Home Search
కొండగట్టు - search results
If you're not happy with the results, please do another search
మళ్లీ మళ్లీ రావాలనిపించే ప్రాంతం కొండగట్టు: కవిత
కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద ఎమ్మెల్సీ కవిత కామెంట్స్...
జగిత్యాల: కొండగట్టు అంజన్న దయతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని ఎంఎల్ సి కవిత తెలిపారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న...
ఆగి ఉన్న లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం.. ముగ్గురు మృతి
జగిత్యాల జిల్లా, కోరుట్ల మండలం, వెంకటాపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం ఆగి ఉన్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు, స్థానికులు తెలిపిన...
మోడీ ఆదేశంతోనే కొమురవెల్లి రైల్వే స్టేషన్
కొమురవెల్లి రైల్వే స్టేషన్ హాల్ట్ శంకుస్థాపనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదేళ్లలో దాదాపు రూ.30 వేల కోట్ల వ్యయంతో రైల్వే అభివృద్ధి...
కాంగ్రెస్లో కెసిఆర్కు కోవర్టులుః బండి సంజయ్
కరీంనగర్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కెసిఆర్ పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో...
జనవరిలో కొత్త రేషన్ కార్డులు
అదే నెలలో గల్ఫ్ పాలసీ ప్రకటన
చొప్పదండి, సిరిసిల్ల రోడ్ షోలో కెటిఆర్
మన తెలంగాణ/ చొప్పదండి/నర్సాపూర్ : ఎన్నికలు పూర్తి అయిన తరువాత జనవరిలో కొత్త రేషన్కార్డులు ఇస్తామని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు,...
జనవరిలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ
నర్సాపూర్: తెలంగాణ ఎన్నికలు పూర్తి అయిన తరువాత జనవరిలో కొత్త రేషన్కార్డులు ఇస్తామని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. మూడు గంటల కరెంటు ఇస్తామన్న...
మీరిన్ని కొలువులిచ్చారా?
ఇప్పటికే మేము 1,60,083 ఉద్యోగాలు భర్తీ చేశాం
మనతెలంగాణ/ హైదరాబాద్: దేశంలోనే పల్లెల అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం స్ఫూర్తిగా నిలిచిందని భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ తెలిపారు. పల్లె ప్రగతి...
ఇక 24 గంటలు మంచి నీళ్లు
సరికొత్త స్కీం తెస్తాం... నయా రికార్డు సృష్టిస్తాం
30న తమాషా జరగబోతోంది... ప్రజలు మాతోనే ఉన్నారు
ఉద్యమకారులను బలి తీసుకుంది కాంగ్రెస్సే
కరీంనగర్ ప్రజా ఆశీర్వాద సభలో బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్
మన...
ప్రజాదరణ ఓర్వలేకే నాపై హత్యా ప్రయత్నం: చల్లా నారాయణరెడ్డి
కాటారం : హత్య రాజకీయాలకు మంథని నియోజకవర్గం అడ్డాగా మారిందని, తనపై పెరుగుతన్న ప్రజాదరణ ఓర్వలేకనే తనపై హత్యాప్రయత్నం జరిగిందని మంథని నియోజకవర్గ బీఎస్పీ అభ్యర్థి చల్లా నారాయణరెడ్డి ఆరోపించారు. శుక్రవారం విలేకర్ల...
జోరుగా నామినేషన్ల దాఖలు
పెద్ద ఎత్తున ర్యాలీలతో అభ్యర్థుల సందడి
నామినేషన్లు దాఖలు చేసిన ఈటల, కోమటిరెడ్డి, పల్లా, రఘునందన్రావు
మనతెలంగాణ/ హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్రవ్యాప్తంగా నామినేషన్ల పర్వం జోరుగా కొనసాగుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓవైపు.....
‘పర్యాటకం’కు పండగే
వరుస సెలవులతో కిటకిట లాడుతున్న టూరిజం ప్రాంతాలు
ఇప్పటికే చారిత్రక స్థలాలు, కోటలకు పునర్వైభవం తెచ్చిన సర్కారు
దీంతో ఈ శాఖకు రోజుకు లక్షల్లోనే ఆదాయం
మన తెలంగాణ / హైదరాబాద్ : దసరా, దీపావళి,...
ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు బస్సు యాత్రకు ప్లాన్
హైదరాబాద్: మొదటి విడత జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ, ఈనెల 18వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు 15కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర...
పర్యావరణాన్ని పరిరక్షిద్దాం : సిఐ కోటేశ్వర్
మనతెలంగాణ/ హైదరాబాద్ : ప్లాస్టిక్ని నియంత్రిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం.. అని మల్యాల సిఐ కోటేశ్వర్ అన్నారు. గురువారం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, ఎంపి...
సిఎం కెసిఆర్ దైవభక్తితోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంది: హరీశ్ రావు
హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో సీతారామ చంద్రస్వామి ఆలయంను సందర్శించి స్వామి వారిని దర్శించుకుని రూ.40 లక్షల రూపాయల నిధులతో ఆలయ పునరుద్ధరణ పనులకు రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి...
తెలంగాణ దారి దీపాలు
ఒక ప్రాంతం గాని, ఒక వ్యవస్థ గాని, ఒక మనిషి గానీ అభివృద్ధి చెందాయి అంటే దాని వెనుక విశేషమైన కృషి అంకిత భావం పుష్కలంగా ఉంటాయి, ఒక తరం దాని ముందు...
పుణ్యక్షేత్రాలను అత్యద్బుతంగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం
జగిత్యాల: రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతూ, భక్తులకు మెరుగైన సేవలందించడంలో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపుతోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కొండగట్టు గుట్టపై నీటి సౌకర్యం...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 6.0
మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి/జగిత్యాల/మల్యాల: మూడు మొ క్కలతో ప్రారంభమైన ‘గ్రీన్ ఇండి యా ఛాలెంజ్’ ప్రజా భాగస్వామ్యం తో ఐదేండ్లలో ఇప్పుడు మహా ఉద్యమంగా మారిందని ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ సృష్టికర్త, ఎంపి...
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం కొండగట్టుకు వెళ్తుండగా మార్గమధ్యలో కరీంనగర్ లోని డ్యాం సమీపంలో ఫిల్టర్ బెడ్స్ వద్ద మంత్రి...
కింగ్ అయినా, కింగ్ మేకర్ అయినా బ్రహ్మణ సమాజం పాత్ర కీలకం
హైదరాబాద్: మాటలు చెబుతున్నది ఎవరో.... చేతలు చేస్తున్నది ఎవరో గమనించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఇదం బ్రహ్మం... ఇదం క్షాత్రం అంటాము. అవసరమైనప్పుడు వేదం చదవాలి....అవసరమైతే గాండీవం ఎత్తాలి. అటువంటి...
అన్ని మతాలను గౌరవిస్తున్న ఏకైక ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం
శేరిలింగంపల్లి : అన్ని మతాలను, కులాలను గౌరవిస్తున్న వారి అభివృద్ధికి కృషి చేస్తున్నా ఏకైక ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వమే అని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ అన్నారు. తెలంగాణ...