Home Search
ఎర్రకోట - search results
If you're not happy with the results, please do another search
వారసత్వ ప్రదేశాలకు పర్యావరణ ముప్పు
2021 లో గుజరాత్లోని దోలవీరా దేవాలయం, తెలంగాణలోని రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా రావడం జరిగింది. గతేడాది రవీంద్ర నాథుని శాంతి నికేతన్, కర్నాటకలోని హొయసాల దేవాలయం కూడా ఆ జాబితాలో...
మళ్లీ మనమే
న్యూఢిల్లీ: రాబోయే వంద రోజులు పార్టీకి చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బలమైన తీర్పుతో బిజెపి తిరిగి అధికారంలోకి వచ్చేందుకు కార్యకర్తలు రాబోయే వంద రోజులు...
మళ్ళీ రైతుల చలో ఢిల్లీ
వేసవి ప్రారంభం కానున్న దశలో న్యూఢిల్లీ సరిహద్దులు పచ్చని పంటలు పండించే రైతుల ఉగ్ర పద ఘట్టనలతో ఎర్ర బారుతున్నాయి. నేడు పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ల నుంచి పాతిక వేల మంది...
గమ్యంలేని మోడీ హామీల నావ
ప్రధాని నరేంద్ర మోడీ గత పదేళ్ళలో 142 పథకాలను ప్రకటించారు. మోడీపై ఆరాధనను పెంచడానికి ఏదో ఒక పథకాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమాలకు లెక్కే లేదు. ‘వికసిత్ భారత్’, ‘సంకల్ప్ యాత్ర’...
భారత గణతంత్ర దినోత్సవ విశిష్టతలు
దాదాపు 200 సంవత్సరాల బ్రిటిష్ వలసవాద పాలన తరువాత 15 ఆగస్టు 1947న మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించినప్పటికీ 1935లో బ్రిటిష్ పాలనలో రూపొందిన భారత ప్రభుత్వ చట్టమే అమలులో ఉండేది. కాగా...
‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ స్ఫూర్తికి ప్రతీక పొంగల్:ప్రధాని మోడీ
న్యూఢిల్లీ : ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ జాతీయ స్ఫూర్తిని పొంగల్ పండుగ ప్రతిబింబిస్తుందని, అదే భావోద్వేగం కాశీ=తమిళ్, సౌరాష్ట్ర=తమిళ్ సంగమంలో కానరాగలదని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం చెప్పారు. దేశ రాజధానిలో...
రాహుల్ పాదయాత్ర… బిజెపి అంతిమయాత్ర
డబుల్ ఇంజన్ అంటే ఆదానీ, ప్రధానిలే...
లోక్ సభలో రాహుల్ గాంధీ ప్రశ్నించగానే ఆదానీ ఇంజన్ షెడ్కు పోయింది
రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్రతో ప్రధాని ఇంజన్ కూడా పని చేయదు
నాగ్పూర్ కాంగ్రెస్ ఆవిర్భావ...
ఉజ్వల భవితకు వారసత్వ పరిరక్షణ
సోమనాథ్తో ఆరంభమైన సాంస్కృతిక పునర్నిర్మాణం, బానిసత్వ భావజాలం నుంచి విముక్తి పొందాం
స్వరవేద్ మహామందిర్ ఆరంభంలో ప్రధాని మోడీ, ఏడంతస్తుల అతి పెద్ద ధ్యాన మందిర కేంద్రం
వారణాసి : దేశం దాస్య మనస్తతత్వం నుంచి...
హింస తగదు
‘హింస వల్ల కలిగే మంచి తాత్కాలికం.
అది చేసే చెడు శాశ్వతం’ మహాత్మా గాంధీ.
సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజక వర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం అత్యంత...
ఆగస్టు 15న ప్రకటించిన హామీలపై ప్రధాని మోడీ సమీక్ష
న్యూఢిల్లీ : ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని మోడీ ఎర్రకోట వేదికగా ప్రకటించిన హామీల గురించి స్వయంగా శనివారం సమీక్షించారు. పేద, మధ్య తరగతి కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చే...
