Home Search
కేరళ - search results
If you're not happy with the results, please do another search
దేశంలో కొత్తగా 341 కరోనా కేసులు.. 292 కేరళకు చెందినవే
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా సబ్ వెరియంట్ JN-1 ప్రంపచాన్ని వణికిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 341 కరోనా కేసులు నమోదయ్యాయని బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ...
వీధుల్లోకి గవర్నర్ వెళ్లడాన్ని తప్పుపట్టిన కేరళ సిఎం విజయన్
కొల్లాం : కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్ రెండు రోజుల క్రితం కొజికోడ్ లోని ఓ వీధిలో నడుచుకుంటూ వెళ్లారు. చాలా బిజీగా ఉండే వీధిలో ఆయన పబ్లిక్తో నేరుగా మాట్లాడుతూ వాకింగ్...
కేరళలో కరోనా కొత్త వేరియంట్
79ఏళ్ల మహిళలో జెఎన్.1 వేరియంట్ను గుర్తించిన అధికారులు
వేగంగా విస్తరిస్తుందని శాస్త్రజ్ఞుల వెల్లడి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ వైరస్ ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. వైరస్కు చెందిన వివిధ వేరియంట్లు...
కేరళలో కరోనా కొత్త వేరియంట్ కలకలం
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ వైరస్ ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. వైరస్కు చెందిన వివిధ వేరియంట్లు ప్రజల ఆందోళనను పెంచుతూనే ఉన్నాయి. తాజాగా చైనాలో కరోనా కొత్త సబ్ వేరియంట్...
కేరళ సిఎంకు లేఖ రాసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
శబరిమలలో అయ్యప్ప భక్తులకు కనీస ఏర్పాట్లు చేయాలి
మన తెలంగాణ/హైదరాబాద్: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి క్షేత్రంలో కనీస ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి...
నాపై దాడికి కేరళ సిఎం విజయన్ కుట్ర : గవర్నర్ ఆరిఫ్ ఖాన్ తీవ్ర ఆరోపణలు
ఎస్ఎఫ్ఐ నల్లజెండాల ప్రదర్శన, దాడిపై ఆగ్రహం
ముఖ్యమంత్రి విజయన్ తీరుపై విపక్షాల ధ్వజం
ఎస్ఎఫ్ఐ నిరసనను సమర్థించిన మంత్రులు
గవర్నర్ చర్యలపై నిరసన కొనసాగిస్తాం : ఎస్ఎఫ్ఐ వెల్లడి
తిరువనంతపురం : కేరల ముఖ్యమంత్రి పినరయి...
కేరళ గవర్నర్ సరిగ్గా విధులు నిర్వహించడం లేదు : కేరళ సిఎం విజయన్
కోచి : గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ తన విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ కేరళ ముఖ్యమంత్రి విజయన్ గురువారం ఆరోపించారు. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్కు, కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య...
ప్రచారంలోకి కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఛత్తీస్ఘడ్ కాంగ్రెస్ నాయకులు …
స్టార్ క్యాంపెయిన్లతో కాంగ్రెస్ జోరుగా ప్రచారం
మొత్తం 200 పైచిలుకు వివిధ రాష్ట్రాల సీనియర్ నాయకులు కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రచారాన్ని హోరెత్తించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు స్టార్ క్యాంపెయినర్లు రంగంలోకి...
కేరళ సెక్రటేరియట్కు బాంబు బెదిరింపు.
తిరువనంతపురం: కేరళ సెక్రటేరియట్కు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సెక్రటేరియట్లోని సిబ్బందిని బయటకు పంపారు. స్నిఫర్ డాగ్స్ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. సెక్రటేరియట్ కాంప్లెక్స్లో అమర్పిన పేలుడు...
కేరళలో ఎన్కౌంటర్..
వయనాడ్: కేరళలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య బుధవారం ఎన్కౌంటర్ జరిగింది.ఈ సందర్భంగా ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.తాలపూజ పోలీసు స్టేషన్ పరిధిలోని పెరియా ప్రాంతంలో కేరళ పోలీసు ప్రత్యేక బృందాలు, మావోయిస్టులకు...
