Home Search
ఎపి సిఎం - search results
If you're not happy with the results, please do another search
ఎపి సిఎంను కలిసిన నటుడు నాగార్జున
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సినీనటుడు నాగార్జున గురువారం నాడు సమావేశమయ్యారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి నాగార్జునతోపాటు సినీ నిర్మాత ప్రీతమ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి విజయవాడకు ప్రత్యేక...
ఎపి సిఎం ఢిల్లీ పర్యటన రద్దు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం నాటి ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం వ్యాయామ సమయంలో సిఎం జగన్కు కాలు బెణకడంతో నొప్పి తగ్గకపోవడంతో డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని...
ఎపి సిఎంకు షర్మిల రాఖీ శుభాకాంక్షలు
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ లోటస్ పాండ్లోని వైఎస్ఆర్టిపి కార్యాలయంలో ఆదివారం రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలకు అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాఖీ కట్టి, స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం...
ఎపి సిఎం జగన్ బెయిల్ రద్దుపై విచారణ
10 రోజుల గడువు కోరిన సిబిఐ
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ బెయిల్ రద్దకోరుతూ ఎంపి రఘురామ దాఖలు చేసిన పిటిషన్పై సిబిఐ కోర్టులో బుధవారంనాడు మరోసారి విచారణ చేసింది. ఈనెల 8న...
ఎపి సిఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ
హైదరాబాద్: సిబిఐ కోర్టులో ఎపి సిఎం జగన్ అక్రమాస్తుల కేసుపై విచారణ మంగళవారం నాడు జరిగింది. ఈక్రమంలో పెన్నా సిమెంట్స్ కేసులో జగన్ డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేశారు. పెన్నా ఛార్జిషీట్ నుంచి...
ఎపి సిఎం అక్రమాస్తులపై హైకోర్టులో పిల్
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సిఎం జగన్ అక్రమాస్తుల కేసులపై హైకోర్టులో ఎంపి రఘురామ శనివారం పిల్ దాఖలు చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులను సిబిఐ, ఇడి సరిగా దర్యాప్తు చేయడం లేదని పిల్లో ఆయన...
ఎపి సిఎం కార్యాలయం ఎదుట దంపతుల ఆత్మహత్యాయత్నం
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిలోని సిఎం జగన్ క్యాంపు కార్యాలయానికి సమీపంలో భరతమాత విగ్రహం వద్ద బుధవారం దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన నరేష్, సరస్వతి...
ఎపి సిఎం జగన్ షాక్
బెయిల్ రద్దు పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ నర్సాపురం ఎంపి రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్ను నాంపల్లి సిబిఐ కోర్టు...
ఎపి సిఎంను కలిసిన కొత్త సిఎస్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్న ఆదిత్యనాథ్ దాస్ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. సిఎం క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన ఈ సందర్భంగా...
ఎపి సిఎంను పదవి నుంచి తొలగించాలని ‘సుప్రీం’లో పిటిషన్
మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి జగన్ ను తొలగించాలని సుప్రీంకోర్టులో న్యాయవాదులు జిఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్లు బుధవారం నాడు పిటిషన్ దాఖలు వేశారు. ఎపి సిఎం జగన్పై...
ఎపి సిఎం జగన్పై కుట్ర జరుగుతోంది: రామ్ సంచలన ట్వీట్
ఎపి సిఎం జగన్పై కుట్ర జరుగుతోంది
నటుడు హీరో రామ్ సంచలన ట్వీట్
మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది.. సీఎంని తప్పుగా చూపించడానికి! అంటూ హీరో రామ్ పలు...
ఎపి సిఎం జగన్తో టాలీవుడ్ ప్రముఖులు సమావేశం..
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్తో టాలీవుడ్ ప్రముఖులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, నిర్మాతలు డి.సురేస్ బాబు, దిల్ రాజు, సి.కల్యాణ్, దామోదర్ ప్రసాద్...
ఎపి సిఎంను కలిసిన సినీ ప్రముఖులు
హుద్హుద్ తుఫాను బాధితుల కోసం నిర్మించిన ఇళ్లను ప్రారంభించాలని కోరుతూ బుధవారం ప్రముఖ నిర్మాతలు డి.సురేష్బాబు, శ్యాంప్రసాద్ రెడ్డి, జెమిని కిరణ్ తదితరులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. అనంతరం వారు...
ఎపి సిఎం జగన్కు తెలంగాణ ప్రజలు థ్యాంక్స్ చెప్పాలి
హైదరాబాద్ : సిపిఐ నేత నారాయణ మహబూబ్నగర్లో ఆదివారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు ఎపి సిఎం జగన్కు థ్యాంక్స్ చెప్పాలన్నారు. ఎపిలో మూడు రాజధానుల ప్రకటనతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్...
ఎపి సిఎం జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందే
హైదరాబాద్: అక్రమాస్తుల కేసుల వ్యవహారంలో ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇడి కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపునకు నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. ఇడి కేసులో ఇకనుంచి జగన్ కోర్టుకు హాజరుకాక తప్పని...
హైదరాబాద్లో సిబిఐ కోర్టుకు హాజరైన ఎపి సిఎం జగన్ మోహన్రెడ్డి
సిఎం హోదాలో తొలిసారి న్యాయస్థానానికి జగన్
రెండు గంటల పాటు విచారణ
కేసు విచారణ ఈ నెల 17కు వాయిదా
హైదరాబాద్ : అక్రమాస్తుల కేసుకు సం బంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్...
సాగర్ ప్రాజెక్టుపైకి ఎపి పోలీసులు వస్తే.. నోరు మెదపలేదు: కెసిఆర్ పై సిఎం రేవంత్ ఫైర్
అసెంబ్లీలో ప్రాజెక్టులపై చర్చ పెడుదాం.. ఒక్క నిమిషం కూడా మీ మైక్ కట్ చేయం.. దమ్ముంటే రా.. కెసిఆర్ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసిఆర్ ఒక రండ, రండ...
నవంబర్ 1 నుంచి ‘ఎపికి ఎందుకు మళ్ళీ జగన్ కావాలి’ కార్యక్రమం: సిఎం జగన్
అమరావతి: ఫిబ్రవరిలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్టు ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో సోమవారం వైయస్ఆర్సిపి సమర భేరి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం...
ఆ విద్యుత్ ఉత్పాదనలో ఎపి మొదటి స్థానం: సిఎం జగన్
అమరావతి: పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులతో గ్రీన్ ఎనర్జీ వస్తుందని సిఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. మూడు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్లకు సిఎం జగన్ శంకుస్థాపన చేసి వర్సువల్గా ప్రారంభించారు. సౌర, పవన...
ఎపిని మూడు రాష్ట్రాలు చేయండి…వాళ్లే ముగ్గురు సిఎంలు: జగ్గారెడ్డి
హైదరాబాద్: షర్మిల పాదయాత్ర కాదు కాళ్ళు చేతులు కొట్టుకున్నా తెలంగాణలో గెలవరని కాంగ్రెస్ ఎంఎల్ఎ జగ్గారెడ్డి చురకలంటించారు. తనని కెటిఆర్ కు కోవర్టు అని నింద వేసినందుకు జగ్గారెడ్డి రీకౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో...