Saturday, April 20, 2024
Home Search

ఎపి - search results

If you're not happy with the results, please do another search
Amazon India Launches Amazon Future Engineer Program in AP

 ఎపిలో అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన అమెజాన్ ఇండియా

అమరావతి: అమెజాన్ ఇండియా ఆంధ్రప్రదేశ్‌లో తమ అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ ప్రోగ్రామ్ కింద, లీడర్‌షిప్ ఫర్ ఈక్విటీ (LFE), క్వెస్ట్ అలయన్స్(QA), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఒక ఎంఓయు జరిగినట్లు ప్రకటించింది. పాఠశాల...

ఎపి, ఒడిశాలో ఎస్‌సి, ఎస్‌టి జాబితాల సవరణ బిల్లులకు పార్లమెంటు ఆమోదం

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, ఒడిశారాష్ట్రాల్లో ఎస్‌సి, ఎస్‌టి జాబితాలను సవరించడానికి ఉద్దేశించిన రెండు బిల్లులకు పార్లమెంటు గురువారం ఆమోదం తెలిపింది. ఈ రెండు రాజ్యాంగ సవరణ బిల్లులను రాజ్యసభ మంగళవారం ఆమోదించగా, గురువారం లోక్‌సభ...
AP Budget 2024-25

ఎపి బడ్జెట్ @ 2.86 లక్షల కోట్లు

అమరావతి: గత ప్రభుత్వం చేసిన ఖర్చు కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఖర్చు చేశామని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2024-25 ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆర్థిక...
EAP set schedule release

ఇఎపి సెట్ షెడ్యూల్ విడుదల

మే 9 నుంచి 12 వరకు పరీక్షలు ఇఎపి సెట్‌గా మారిన ఎంసెట్ 26 నుంచి దరఖాస్తుల స్వీరకణ మే 9 నుంచి 12 వరకు పరీక్షలు ఇఎపిసెట్‌గా మారిన ఎంసెట్ మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో...

ఎపి ఎంపి విజయసాయిరెడ్డిపై ఫిర్యాదు..

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల్లో కూలిపోతుందని చేసిన వాఖ్యలపై ఏపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఫిర్యాదు టీపీసీసీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీస్...

జాతీయ ఎపిగ్రఫీ మ్యూజియంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన

హైదరాబాద్ : దేశంలోనే మొట్టమొదటి జాతీయ ఎపిగ్రఫీ మ్యూజియంకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో శంకు స్ధాపన చేశారు. సాలార్జంగ్ మ్యూజియంలో భారత పురాతత్వ సర్వేక్షణ...
CM Revanth Reddy Fires on KCR over Krishna Projects

సాగర్ ప్రాజెక్టుపైకి ఎపి పోలీసులు వస్తే.. నోరు మెదపలేదు: కెసిఆర్ పై సిఎం రేవంత్ ఫైర్

అసెంబ్లీలో ప్రాజెక్టులపై చర్చ పెడుదాం.. ఒక్క నిమిషం కూడా మీ మైక్ కట్ చేయం.. దమ్ముంటే రా.. కెసిఆర్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసిఆర్ ఒక రండ, రండ...
AP Police smuggling in Hyderabad

హైదరాబాద్ లో ఎపి పోలీసుల గంజాయి స్మగ్లింగ్…

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరిలోని బాచుపల్లి లో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఆంధ్రా పోలీసులు పట్టుబడ్డారు. బాచుపల్లి లో గంజాయి అమ్మడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్లు ఎస్ఒటి బాలానగర్ పోలీసులు సమాచారం తెలిసింది....

ఎపి భవన్ విభజనపై ఎట్టకేలకు ఒప్పందం

కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సమక్షంలో రెండు రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్‌ల ఉన్నతస్థాయి సమావేశం తెలంగాణకు 8.5 ఎకరాలు, ఎపికి దాదాపు 11.5 ఎకరాల భూమి కేటాయించేలా అంగీకారం త్వరలోనే ఆమోదం తెలుపనున్న కేంద్ర హోం...
Dharani

