Home Search
ఎన్నికల నిర్వహణ - search results
If you're not happy with the results, please do another search
జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి నివేదిక సమర్పించిన కోవింద్
న్యూఢిల్లీ : ‘ఒకే దేశం... ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలో అన్ని రకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం...
త్వరలో కేంద్రానికి జమిలి ఎన్నికలపై నివేదిక
ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనను అధ్యయనం చేయడానికి నియమించిన మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించే ప్రక్రియలో ఉందని శుక్రవారం వర్గాలు...
జమిలి ఎన్నికలు?
న్యూఢిల్లీ : ‘ఒక దేశం ఒకే ఎన్నిక’ అంశంపై రాజ్యాంగంలో కొత్త అధ్యాయం చేర్చాలని, 2029 మధ్య నాటికి దేశవ్యాప్తంగా లోక్సభ, రాష్ట్ర శాసనసభలు, స్థానిక సంస్థలకు జమిలి ఎన్నికలకు సంబంధించిన బృహత్తర...
మార్చి 9 తర్వాతే లోక్సభ ఎన్నికల ప్రకటన!
న్యూఢిల్లీ: ఎన్నికల కసరత్తును ముగించేందుకు చివరిసారి రాష్ట్రాల పర్యటనలో తలమునకలై ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 9వ తేదీ తర్వాత లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. 15వ...
పార్లమెంటు ఎన్నికల కోసం బిజెపి 35 కమిటీల నియామకం
రోడ్డు షోలు, ప్రజాహిత యాత్రలు, విజయసంకల్ప యాత్రకు ప్లాన్
పార్లమెంటు ఎన్నికల కమిటీ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుపు లక్ష్యంగా రాష్ట్ర...
రెండు వారాల్లో ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలి
ఎన్నికల్లో పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలి: సీఈవో వికాస్రాజ్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పీఓలు, ఏపీఓలకు మినహా అన్ని రకాల శిక్షణలను రెండు వారాల్లోగా పూర్తి చేయాలని రాష్ట్ర...
రేపు బంగ్లాదేశ్లో సార్వత్రిక ఎన్నికలు
ఢాకా : పొరుగుదేశం బంగ్లాదేశ్లో ఆదివారం సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. ఈసారి కూడా ప్రధాని షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ విజయం సాధించే పరిస్థితి ఉంది. ఇది ఆమెకు వరుసగా నాలుగవ...
జమిలి ఎన్నికలపై జనవరి 15 లోగా సూచనలు పంపండి
న్యూఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ప్రస్తుత న్యాయ పరిపాలన పరిధిలో మార్పులు చేసేందుకు ప్రజల నుంచి సూచనలను మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక దేశం, ఒకే ఎన్నికలపై...
ఏపిలో ఎన్నికల కసరత్తు ప్రారంభించిన కేంద్ర ఎన్నికల సంఘం
రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రానికి ఈసి బృందం
విజయవాడ నోవాటెల్ హోటల్లో అధికారులతో సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్: ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కసరత్తును కేంద్ర ఎన్నికల సంఘం వేగవంతం చేసింది. రెండు రోజుల పర్యటనలో...
త్వరలోనే టిజిఓ, టిఎన్జీఓ సంఘం ఎన్నికలు!
ఏకగ్రీవం కాకుండా బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని ఉద్యోగుల డిమాండ్
ఈ రెండు సంఘాల నుంచి పోటీ చేయడానికి పలువురు ఆశావహుల ఆసక్తి
మనతెలంగాణ/హైదరాబాద్: టిజిఓ, టిఎన్జీఓ సంఘంలో యూనియన్ నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి...
సింగరేణి ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా
సింగరేణి ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ఇంధన శాఖ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికలపై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు.....
కశ్మీర్ ఎన్నికలకు బిజెపి వ్యూహం!
జమ్ముకశ్మీర్లో ఎన్నికలు వచ్చే ఏడాది, 2024 సెప్టెంబర్ 30 లోగా నిర్వహించాలని సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం గత...
రాజ్యసభలో ఎన్నికల కమిషనర్ల నియామకం బిల్లు ఆమోదం
ఇక జీ హుజూర్ కమిషనర్ల నియామకం: కాంగ్రెస్
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సిఇసి), ఎన్నికల కమిషనర్ల(ఇసి) నిమాయకం, సర్వీసు నిబంధనలను క్రమబద్ధం చేయడానికి ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును మంగళవారం రాజ్యసభ ఆమోదించింది....
జనవరిలో పంచాయతీ ఎన్నికలు
తెలంగాణ రాష్ట్రంలో జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఈమేరకు డిసెంబర్ చివరి వారంలో షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. జనవరి 7వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసి, 21,...
ఈ నెల 27న సింగరేణి ఎన్నికలు
తెలంగాణలో మోగిన మరో ఎన్నికల సైరన్
మన తెలంగాణ / హైదరాబాద్ : సింగరేణిలో ఎన్నికల నిర్వహణకు తేదీని ఖరారు చేశారు. ఈ నెల 27న సింగరేణిలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు నిర్వహించనున్నట్లు...
ఎన్నికలలో విషాదం..
ఆదిలాబాద్ ,పటాన్చెరు: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వేర్వేరు సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఓటు వేసేందుకు వచ్చిన ఇద్దరు వృద్ధులతోపాటు, ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన అధికారికి గుండెపోటుతో రావటంతో కుప్పకూలి అక్కడికక్కడే...
అసెంబ్లీ ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. 11 గంటల నుంచి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ కానుంది. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల...
నేడు అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్
నేటి నుంచి ఆర్ఓ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణ
రెండు స్థానాలు, నాలుగు సెట్ల నామినేషన్ల దాఖలుకు అవకాశం
ఎన్నికల వ్యయానికి కొత్తగా బ్యాంకు ఖాతా తెరువాలి
ఆన్లైన్లో నామినేషన్లు స్వీకరణ
విదేశాల్లో ఉన్న రాష్ట్రవాసులకు బరిలో నిలిచే అవకాశం
క్షేత్ర...
పాకిస్థాన్ ఎన్నికల తేదీలో మార్పు..
ఇస్లామాబాద్ : పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికల తేదీలో మార్పు చోటు చేసుకుంది. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించినప్పటికీ ఆ తేదీని ఫిబ్రవరి 8 కి మార్పు చేసినట్టు ఆ దేశాధ్యక్షుడు ఆరిఫ్...
ముగిసిన ఎన్నికల శిక్షణ కార్యక్రమాలు
పోలింగ్ కేంద్రాల్లో వసతుల ఏర్పాట్లపై దృష్టి
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్స్, అసెంబ్లీ నియోజకవర్గం మాస్టర్ ట్రైనర్స్కి శిక్షణ కార్యక్రమాలు చాలా...