Home Search
గాంధీజీ - search results
If you're not happy with the results, please do another search
లండన్లో ఘనంగా కెసిఆర్-దీక్షా దివస్
లండన్లో కెసిఆర్ - దీక్షా దివస్ ని ఎన్నారై బి.ఆర్.యస్ యునైటెడ్ కింగ్ డమ్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి.
కెసిఆర్ శాంతియుత తెలంగాణ పోరాటం ప్రపంచానికే ఆదర్శమని ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. నవంబర్ 29, 2009 నాడు...
‘బాబ్రీ’తో ఇజ్రాయెల్ వైపు మొగ్గు!
పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య 43 రోజుల పాటు జరిగిన యుద్ధంలో జరిగిన మారణ హోమం ప్రపంచాన్ని కదిలించింది. ఖతార్, ఈజిప్ట్ వంటి దేశాల చొరవతో నాలుగు రోజుల పాటు విరామం లభించిన యుద్ధానికి,...
బిఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ఘనంగా దీక్షాదివస్
మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో ఘనంగా దీక్షా దివస్ జరుపుకున్నారు. సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బేన్లలో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పధ్నాలుగు సంవత్సరాల క్రితం కెసిఆర్ చేపట్టిన...
అవినీతి పార్టీకి చెందిన రాహుల్ గాంధీ అక్రమాలపై మాట్లాడడమా?: కెటిఆర్ ఎద్దేవా
మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి కెటిఆర్ ఎద్దేవా చేశారు. టికెట్లు అమ్ముకున్నారని రేవంత్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్...
అరుంధతీరాయ్పై కేసు!
ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్ 2010లో చేసిన ప్రసంగానికి మాత్రమే కేసు పెట్టలేదు. మేధాపట్కర్తో ఆమెకున్న స్నేహం వల్ల, 1998 నుంచి ఆమె రాస్తున్న ‘ద ఎండ్ ఆఫ్ ఇమాజినేషన్’ వ్యాసాల వల్ల కేసు...
తెలంగాణ పల్లెలు గాంధీ కలలకు ప్రతి రూపాలు
గాంధీ జయంతి సందేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : మహాత్మా గాంధీ 154వ జయంతి (అక్టోబర్ 2) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గాంధీజీకి నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రానికి, తద్వారా జాతి...
గ్రామ స్వరాజ్యానికి తెలంగాణ పల్లెలే ప్రతి రూపాలు: కెసిఆర్
హైదరాబాద్: దేశ స్వాతంత్ర్యానికి, తద్వారా జాతి నిర్మాణానికి గాంధీజీ అందించిన అమూల్యమైన సేవలను, చేసిన త్యాగాలను సిఎం కెసిఆర్ స్మరించుకున్నారు. మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు...
స్వచ్ఛభారత్ స్ఫూర్తి కొనసాగిద్దాం : కిషన్రెడ్డి
మనతెలంగాణ/ హైదరాబాద్ : మెరుగైన పారిశుద్ధ్యంతోనే ప్రజల ఆరోగ్యం బాగుంటుంది.. ఆరోగ్యంగా ఉంటేనే మనమంతా దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అన్నారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఆదివారం...
ప్రపంచ వాణిజ్యానికి అది ఆధారంగా నిలుస్తుంది…
మన్కీ బాత్ లో ప్రధాని మోడీ ప్రసంగం
న్యూఢిల్లీ : ప్రపంచ వాణిజ్యానికి ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ కారిడార్ దశాబ్దాల పాటు ఆధారంగా నిలుస్తుందని, చరిత్రలోదీన్ని గుర్తు చేసుకుంటారని ప్రధాని మోడీ...
సర్వం సిద్ధం
ఢిల్లీలో నేడు, రేపు జి20 శిఖరాగ్ర సదస్సు
హస్తినకు చేరిన అగ్రదేశాల అధినేతలు
అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్ ప్రధాని సునాక్ రాక
జర్మనీ ఛాన్సలర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు, జపాన్ ప్రధాని సహా 40దేశాల...
భద్రతా వలయంలో ఢిల్లీ..
న్యూఢిల్లీ: భారత్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే జి20 శిఖరాగ్ర సమావేశం కోసం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30 దేశాల నేతలు ఢిల్లీ చేరుకోనున్నారు. ఈ నెల 9,10 తేదీల్లో జరిగే ఈ సమావేశం...
