రాష్ట్రంలో రోంటీ రీజియన్ కచా ప్రాంతంలోని ఓ పోలీస్ శిబిరంపై దాదాపు 150 మంది బందిపోట్లు దాడి చేసి ఐదుగురు పోలీసులను హతమార్చారు. మరో ఇద్దరు...
సెయింట్ లూయీ స్కూలులో ఉన్మాది కాల్పులు
ఇద్దరి మృతి.. ఆరుగురికి గాయాలు
సెయింట్ లూయీ(అమెరికా): సెయింట్ లూయీలోని సెంట్రల్ విజువల్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్ హైస్కూలులో సోమవారం ఉదయం ఒక సాయుధుడు విచాక్షణారహితంగా జరిపిన కాల్పులలో ఒక ఉపాధ్యాయురాలితోపాటు ఒక బాలిక...
కశ్మీరులో ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని అనంత్నాగ్ జిల్లాలో మంగళవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో భద్రతా దళాలు అనంత్నాగ్ జిల్లాలోని పోష్క్రీరి ప్రాంతంలో...
మిలిటెంట్లు, భద్రతా బలగాల మధ్య కాల్పులు
గౌహతి: ఈశాన్య ప్రాంతంలోని భారత్-మయన్మార్ సరిహద్దులో మంగళవారం రెండు చోట్ల ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ప్రాంతంలోని మిలిటెంట్ గ్రూపులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన...