Home Search
కులం మతం - search results
If you're not happy with the results, please do another search
ప్రజల అజెండాతో జాతీయ ప్రత్యామ్నాయం
దేశం అన్నివిధాలా పాడైపోయింది.. కేంద్రంలో తెలంగాణ ఉజ్వలమైన పాత్ర పోషించాలి
టిఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకల సభ వేదిక నుంచి పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్లు,...
అన్ని పార్టీల తంతూ ఇంతే
ప్రజలను విభజిస్తూ పాలిస్తున్నారు
కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్ విమర్శ
కశ్మీర్ పరిణామాల బాధ్యత పాక్దే
జమ్మూ : ప్రస్తుత రాజకీయ వ్యవస్థపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ విమర్శలు గుప్పించారు. తమ...
కాంగ్రెస్ పగ్గాలు సోనియాకే
సంస్థాగత ఎన్నికలు జరిగే కొనసాగింపు, కమిటీలో నిర్ణయం
రాహుల్ నాయకత్వానికి
మద్దతు అసమ్మతి గళంపై
అస్పష్టత 2024 ఎన్నికలపై
దృష్టి సారించాలని సంకల్పం
మన్మోహన్ దూరం
న్యూఢిల్లీ : సోనియా గాంధీయే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా...
థియేటర్ల సమస్యలపై ఏపి మంత్రులతో మాట్లాడతా..
“రాష్ట్రంలో సినిమా థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండబోవు. చిన్న సినిమాలు, మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం థియేటర్లలో 4 షోల నుండి 5 షోలకు పెంచడం జరిగింది. రాష్ట్రంలో...
వ్యాపారవర్గంగా దళితులు
తరతరాలుగా వారిని వెంటాడుతున్న ఆర్థిక, సామాజిక వివక్షను బద్దలుకొట్టాలి
సంవత్సరానికి 2లక్షల దళిత కుటుంబాలకు
ప్రయోజనం, వ్యాపార రంగాల్లో రిజర్వేషన్
రాష్ట్రం నలుదిక్కుల గల నాలుగు
మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా
మూడు వారాల్లోనే వీటికి...
ప్రేమంటే ఇదేరా…
కేరళలో జరిగిన ఓ పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎందుకంటే ప్రేమంటే ఏంటో తెలిపిన పెళ్లి ఇది. ప్రేమంటే ఆస్థీ అంతస్థులు, కులం మతం, వయస్సు, అందం ఇవేవి కావని...
ఇండియన్ రక్తంలోనే సెక్యులరిజం: వెంకయ్యనాయుడు
వరంగల్: విద్యా, సంస్కృతి, సాహిత్య రంగాలకు వరంగల్ పుట్టినిళ్లు అని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. వరంగల్లో పర్యటించిన ఎం వెంకయ్య నాయుడు ఎవివి కాలేజీ ప్లాటీనం జూబ్లీ వేడుకలను ప్రారంభించారు. ఈ...
చర్చించదగ్గ మోడీ మాటలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇటీవల కాలంలో రెండు మాటలు పదేపదే అంటున్నారు. కొన్ని పార్టీలు కులం పేరిట ప్రచారం చేస్తూ సమాజాన్ని విడదీస్తున్నాయనేది వాటిలో ఒకటి. మరి కొన్ని పార్టీలు ప్రాంతాల...
ఎవరికి నష్టం, ఎవరికి లాభం?
మొత్తానికి త్వరలో జరగనున్న లోక్ సభ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకుగాను బిజెపి తో తెలుగుదేశం పార్టీ పొత్తు కుదిరింది. ఇప్పటికే బిజెపి ప్రధాన పక్ష్యంగా ఉన్న ఎన్డిఎ కూటమిలోని జనసేన పార్టీతో టిడిపి...
మంచిని పెంచే వర్తమాన కథలు
హుమాయూన్ సంఘీర్ యువ కథకుడు. సామాజిక నేపథ్య కథాంశాలతో ఆకట్టుకొనే రచనలు చేస్తున్నాడు. మన మధ్య ఉన్న వివిధ రకాల అంతరాలను ఎత్తి చూపుతూ కలిసి ఉంటే కలదు సుఖమని తన కథల...
అద్వానీకి భారత రత్న ఎందుకిచ్చినట్టు?
