Home Search
కాలుష్యం - search results
If you're not happy with the results, please do another search
లక్షల ప్రాణాలు తీస్తున్న వాయు కాలుష్యం
గ్లోబల్ లాన్సెట్ కౌంట్డౌన్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : వాయు కాలుష్యంతో దేశంలో 2019లో 9,07,000 మంది మృతి చెందినట్టు గ్లోబల్ లాన్సెట్ కౌంట్డౌన్ రిపోర్ట్ 2021 వెల్లడించింది. ‘వాతావరణ మార్పుప్రపంచ ఆరోగ్యభద్రతకు ముప్పు...
ఢిల్లీ కాలుష్యం తగ్గించేందుకు ఏం చేస్తారు ?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీం ప్రశ్నల వర్షం
న్యూఢిల్లీ : ఢిల్లీలో వాయు కాలుష్యంపై శనివారం సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాయు నాణ్యత క్షీణించడంతో ప్రజలు ఇంట్లో కూడా మాస్కులు ధరించాల్సి...
వాహనాల కాలుష్యంతో ఓజోన్ అధికం
రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న శ్వాసకోశ, ఆస్తమా సమస్యలు
అప్రమత్తంగా ఉండాలని పిసిబి, వైద్య నిపుణుల హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్: గత సంవత్సరం కోవిడ్ కలకలంతో వ్యక్తిగత వాహనాల వినియోగం అనూహ్యంగా పెరిగింది. దీంతో పలు పట్టణాల్లోని ప్రధాన రహదారులపై...
కాలుష్యంలో గజియాబాద్కు రెండో స్థానం
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ ప్రపంచంలోని కాలుష్య నగరాలలో రెండో స్థానంలో ఉంది. చైనాకు చెందిన హోటన్ సిటీ ఈ జాబితాలో తొలిస్థానంలో నిలిచింది. పరమ చెత్త నగరం అయింది. బ్రిటన్కు చెందిన హౌస్...
వాయు కాలుష్యంతో డెమెన్షియా రిస్కు ఎక్కువ
యానివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకుల అధ్యయనం
వాషింగ్టన్ : గాలిలో కాలుష్య స్థాయి ఏమాత్రం పెరిగినా డెమెన్షియా (చిత్త వైకల్యం) రిస్కు ఎక్కువౌతుందని యూనివర్శిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకుల అధ్యయనం వెల్లడించింది. డెమెన్షియా...
ధ్వని కాలుష్యం సృష్టిస్తే ఢిల్లీలో రూ. లక్ష వరకు జరిమానా
న్యూఢిల్లీ: ముందస్తు అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్లు, డిజి సెట్లు వాడితే శబ్ద కాలుష్య నిబంధనలను ఉల్లంఘించిన నేరానికి ఢిల్లీవాసులు ఇక మీదట రూ. 10 వేల నుంచి లక్ష రూపాయల వరకు...
వాయుకాలుష్యంలో మహబూబ్నగర్కు మొదటిస్థానం
హైదరాబాద్: రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలితో పాటు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వాయు కాలుష్య నివేదికల విడుదల చేశాయి. ఇందులో పలు ప్రాంతాలు వాయుకాలుష్యం బారిన పడుతున్నాయని పేర్కొన్నాయి. టిఎస్ పిసిబి...
వాయు కాలుష్యంతో పెనుప్రమాదం!
లాక్డౌన్ కాలంలో ప్రపంచ వ్యాప్తంగా వాయు, జల కాలుష్యం తగ్గినట్లుగా అనేక నివేదికలు వెల్లడించాయి. కానీ ఆ సంతోషం ఎంతో కాలం లేదు. లాక్డౌన్ సడలింపుల తర్వాత అది మరింతగా పెరిగిపోయింది. ఇండియాలోని...
మహానగరంపై వాయు కాలుష్యం పంజా
హైదరాబాద్: మహానగరంపై వాయు కాలుష్య మళ్లీ ప్రతాపం చూపుతోంది. లాక్డౌన్ కారణంగా భారీగా వాయుకాలుష్యం తగ్గినా ప్రస్తుతం విపరీతంగా పెరుగుతోంది. వాయుకాలుష్యంలో నగరం ఇప్పుడు ఢిల్లీతో పోటీ పడుతోందని ‘సెంటర్ ఫర్ సైన్స్...
ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పర్యావరణ కాలుష్యం: జగదీశ్ రెడ్డి
నల్గొండ: ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య పర్యావరణ కాలుష్యమని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలోని అన్నేపర్తిలో హరితహారంలో భాగంగా అద్దంకి-నార్కట్పల్లి జాతీయరహదారి పరిసరాల్లో మండలి చైర్మన్ గుత్తా...
తగ్గిన వాయు కాలుష్యం
సిపిసిబి అధ్యయనంలో వెల్లడి
పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో స్వచ్ఛమైన గాలి
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో నగరంలో కాలుష్య తగ్గిపోయిందని, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) విడుదల చేసిన వాయు...
తగ్గిన కాలుష్యం..
హైదరాబాద్ : హైదరాబాద్లో కాలుష్య తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది, మాస్కులు లేనిదే బయటికి రాలేని పరిస్థితి నెలకొందని కరోనా రాకముందు ప్రజల పరిస్థితి ఇదీ. ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్తో ప్రజలు రోడ్లపై...
ఏ చెరువులో ఎంత కాలుష్యం!
లెక్కించేందుకు సిద్ధమైన పిసిబి
తొలివిడతగా హెచ్ఎండిఎ పరిధిలో ప్రారంభం
వివరాల ఆధారంగా యాక్షన్ ప్లాన్
పూర్తిస్థాయి నివేదికను ఎన్జిటికి సమర్పించనున్న అధికారులు
కాలుష్యంపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల్లో కాలుష్యాన్ని లెక్కించేందుకు పిసిబి(పొల్యూషన్...
కాలుష్యం కట్టడికి చర్యలు!
డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రానిక్ వాహనాలు
పన్ను మినహాయింపునకు ప్రభుత్వం నిర్ణయం !
విధి విధానాలను సిద్ధం చేస్తున్న అధికారులు
పారిశ్రామిక వాడల్లో చెట్ల పెంపునకు ప్రోత్సాహం
హైదరాబాద్ : ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా...
కోరలు చాచిన కాలుష్యం
287 నగరాల్లో వాయు కాలుష్యం
తెలంగాణలో 9
ఎపిలో 6 పట్టణాలు
231 నగరాల్లో అధికంగా నమోదు
గ్రీన్పీస్ ఇండియా సర్వేలో వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్ : వాయు కాలుష్యం ఇప్పుడు మెట్రోపాలిటిన్ నగరాల్లో పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే దేశ...
మొక్కలతోనే జబ్బులు, కాలుష్యం దూరం: అశ్వనీదత్
హైదరాబాద్: జబ్బులకు, కాలుష్యానికి దూరంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ పిలుపునిచ్చారు. బుధవారం గచ్చిబౌలిలోని తన నివాసంలో కుమార్తె ప్రియాంక దత్, మనవడు రిషి కార్తికేయతో...
వారసత్వ ప్రదేశాలకు పర్యావరణ ముప్పు
2021 లో గుజరాత్లోని దోలవీరా దేవాలయం, తెలంగాణలోని రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా రావడం జరిగింది. గతేడాది రవీంద్ర నాథుని శాంతి నికేతన్, కర్నాటకలోని హొయసాల దేవాలయం కూడా ఆ జాబితాలో...
మండుటెండల మరణాలను ఆపలేమా?
దక్షిణాసియాలోని దేశాల్లో భారతదేశం మండు టెండల మరణాల్లో అగ్రస్థానంలో ఉందని వచ్చిన ఒక అంతర్జాతీయ అధ్యయనం ఆందోళన కలిగిస్తోంది. 2019లో 33 వేలమంది కేవలం తీవ్రాతితీవ్రమైన ఎండల కారణంగానే చనిపోయారని చైనా నుంచి...
అవగాహనే ఆటిజానికి అసలు చికిత్స
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్ఒ) నివేదిక ప్రకారం, ఆటిజంతో బాధపడుతున్న కొందరు వ్యక్తులు సమాజంలో సాధారణంగా పని చేయవచ్చు. మరికొందరు తీవ్రమైన ఇబ్బందులను కలిగి ఉంటారు, అలాంటి వారికి ఎల్లప్పుడూ సహాయం అవసరం....
గేట్లెత్తేశాం.. మాటలే మేనిఫెస్టో!
తెలంగాణలో ఈసారి పార్లమెంటు ఎన్నికల హడావుడి ఉండాల్సన స్థాయి కన్నా తక్కువ ఉందేమో! 2018, 2019 సంవత్సరాల్లో ఈ చాలా రకాలుగా కనిపించింది. ఈసారి ఆ తేడా మరింతగా ఉన్నట్టుగా ఉంది. హైదరాబాదులోనే...