ఎపిలో భూముల రిజిస్ట్రేషన్ భేష్

సమగ్ర అధ్యయనం చేస్తాం త్వరలో ధరణిపై మధ్యంతర నివేదిక కమిటీ సభ్యుడు కోదండ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : ఏపిలో భూముల రిజిస్ట్రేషన్ వ్యవస్థ చాలా బాగుందని, దానిని అధ్యయనం చేసి త్వరలో ధరణిపై ప్రభుత్వానికి...
Rashmika deep fake video accused arrested

రష్మిక డీప్‌ఫేక్ వీడియో: ఎపి వ్యక్తి అరెస్ట్

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయిన నటి రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో వెనుక ఉన్న ప్రధాన నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడిని ఎపిలో అరెస్ట్ చేశామని డిల్లీ స్పెషల్...
Elders get Relief in Bombay High Court

ఎపిలో కులగణన

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినట్టే ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం విజయవాడలో 125 అడుగుల ఎత్తయిన బాబాసాహెబ్ అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించింది. ఇరుగుపొరుగు తెలుగు రాష్ట్రాలు రెండూ...
Ambedkar statue expenditure RS 400 crores

హైదరాబాద్‌లో అంబేడ్కర్ విగ్రహానికి రూ.150 కోట్లు… ఎపిలో రూ.400 కోట్లా?

అమరావతి: డా బిఆర్ అంబేడ్కర్ పేరిటి వైఎస్‌ఆర్ సిపి ప్రభుత్వం రూ.కోట్లు దోచేస్తుందని మంత్రి నక్కా ఆనంద్‌బాబు మండిపడ్డారు. అంబేడ్కర్ స్మృతివనం ప్రాజెక్టును టిడిపి దళిత నేతలు పరిశీలించారు. హైదరాబాద్‌లో రూ.150 కోట్లతో...
AP PCC chief is YS Sharmila

ఎపిపిసిసి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల

అమరావతి: ఎపిపిసిసి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ప్రకటించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన...
Gidugu Rudra Raju resign to AP PCC Chief

గిడుగు రుద్రరాజు రాజీనామా.. ఎపి పిసిసి చీఫ్ గా షర్మిల..!

ఎపి పిసిసి చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. ఎపి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న ఆయన సోమవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్...
Lorry hit 2 Sisters in Eluru District

ఎపిలో విషాదం.. ఇంటిముందు ముగ్గులు వేస్తున్న అక్క, చెల్లెలిపైకి దూసుకెళ్లిన లారీ..

ఏపీలో భోగీ పండుగ పూట విషాద సంఘటన చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా మండవల్లి మండలంలోని కానుకొల్లు గ్రామంలో ముగ్గు వేస్తున్న ఇద్దరు అక్క, చెల్లెలిని వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ఢీకొట్టింది....
AP Employees strike

ఎపిలో ఆ ఉద్యోగులు కూడా సమ్మెలోకి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సమయం తక్కువగా ఉండడంతో కార్మికులు, ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కరించుకోవడం కోసం సమ్మెలు చేస్తున్నారు. ఇప్పటికే అంగన్ వాడీ కార్యకర్తలు, మున్సిపల్ కార్మికులు విధులు బహిష్కరించి రోడ్లపై...
Congress party strengthened in AP with the addition of YS Sharmila

వైఎస్ షర్మిల చేరికతో ఎపిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం

ఏఐసిసి నేత మాణిక్కం ఠాగూర్ మనతెలంగాణ/హైదరాబాద్: వైఎస్ షర్మిల చేరికతో ఎపిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతోందని ఏఐసిసి నేత మాణిక్కం ఠాగూర్ పేర్కొన్నారు. వైఎస్‌ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఏఐసిసి...

పబ్ లో ఎపి మంత్రి రోజా డ్యాన్స్..

హైదరాబాద్: ఓ పబ్ లో ఎపి పర్యాటక మంత్రి రోజా డ్యాన్స్ చేసిన విడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బెంగళూరులోని ఓ పబ్ లో...
Alienation of AP NGO lands in Serilingampally!

శేరిలింగంపల్లిలోని ఎపి ఎన్జీఓ భూములు అన్యాక్రాంతం!

మెంబర్‌షిప్ పేరుతో మోసం..? రూ.20 లక్షలు తీసుకొని రూ.20 వేలకు రశీదు ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేస్తున్న ఉద్యోగ సంఘం నాయకులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన బాధితులు మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి మండలం గోపనపల్లి సర్వే నెంబర్ 36,...

Latest News