యుఎస్లో కేరళ నర్సును చంపిన భర్తకు జీవితఖైదు
న్యూయార్క్: అమెరికాలో భార్యను భర్త చంపిన కేసులో నిందితుడికి కోర్టు జీవితఖైదు విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కేరళకు చెందిన ఫిలిప్ మాథ్యూ(34) తన భార్య మెరిన్ జాయ్(27)తో కలిసి అమెరికాలో...
బిల్లుల పెండింగ్పై గవర్నర్కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు కేరళ ప్రభుత్వం
తిరువనంతపురం : కేరళ అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులు ఏళ్లుగా పెండింగ్లో ఉండడంపై గవర్నర్ ఆరిఫ్మహమ్మద్ ఖాన్కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం గురువారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. శాసనసభ ఆమోదించిన బిల్లులను సకాలంలో...
కేరళ పేలుళ్లపై వ్యాఖ్యలు .. కేంద్రమంత్రిపై కేసు నమోదు
న్యూఢిల్లీ : ప్రశాంతంగా ఉండే కేరళలో ఆదివారం చోటు చేసుకున్న పేలుళ్లు ఉలిక్కిపాటుకు గురి చేశాయి. ఈ ఘటనను ఉద్దేశించి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. ‘వివిధ...
కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్పై కేరళలో ఎఫ్ఐఆర్
కోచ్చి: వివిధ మతాల మధ్య విద్వేషాన్ని పెంపొందించే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్పై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు.
కోచ్చిలో ఇటీవల జరిగిన పేలుళ్లు, మలప్పురం జిల్లాలో ఒక...
కేరళ పేలుళ్లు.. మృతుల సంఖ్య 3 కు చేరిక
కొచ్చి: కేరళ కాలమస్సేరి సమీపంలో ఓ కన్వెన్షన్ సెంటర్లో సంభవించిన పేలుళ్ల సంఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరింది. మరో నలుగురి పరస్థితి అందోళనకరంగా ఉందని రాష్ట్ర ఆరోగ్య విభాగం సోమవారం వెల్లడించింది....
కేరళలో పేలుళ్ల కలకలం
కొచ్చి : కేరళలో ఆదివారం ఉదయం ఓ కన్వెన్షన్ సెంటర్లో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ప్రేయర్ మీట్ (ప్రార్థనల సభ)లో జరిగిన ఈ పేలుళ్లు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం, ఆందోళనకు దారితీశాయి....
కేరళ పేలుళ్లపై 20 మంది సభ్యుల సిట్ దర్యాప్తు
తిరువనంతపురం : కేరళలోని కొచ్చి వద్ద ఆదివారం కన్వెన్షన్ సెంటర్లో జరిగిన పేలుళ్లపై 20 మందితో కూడిన సిట్ దర్యాప్తు జరుపుతుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారులతో చర్చల...
కేరళలో పేలుళ్లు: ఒకరు మృతి…. 23 మందికి గాయాలు
తిరువనంతపురం: కేరళలోని కాలామస్సేరిలో ఆదివారం పేలుళ్లు జరిగాయి. ఓ కన్వెన్షన్ సెంటర్లో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో పేలుళ్లు జరగడంతో ఒక మహిళ మృతి చెందగా 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక...
అక్టోబర్ 31 నాటికి అన్ని కేరళ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు
తిరువనంతపురం : అక్టోబర్ 31 నాటికి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బస్సుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రతిబస్సు ముందు, వెనుక భాగంలో కెమెరాలను అమర్చుతున్నట్టు...
కేరళ విజింజిం పోర్టుకు చేరిన మొదటి నౌక
తిరువనంతపురం: కేరళలో రూ.7,700 కోట్లతో నిర్మించిన అంతర్జాతీయ విజింజిం ఓడ రేవుకు చైనా నుంచి మొట్టమొదటి నౌక వచ్చింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదివారం జెండా ఊపి స్వాగతం పలికారు. పోర్టుకు ఈ...