ఎప్పటికైనా గాంధేయ వాదంతోనే ప్రపంచ క్షేమం
న్యూఢిల్లీ : ఇప్పటి ఎప్పటి అత్యవసరమైన ప్రపంచ శాంతిని గాంధేయ మార్గంతో సాధించుకోవచ్చునని, తద్వారా శాంతిని పొందవచ్చునని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ తెలిపారు. ఇక్కడి జాతిపిత స్థారక స్థలి రాజ్ఘాట్లో రాష్ట్రపతి సోమవారం...
గాంధేయం నా మార్గం
ఉద్యమానికి, పాలనకు మహాత్ముడి బోధనలే స్ఫూర్తి
మనతెలంగాణ/ హైదరాబాద్ : మనది న్యాయపథం.. మ నది ధర్మపథం, సకల జనుల సంక్షేమమే మనకు సమ్మ తం.. సర్వతోముఖాభివృద్ధే మన అభిమతం అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు...
విఫలమవుతున్న ప్రజాస్వామ్యం
‘భారత దేశాన్ని హిందూ రాష్ర్టంగా మార్చాలని బిజెపి ఎన్నో ప్రయత్నాలూ చేస్తోంది. దీని వల్ల దేశంలో ప్రజాస్వామ్యం అన్నిరకాలుగా విఫలమై ఎన్నికల నియంతృత్వం స్థిరపడుతోంది. విద్వేషం, విభజించడం అనేవి రాజకీయాలలో కానీ, సమాజంలో...
మళ్లీ పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైంది: విజయశాంతి
హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నాం... మళ్లీ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని బ్రతికించుకోవడం కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని బిజెపి నేత నటి విజయశాంతి పిలుపునిచ్చారు. గతంలో తెలంగాణలో ప్రజలు, విద్యార్థులు ఉద్యమం...
ఎందరో వీరుల త్యాగఫలం ఈ స్వాతంత్య్రం
కోట్ల మంది ప్రజలు ఎదురు చూసిన క్షణం...
గాంధీజీ, మరెందరో మహనీయులు
కలలు కన్న ప్రపంచం...
మన భారతదేశం...
సమరయోధుల పోరాట బలం...
అమర వీరుల త్యాగఫలం...
బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం...
మన స్వాతంత్ర దినోత్సవం...
ఎందరో వీరుల త్యాగఫలం...
ఆధునిక పరిజ్ఞానం...
అందుబాటులో నూతన...
సిఎం కెసిఆర్ పాలనలోనే గ్రామ స్వరాజ్యం
మహాత్ముడి కలలు సాకరం చేస్తున్నాం
తెలంగాణలోని ప్రతి సంక్షేమ పథకం దేశానికి ఆదర్శం
అభివృద్ధిలో ముందుంది ‘కోహెడ మండలం’
రూ. 2 కోట్ల 66 అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవంలో హుస్నాబాద్...
రేపు పార్లమెంటు గాంధీ విగ్రహం వద్ద విపక్ష ఎంపిల ధర్నా
న్యూఢిల్లీ: మణిపూర్ ఘటనపై చర్చ జరపడంపై పార్లమెంటులో ప్రతిష్టంభన కొనసాగుతున్న తరుణంలో దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ ఉభయ సభల్లో ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపిలు...
గాంధీ స్మారకానికి వరద విముక్తి
న్యూఢిల్లీ : గాంధీజీ ఢిల్లీ వరద నీటి నుంచి విముక్తి పొందారు. రాజ్ఘాట్లోని మహాత్మా గాంధీ స్మారక స్థలి ఇటీవలి యమునా వరదలతో పూర్తిగా జలమయం అయింది. ఈ క్రమంలో ఇక్కడ బాపూజీ...
సింగోల్: రాజ్యాంగం మీద సర్జికల్ స్ట్రైక్!
అన్ని విషయాలలో వివాదాస్పదమవుతున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవ విషయంలోనూ విమర్శలకు గురైంది. ముఖ్యమైన ప్రతిపక్ష పార్టీలన్నీ ఆ కార్యక్రమాన్ని బహిష్కరించాయి. పరువు కాపాడుకునే ప్రయత్నంలో కేంద్ర హోం...