తక్కువ వడ్డీతో ప్రభుత్వ రుణం.. “పీఎం విశ్వకర్మ” ను ప్రారంభించిన మోడీ
న్యూఢిల్లీ : సంప్రదాయ వృత్తులను ప్రోత్సహించడమే లక్షంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన “పీఎం విశ్వకర్మ” పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు. కొత్తగా ప్రారంభించిన అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ‘యశోభూమి’లో ఈ కార్యక్రమం జరిగింది....
జాతీయ సమైక్యతాదినం
సెప్టెంబర్ 17 ని కొందరు విలీన దినంగా, మరి కొందరు విమోచన దినంగా, తెలంగాణ ప్రభుత్వం సమైక్యత దినంగా పేర్కొంటుంది. ఒకే రోజు, ఒకే సంఘటన పేర్లు మాత్రం అనేక రకాలు. ఎవరి...
బిజెపితో శరద్ పవార్ ఎన్నటికీ చేతులు కలపరు: సంజయ్ రౌత్
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సిపి) అధ్యక్షుడు శరద్ పవార్ తన జీవితంలో బిజెపితో చేతులు కలపబోరని శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.
వచ్చే ఏడాది స్వాంత్య్ర దినోత్సవం...
ప్రధాని ప్రగల్భాలు!
77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అన్నీ గొప్పలే చెప్పుకొన్నారు గాని వాస్తవాలు మాట్లాడలేదు. తన తొమ్మిదేళ్లు పైబడిన పాలనలో దేశం విద్వేష విష భాండంగా మారిపోయిన చేదు వాస్తవాన్ని...
వచ్చే ఏడాదీ నేనే జెండా ఎగరేస్తా
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకోసం అధికార, ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్న తరుణంలో జరిగిన 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి, వారసత్వ రాజకీయాలు, ఆశ్రిత పక్షపాతం అనే మూడు దుష్టశక్తులతో...
సర్పంచుల నుంచి సెంట్రల్ విస్టా కార్మికుల దాకా..
న్యూఢిల్లీ: ఎర్రకోట వద్ద జరిగిన 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తిలకించడానికి దేశంలోని వివిధ రంగాలకు చెందిన 1800 మంది ‘ ప్రత్యేక అతిథుల’కు ఆహ్వానాలు అందాయి.‘ జనభాగస్వామ్యం’ పేరిట వారికి ఆహ్వానాలు...
సొంతింటి కల సాకారానికి త్వరలో కొత్త పథకం
న్యూఢిల్లీ: స్వ్తాంత్య్ర దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ ఎర్రకోట సాక్షిగా ప్రజలపై వరాల జల్లులు కురిపించారు. పట్టణ ప్రాంతాల్లో దిగువ, మధ్య తరగతి ప్రజల సొంతింటి...
వేడుకలకు హాజరు కాని ఖర్గే
న్యూఢిల్లీ: ఎర్రకోటపై జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే హాజరుకాలేదు. దాంతో అతిథుల కోసం ఏర్పాటు చేసిన కుర్చీల్లో ఆయన పేరుతో ఉన్న కుర్చీ ఖాళీగా కనిపించింది. విమర్శలు...
మోడీ రికార్డు ప్రసంగం
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చారిత్రక ఎర్రకోట నుంచి వరుసగా పదేళ్లు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన తొలి కాంగ్రెస్సేతర ప్రధానిగా నరేంద్రమోడీ నిలిచారు. మంగళవారం ఉదయం ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం...
కుటుంబ పార్టీల వల్లే ప్రజాస్వామ్యానికి ముప్పు: మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో 2024 సార్వత్రిక ఎన్నికలకు సమరశంఖం పూరించారు. వారసత్వ రాజకీయాలు, బంధుప్రీతి వంటి రుగ్మతల వల్ల భారతీయ ప్రజాస్వామ్యం దెబ్బతింటోందని, ఈ వాసత్వ...