Home Search
ఎదురు కాల్పులు - search results
If you're not happy with the results, please do another search
కాబూల్ గురుద్వారాలో సాయుధ ముష్కరుల కాల్పులు: ఇద్దరు మృతి
దాడిని ఖండించిన భారత్!
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ దాడిని ఖండిస్తూ, “గురుద్వారా కార్తే పర్వాన్పై జరిగిన పిరికి దాడిని అందరూ తీవ్రంగా ఖండించాలి” అని ట్వీట్ చేశారు.
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్లోని గురుద్వారాపై శనివారం...
అమెరికాలో మరోసారి కాల్పులు.. ముగ్గురు మృతి
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. పశ్చిమ మేరీల్యాండ్లోని స్మిత్ బర్గ్ లో తయారీ కర్మాగారంలో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన...
ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలు
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఆదివారం నక్సల్స్తో జరిగిన ఎదురుకాల్పుల్లో జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్జి)కి చెందిన ఇద్దరు జవాన్లు గాయపడ్డారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. కేర్లపాల్...
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా చితల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పులో మవోయిస్టు హతమయ్యాడని ఎస్పి సునీల్ శర్మ తెలిపాడు....
ఎదురుకాల్పుల్లో మావోయిస్టు మృతి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఛోటెడోంగర్ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారని సమాచారం రావడంతో డిఆర్జి జవాన్లు...
పూణెలో ముఠాల మధ్య కాల్పులు.. ఇద్దరు మృతి, ఇద్దరికి గాయాలు
పూణె: మహారాష్ట్రలోని పూణె జిల్లాలో శుక్రవారం రెండు ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఉరులీకంచన్చౌక్లో ఈ ఘటన జరిగింది. ఓ రెస్టారెంట్ వద్ద జగ్తాప్...
ఢిల్లీ కోర్టురూంలో కాల్పులు
గ్యాంగ్లీడర్ , ఇద్దరు సాయుధులు మృతి
పట్టపగలే...జడ్జి ఎదుటే ఘటన
గోగి టిల్లూ గ్యాంగ్వార్ పరిణామం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత రోహిణీ కోర్టులో శుక్రవారం మధ్యాహ్నం 1.15 గంటలకు భీకర...
కశ్మీరులో జవాన్ల ఎదురుకాల్పులలో ఇద్దరు హిజ్బుల్ ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని పుల్వామా జిల్లాలో శుక్రవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదుల కదలికలపై సమాచారం అందడంతో భద్రతా దళాలు పంపోర్ ప్రాంతంలోని ఖ్రూ వద్ద...
నిరసన ర్యాలీపై తాలిబన్ల కాల్పులు
అసాదాబాద్లో రోడ్లపైకి వచ్చిన వందలాది మంది నిరసనకారులు
కాబూల్: అఫ్ఘనిస్థాన్లో తాలిబన్లకు వ్యతిరేకంగా నిరసనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జలాలాబాద్లో బుధవారం జాతీయ జెండా విషయంలో నిరసన తెలిపిన వారిపై తాలిబన్లు జరిపిన కాల్పుల్లో ముగ్గురు...
గిరిజనులపై పోలీసుల కాల్పులు…. ముగ్గురు మృతి
బీజాపూర్: పోలీసుల కాల్పుల్లో ముగ్గురు పౌరులు మృతి చెందిన సంఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగింది. ఈ కాల్పుల్లో 15 మంది అమాయక గిరిజనులు గాయపడినట్టు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల...
పోలీసుల ఎదురుకాల్పుల్లో ఐదుగురు నక్సల్స్ మృతి
నాగపూర్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో పోలీసులతో జరిగిన కాల్పుల పోరులో ఐదుగురు నక్సల్స్ మరణించారు. నక్సల్స్ కోసం పోలీసుల గాలింపు ఇంకా కొనసాగుతున్నట్లు పోలీసు సీనియర్ అధికారి ఒకరు సోమవారం తెలిపారు. ఖోబ్రమెండ...
ఎదురుకాల్పుల్లో నలుగురు తీవ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాష్ట్రం అనంత నాగ్ జిల్లా శ్రీ గుఫ్వారా ప్రాంతంలో బుధవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. శ్రీ గుఫ్వారా ప్రాంతంలో తీవ్రవాదులు సంచరిస్తున్నారని సమాచారం...
ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ లోని షోపియాన్ జిల్లా కనిగామ్ ప్రాంతంలో ఉగ్రవాదుల- భద్రతా దళాలకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. నిర్బంధ తనిఖీలు చేపట్టిన భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు...
ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
న్యూఢిల్లీ: ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఒకరు ఏరియా కమిటీ సభ్యుడిగా గుర్తించారు. ఏవోబిలోని కటాప్ ఏరియా...
ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదుల హతం (వీడియో)
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లో భద్రతాదళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పుల మోత మోగింది. ఎదురుకాల్పుల్లో నలుగురు అనుమానిత ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ-శ్రీనగర్ హైవేపై జాన్ టోల్ ప్లాజా దగ్గర ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఆపరేషన్...
ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లోని పాంపోర్ జిల్లా లాల్ పొరా గ్రామంలో శుక్రవారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. లాల్ పోరా ప్రాంతంలో తీవ్రవాదులు సంచరిస్తున్నారని సమాచారం రావడంతో...
మావోయిస్టులకు ఎదురుదెబ్బ
రెండు వేర్వేరు
ఎన్కౌంటర్లలో ఏడుగురు హతం
ములుగులో ఇద్దరు, గడ్చిరోలిలో ఐదుగురు నక్సల్స్ మృతి
మన తెలంగాణ/మంగపేట : ఏజెన్సీ ప్రాంత అడవుల్లో మరోసారి అలజడి మొదలైంది. ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న అటవీ ప్రాంతం...
తనిఖీలు చేస్తుండగా పోలీసులపై కాల్పులు: ఎస్పీ
భద్రాద్రి కొత్తగూడెం: రెండు మూడు రోజులుగా దేవలగూడెం, దుబ్బగూడెం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, యాక్షన్ టీమ్లు సంచరిస్తున్నారనే సమాచారం రావడంతో ప్రతి రోజు పోలీసులు వాహనాలను తనిఖీలు చేస్తున్నారని ఎస్పి సునీల్ దత్...
ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్: శ్రీనగర్ లో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైయ్యారు. ఈ ఎన్ కౌంటర్ శ్రీనగర్ శివార్లలోని రణ్బీర్గఢ్లో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఉగ్రవాదులు నక్కి...
ఎదురు కాల్పుల్లో ఇద్దరు తీవ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ రాష్ట్రం అనంత్ నాగ్ జిల్లా బిజ్ బెరాలో శనివారం ఉదయం భద్రతా బలగాలు, తీవ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా...