Home Search
కంప్యూటర్ - search results
If you're not happy with the results, please do another search
ఫోన్ ట్యాపింగ్లో తెరపైకి మరో అధికారి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మలుపులే మలుపులు. భుజంగ రావు, తిరుపతన్న రిమాండ్ నివేదికలో నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇంకా రిమాండ్ రిపోర్టులో...
స్పీడ్గా సిట్ దర్యాప్తు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు వేగవంత మైం ది. ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రో జుకో...
స్కాలర్షిప్లను ప్రకటించిన ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్
వరంగల్: టెస్ట్ ప్రిపరేటరీ సర్వీసెస్లో జాతీయ స్థాయిలో అగ్రగామిగా ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ (AESL), వైద్యులు, ఇంజనీర్లు కావాలనే తమ కలలను సాకారం చేసుకునేందుకు వీలుగా 2024 ఏప్రిల్లో ప్రారంభం...
అనారోగ్య ‘టెకీ’లు
కడుపులో చల్ల కదలకుండా కూర్చుని పని చేసుకునే ఉద్యోగం దొరికితే బాగుండునని అనుకునేవారు చాలా మందే ఉంటారు. ఐటి ఉద్యోగాలు ఈ కోవకే చెందుతాయనే దురభిప్రాయం చాలా మందిలో ఉన్నమాట నిజం. హాయిగా...
ఇవిఎంలపై ఇంకా అనుమానాలే!
బిహెచ్ఇఎల్ తయారు చేసిన మన ఇవిఎం లకు పారిస్లో ఉన్న వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సంస్థ ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వలేదు. 2002 లో బిహెచ్ఇఎల్ పేటెంట్ కోసం దరఖాస్తు పంపి, తిరస్కరిస్తారనే భయంతో...
టెట్కు భారీగా పెరిగిన ఫీజు
ఒక్కో పేపర్కు రూ. వెయ్యి
రెండు పేపర్లకు రూ.2 వేలు
గతంలో పేపర్కు రూ. 200
సర్వీస్ టీచర్లకూ టెట్ అవకాశం
మే 20 నుంచి 15 రోజుల పాటు పరీక్ష...
హైకోర్టులో ప్రణీత్ రావుకు చుక్కెదురు
హైదరాబాద్: హైకోర్టులో ప్రణీత్రావుకు చుక్కెదురైంది. ప్రణీత్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు కోట్టేసింది. ఎలాంటి కండీషన్లు లేకుండా కస్టడీకి ఇచ్చారని పిటిషన్లో పేర్కొన్నారు. కస్టడీపై కింది కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. ఎస్ఐబి మాజీ...
ఆధారాల ధ్వంసానికి సహకరించింది ఎవరు?
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎస్ఐబి మాజీ డిఎస్పి ప్రణీత్ రావు 7 రోజుల కస్టడీలో భాగంగా మూడో రోజు ప్రణీత్ను విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం కీలక సమాచారాన్ని సేకరించింది. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో...
కర్ణాటక ప్రీమియర్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష దరఖాస్తులు ప్రారంభం
హైదరాబాద్: గత ఐదు దశాబ్దాలుగా ఉన్నత విద్యలో అగ్రగామిగా కర్ణాటక నిలుస్తోంది. విభిన్న కళాశాలల శ్రేణి, అత్యుత్తమ రీతిలో విద్యాపరమైన అవకాశాలు, గ్రాడ్యుయేషన్ అనంతరం అధిక ఉద్యోగ నియామకాలు యొక్క విశేషమైన ట్రాక్...
మాజీ డిఎస్పి ప్రణీత్ రావుకు పోలీస్ కస్టడీ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టుయిన మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. మాజీ డిఎస్పి ప్రణీత్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేసి...
ఎస్ఐబి మాజీ డిఎస్పి ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
3 రకాల నేరాలకు పాల్పడినట్లు గుర్తింపు
సాక్ష్యాల చెరిపివేత, ప్రజా ఆస్తుల ధ్వంసం
ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్కు పాల్పడినట్లు అనుమానం
మొత్తం 17 కంప్యూటర్ల ద్వారా ఫోన్ట్యాపింగ్కు పాల్పడ్డ వైనం
ప్రణీత్రావు నుంచి మూడు సెల్ఫోన్లు, ఓ...
