Friday, April 26, 2024
Home Search

గర్భగుడిలో - search results

If you're not happy with the results, please do another search

అయోధ్యలో సందడే సందడి

అయోధ్య : ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ఇప్పుడు ధగధగల జగజ్జగల దివాలీ కాంతులను సంతరించుకుంది. అయోధ్యలో వచ్చే నెల 22 వ తేదీన అత్యంత చారిత్రక మైలురాయిగా శ్రీరామజన్మభూమిలో శ్రీరామమందిర బ్రహ్మండ ఆరంభానికి పలువిధాలుగా...

ఆ అమ్మ ఆశీస్సులుంటే విజయం తథ్యం!

బనస్వారా: ఎన్నికల సమయంలో రాజస్థాన్‌లోని బనస్వారా జిల్లాలోని ఓ ఆలయం అమ్మవారి ఆశీస్సులను కోరుతూ వచ్చే రాజకీయ నాయకులతో సందడిగా ఉంటుంది. శక్తి, లేదా సామ్రాజ్యాన్ని కోరుకునే వారికి కృపను ప్రసాదించే ఈ...

అయోధ్య రాముడికి 8 అడుగుల బంగారు వన్నెల సింహాసనం

అయోధ్య : అయోధ్యలో రామమందిరం పనులు తుదిరూపు దిద్దుకుంటున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు. గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని బంగారు పూత పూసిన ఎనిమిది అడుగుల ఎత్తు...

జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రారంభం..

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో నిర్మాణమౌతున్న రామ మందిరం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీకి ఆహ్వానం అందింది. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఈమేరకు శ్రీరామ...
AP CM visited Vijayawada Kanakadurga temple

కనకదుర్గ ఆలయాన్ని సందర్శించిన ఎపి సిఎం

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఇంద్రకీలాద్రిపై సరస్వతీ అలంకారంలో ఉన్న కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ ప్రవేశం నుంచి ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు, వేదపండితులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు....
Ram temple ground floor to be complete by December

అయోధ్య రామాలయ నిర్మాణం.. డిసెంబర్ చివరికి గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి

న్యూఢిల్లీ : అయోధ్య రామాలయ మూడంతస్తుల నిర్మాణంలో గ్రౌండ్ ఫ్లోర్ డిసెంబర్ చివరి నాటికి పూర్తవుతుందని రామాలయ నిర్మాణ కమిటీ ఛైర్‌పర్సన్ నృపేంద్ర మిశ్రా తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 22న ప్రాణప్రతిష్ఠ...
Story about Manipur women being paraded naked

నగ్నంగా నడయాడింది ఓ.. దేహమే కాదు.. అది నా దేశమే..

నగ్నత్వం కేవలం ఓ ఆడతనానిదే కాదు అది చుాసి వికటాట్టహాసంతో నవ్విన ఆ.. మార్మికం మరిచి మదమెక్కిన మగతనానిది కుాడా.. ఉరితాడును బిగించే తలారికైనా ఓ క్షణం మనసు చలించక మానదు..ప్రాణం విలువ తెలుసుకాబట్టి మానం...
Investigation on Gold Plating Scam in Kedarnath Temple

కేదార్‌నాథ్ ఆలయం “బంగారు తాపడం” స్కామ్‌పై దర్యాప్తు

డెహ్రాడూన్: కేదార్‌నాథ్ ఆలయం బంగారు తాపడం ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, రూ.125 కోట్ల వరకు కుంభకోణం జరిగిందని వచ్చిన ఆరోపణలపై ఉన్నతస్థాయి కమిటీచే దర్యాప్తు చేయించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పర్యాటక,...

మల్లికార్జున స్వామి సన్నిధిలో కలెక్టర్ ప్రత్యేక పూజలు

కొమురవెల్లి: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సావాల్లో భాగంగా బుధవారం అధ్యాత్మిక దినోత్సవం పురష్కరించుకుని జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో సిద్దిపేట కలెక్టర్ ప్రశాంత్...

కేదార్‌నాథ్ శివశివ.. లింగంపై నోట్లు చల్లిన మహిళ

కేదార్‌నాథ్ : స్థానిక స్వయంభూ శివలింగంపై ఓ నడి వయస్సు మహిళ నోట్లు వెదజల్లారు. ఆలయంలోని గర్భగుడిలో నిలబడి తెల్లటి చీర జాకెట్టు, మెడలో రుద్రాక్ష మాలతో ఉన్న ఈ స్త్రీ అదేపనిగా...
Prakash Javadekar visit Vemulawada Temple

పాదరక్షలతో వేములవాడ గుర్భగుడిలోకి ప్రకాశ్ జవదేకర్..!?

పాదరక్షలతో వేములవాడ గుర్భగుడిలోకి ప్రకాశ్ జవదేకర్..!? ఇదేనా హిందూత్వం అంటే? నెటిజన్ల విసుర్లు వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేసిన టిఎస్‌ఎండిసి చైర్మన్ క్రిశాంక్ హైదరాబాద్: బిజెపి జాతీయ నాయకుడు ప్రకాశ్ జవదేకర్ వేములవాడ గర్భగుడిలోకి తన...

కేతకిలో ఇంటెలిజెంట్ ఎస్పి ప్రత్యేక పూజలు

ఝరాసంగం: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయానికి శనివారం ఇంటెలిజెంట్ ఎస్పి శిరీష కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అర్చకులు రాజగోపురం ముందు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం...
Governor visited Sitaramachandra Swami

సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న గవర్నర్

భద్రాద్రి: సీతారామచంద్ర స్వామి వారిని రాష్ట్ర గవర్నర్ తమిలి సై సౌందర రాజన్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, ఆధికారులు గవర్నర్ కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. గర్భగుడిలో ప్రత్యేక పూజలు అనంతరం శ్రీ...
Saidachari

మొదట్లో అతన్ని చూసినప్పుడు

చెరువులో అలలు లానో, నదిలోని ప్రవాహంలానో, సముద్రంలోని కెరటాలవలెనో కనిపించలేదు. అనిపించలేదు. సాదాసీదాగా సైదా మంచినీళ్లలా కనిపించాడు. మరోసారి కలుసుకున్నప్పుడు రూపం దాల్చిన దాహంలా కనిపించాడు. దాహం తీర్చే, ప్రాణం నిలబెట్టే మంచినీళ్లలా...
AP Governor Abdul Nazir visited Tirumala

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎపి గవర్నర్

తిరుమల: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ శనివారం కుటుంబ సమేతంగా తిరుమల ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ప్రవేశద్వారం వద్ద ఆయనకు ఈఓ ధర్మారెడ్డి, అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఈఓ గవర్నర్ దర్శన...

తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయం

బద్రీనాథ్: ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయాన్ని గురువారం తెరిచారు. చార్‌ధామ్ యాత్రలోభాగమైన ఈ ఆలయాన్ని ఉదయం 7.10 గంటలకు తెరిచారు. చిరుజల్లులు, కొద్దిపాటి మంచు కురుస్తున్నప్పటికీ పెద్దసంఖ్యలో భక్తులు ఈ శుభముహూర్తాన్ని తిలకించడం కోసం...
Bhadradri ramudu kalyanam

భద్రాద్రికి పోటెత్తిన భక్తులు

భద్రాద్రి: దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రధాన ఆలయాలకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇక భద్రాద్రి సీతారాముల కళ్యాణం కోసం లక్ష మందికి పైగా భక్తులు హాజరయ్యారు. ఎక్కడ చూసిన...
Darshan of Rama in Narasimha avatar

నరసింహావతారంలో రామయ్య దర్శనం…

మన తెలంగాణ / భద్రాచలం : వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యనోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ సీతారామచంద్రస్వామి భక్తులకు నరసింహావతారంలో దర్శనమిచ్చారు. ముందుగా గర్భగుడిలో సీతారామచంద్రస్వామి మూలవరులకు సుప్రభాత సేవను బాలబోగం నివేదించారు....

సంతోషంగా పూజలు చేయడం లేదు: జోగిని స్వర్ణలత

హైదరాబాద్: తనకు మొక్కుబడిగా పూజలు చేస్తున్నారని జోగిని స్వర్ణలత తెలిపారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమంలో భాగంగా జోగిని స్వర్ణలత తన భవిష్యవాణి వినిపించారు. సంతోషంగా పూజలు చేయడం లేదన్నారు....
Rangarajan carrying shoulder of Dalit devotee

దళిత భక్తుణ్ణి భుజానికెత్తుకున్న రంగరాజన్

మన తెలంగాణ/హైదరాబాద్: ఒక దళిత భక్తుణ్ణి భుజాలపైన ఎక్కించుకుని చిలుకూరి బాలాజీ ఆలయ గర్భగుడిలోకి తీసుకెళ్లిన మునివాహన సేవతో ఇటీవల అంతర్జాతీయ గుర్తింపు సాధించి, నోబెల్ గ్రహీత దలైలామా ప్రశంసలందుకున్నారు హైదరాబాద్ చిలుకూరు...

Latest News