ఎల్.కె. అద్వానీ, కర్పూరీ ఠాకూర్లకు భారత రత్న అవార్డు ఇవ్వనున్నట్టు రాష్ర్టపతి భవన్ ప్రకటించక ముందే ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించేశారు. అద్వానీకి 2015లోనే పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. గడిచిన ఈ తొమ్మిదేళ్ళలో...
దార్శనికుడు డా. జాకీర్ హుస్సేన్
రెండు వందల సంవత్సరాల వలస పరిపాలన నుంచి భారత దేశాన్ని విముక్తి పరుచుటకై స్వాతంత్య్ర ఉద్యమంలో తమ ప్రాణాలను, జీవితాలను త్యాగం చేసిన మహానుభావులు, మహనీయులు ఎందరో. వీరిలో ప్రముఖులు భారతదేశ మూడవ...
విలువలు లేని పాలక పార్టీలు!
పాలక పార్టీలైన జాతీయ పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు, ఆ పార్టీల నాయకులకు కనీసం బూర్జువా విలువలు కూడా లేకుండాపోయాయి. ఎలాగైన తాము, తమ పార్టీ అధికారంలో ఉండాలి. అందుకోసం ఏమైనా చేస్తాం, ఎవరితోనైనా...
అయోధ్యకు వెళ్లినందుకు ఆలిండియా ఇమామ్ల సంస్థ చైర్మన్పై ఫత్వా
న్యూఢిల్లీ: ఈ నెల 22న అయోధ్యలో రామ్లల్లా ఆలయ ప్రాణ ప్రతిష్ఠకు హాజరయినందుకు తనపై ఫత్వా జారీ చేసినట్లు ఆల్ ఇండియా ఇమామ్ సంస్థ అధ్యక్షుడు ఉమర్ అహ్మద్ ఇలియాసి తెలియజేశారు. మంగళవారం...
ఆర్ఎస్ఎస్, బిజెపి సిద్ధాంతాలతో చేటు
హింసాకాండ, విద్వేషం వ్యాప్తికి అవి దోహదం
బీహార్ యాత్రలో రాహుల్ గాంధీ ఆరోపణ
కిషన్గంజ్ (బీహార్) : ఆర్ఎస్ఎస్, బిజెపి సిద్ధాంతాలు దేశంలో హింసాకాండ, విద్వేషం వ్యాప్తికి దోహదం చేస్తున్నాయని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్...
స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి ఎక్కడ?
ఒకనాడు బాబ్రీమసీదు ఉన్నచోటనే నేడు రామాలయాన్ని ప్రారంభిస్తున్న సందర్భం ఇది. భారత దేశం అధిక సంఖ్యాకుల విశ్వాసాలవైపు చాలా వేగంగా ప్రయాణిస్తోంది. ఈ సందర్భంగా స్వాతంత్య్ర పోరాటం నుంచి మనం ప్రయాణించి వచ్చిన...
దేవుడితో సెల్ఫీ… ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు!
ప్రాచీన విజ్ఞానానికి మూల సూత్రం దైవ భావన. దేవుడనే వాడు వున్నాడనే భావనే దైవ భావనకు మూలం. ఆ భావననే ఇటీవల ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు సవాలు చేశారు. ‘దేవుడున్నాడని నిరూపిస్తే తన పదవికి...
లండన్లో భారత్ జోడో న్యాయ్ యాత్రకు సంఘీభావం
మనతెలంగాణ/హైదరాబాద్ : టిపిసిసి ఎన్నారై సెల్ యూకే ఆధ్వర్యంలో మంగళవారం లండన్లో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకి మద్దతు తెలుపుతూ, సంఘీభావం తెలుపుతూ సభ నిర్వహించారు. ప్రతి భారతీయుడికి...
వికసిత్ భారత్ ఎక్కడ?
‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’ పేరుతో ప్రధాని నరేంద్ర మోడీజీ ప్రభుత్వం తన పదేళ్ళ పాలనా కాలంలో సాధించిన ప్రగతి ప్రస్థానాన్ని దేశ మొత్తం తిరిగి వివరించే ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర...
ఉపాధి లేని వృద్ధి ప్రమాదకరం
గత ఏడాది బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను దాటి భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. 2030 నాటికి ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొంది, ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ ఆర్థిక...