పాఠశాల విద్యపై విఫల ప్రయోగం
నిరంతరం సమగ్ర మూల్యాంకనం (సిసిఇ) వల్ల విద్యార్థులకు ఏమాత్రం ఉపయోగం లేదని దేశంలోని 27 రాష్ట్రాలతో పాటు దీనిని 2009లో ప్రారంభించిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) సిసిఇ వైఫల్యాలను...
కాంగ్రెస్ వైపు కన్నెత్తి చూస్తే…గుడ్లు పీకి గోలీలాడ్తరు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో మహిళా సంఘాలోని 63 లక్షల మంది మహిళల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా మహిళా శక్తి పథకం ప్రా రంభించినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. మ...
బాండ్ల వివరాలను తక్షణమే బహిర్గతం చేయాలి
అబిడ్స్ ఎస్బిఐ ముందు సిపిఎం నిరనన
మన తెలంగాణ / హైదరాబాద్ : రాజ్యాంగ విరుద్ధమైన ఎన్నికల బాండ్లు వివరాలను తక్షణమే బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ ఆబిడ్స్లోని గన్ ఫౌండ్రీ ఎస్బిఐ బ్యాంక్...
ప్రణీత్రావుకు బిగుస్తున్న ఉచ్చు
మన తెలంగాణ/సిటీబ్యూరో: గత ప్రభుత్వంలో పనిచేసిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (ఎస్ఐబి) మాజీ డిఎస్పి ప్రణీత్రావు, అతడికి సహకరించిన వారిపై పం జాగుట్ట పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఫోన్...
రాజ్యసభకు సుధామూర్తి
న్యూఢిల్లీ : ప్రముఖ విద్యావేత్త, వితరణశీలి, రచయిత్రి సుధామూర్తి రాజ్యసభ సభ్యులు కానున్నారు. ఆమెను ఎగువసభకు నామినేట్ చేస్తున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటన వెలువరించారు. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర...
ఉజ్వల గ్యాస్ కనెక్షన్ సబ్సిడీ పొడిగింపు హర్షణీయం: ఎంపి లక్ష్మణ్
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రధాని మోడీ మహిళలకు బహుమతిగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లపై సబ్సిడి మార్చి 2025 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించడంపై ఎంపి లక్ష్మణ్ హర్షం వ్యక్తంచేశారు. అంతే కాకుండా ఉజ్వలేతర గ్యాస్ సిలిండర్లపై...
ట్యాపింగ్ కేసులో డిఎస్పి ప్రణీత్ కుమార్ సస్సెండ్
హైదరాబాద్: కాల్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి డిఎస్పి ప్రణీత్ రావు సస్సెండ్కు గురయ్యాడు. ప్రస్తుతం సిరిసిల్ల జిల్లా క్రైమ్ రికార్డ్ బ్యూరో డిఎస్పిగా ప్రణీత్ పని చేస్తున్నారు. ప్రణీత్ కుమార్ కాల్ ట్యాపింగ్...
స్మార్ట్ ఫోన్ను స్మార్ట్గా వాడుకోండి
స్మార్ట్ ఫోన్స్ చేతికి వచ్చాక మనిషి జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రతీ పనిని సేకండ్ల వ్యవధిలో వేళ్లపైనే పూర్తి చేసేస్తున్నాం. అమ్మడం, కొనడం, చూడడం, మాట్లాడడం ఇలా ఒకటేమిటి, సమస్తం స్మార్ట్ ఫోన్...
పాక్ నౌకలో అణు యంత్రాలు
చైనా నుంచి కరాచీ వెళ్తున్న నౌక
ముంబై పోర్టులో నిలిచి వేసిన భారత భద్రత బలగాలు
ముంబై : చైనా నుంచి పాకిస్థాన్కు తరలివెళ్లుతున్న ఓ అనుమానాస్పద నౌకను భారత భద్రతా సంస్థలు ఇటీవల...