Home Search
గ్రహాలు - search results
If you're not happy with the results, please do another search
ఖగోళంలో మిస్టరీలపై పరిశోధన
అంతర్జాతీయ టెలిస్కోప్ ప్రాజెక్టు స్క్వయర్ కిలోమీటర్ అరే (ఎస్కేఏ)లో మన దేశం అధికారికంగా చేరనుంది. దీని నిర్మాణానికి రూ.1,250 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. నిజానికి చాలా ఏళ్లుగా దీనికి సహకారం అందిస్తున్నప్పటికీ తాజా...
టిప్పు సుల్తాన్ విగ్రహానికి చెప్పుల దండ..యువకుడి అరెస్ట్
ఒకప్పుడు మైసూర్ ప్రాంతాన్ని పరిపాలించిన టిప్పు సుల్తాన్ కు కర్నాటకలో ఎంతో క్రేజ్ ఉంది. అనేక ప్రాంతాల్లో ఆయన విగ్రహాలు కనబడతాయి. అయితే మాన్వి తాలూకాలోని శిరివర పట్టణంలో టిప్పు సుల్తాన్ విగ్రహానికి...
విజ్ఞానమా, మత విశ్వాసమా?
మనిషికి విశ్వాసమే బలం. తన మీద తనకు విశ్వాసం వున్న వాడు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతాడు, పరిశీలిస్తాడు, ప్రయోగాలు చేస్తాడు. అవి విఫలమైతే, అవగాహన పెంచుకుంటాడు. రోజు రోజుకూ పెంచుకుంటున్న జ్ఞాన జ్ఞాన...
బహుజనవాదం రాజకీయ ఉద్యమంగా మారాలి: డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్: బహుజనవాదం బలమైన రాజకీయ ఉద్యమంగా మారితేనే బహుజనులకు రాజ్యాధికారం దక్కుతుందని బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా ఏర్పడ్డ బంధు సొసైటీ 30వ ఆవిర్భావ...
రామజన్మభూమి కోసం 5 శతాబ్దాల పోరాటం
అయోధ్య: ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా సోమవారం అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ కార్యక్రమాన్ని కోట్లాది మంది ప్రజలు తమ ఇళ్లు, ఆలయాల వద్ద నుంచి...
బాబ్రీ మసీదును ముస్లింల నుంచి ‘అక్రమంగా’లాగేసుకున్నారు: అసదుద్దీన్ ఒవైసీ
బెంగళూరు : అఖిల భారత మజ్లిస్ ఎ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ (ఎఐఎంఐఎం) అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ఠపై తన వైఖరిని శనివారం పునరుద్ఘాటించారు. బాబ్రీ మసీదును ముస్లింల నుంచి...
గాయని కెఎస్ చిత్రపై ఆన్లైన్ దాడి
రామనామాన్ని జపించమన్నందుకు విమర్శలు
న్యూఢిల్లీ: అయోధ్యలో జనవరి 22న రామాలయ ప్రాణప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా ప్రజలు రామనామాన్ని జపించడంతోపాటు ఆ రోజు సాయంత్రం దీపాలు వెలిగించాలంటూ ప్రముక సినీ గాయని కెఎస్ చిత్ర ఇచ్చిన...
ఆలయాన్ని నిర్మించడం కన్నా కాపాడడమే కష్టం
అయోధ్య ఆలయ ట్రస్టు సభ్యుడి మనోగతం
లక్నో: అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం త్వరలో జరగనున్న తరుణంలో హిందూ పౌరాణిక గ్రంథాల నుంచి తమ పిల్లలకు పేర్లను ఎంపిక చేసుకుని భారతీయ సంస్కృతిని...
అయోధ్యలో త్వరలో రామాయణ మైనపు మ్యూజియం
అయోధ్య: ఉత్తర్ ప్రదేశ్లోని అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవం కోసం యావద్దేశం ఎదురుచూస్తుండగా లండన్లోని మేడమ్ టుస్సాడ్స్ తరహాలో రాముని జన్మభూమిలో ఒక మైనపు ప్రదర్శన శాలలో త్వరలోనే ప్రారంభం కానున్నది....
రాశి ఫలాలు-2024… ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే
మేషం:-ఈ రాశివారికి ఈ సంవత్సరం బాగుంది.ఆర్ధిక విషయాలు అనుకూలంగా ఉంటాయి.వివాహాది శుభకార్యాలు ఓ కొలిక్కి వస్తాయి. గురువు,శనిగ్రహం అనుకూల ప్రభావం చేత సమాజంలో స్థాయి,పరపతి పెరుగుతుంది.విద్య,ఉద్యోగ విషయాలలో అభివృద్ధి కానవస్తుంది.పోటీ పరీక్షలలో విజయం...
గగనపు ఎక్స్రేల వేటలో 2024కు ఇస్రో వినూత్న స్వాగతం
2024 కు ఇస్రో వినూత్న స్వాగతం
పిఎస్ఎల్వి సి58 ప్రయోగం నేడే
కక్షలోకి అత్యంత కీలక ఎక్స్పోశాట్
అంతరిక్షంలోని ఎక్స్రేలపై అధ్యయనం
ఎక్స్రే మూలాలపై వినూత్న పరిశీలన
పాతిక గంటల కౌంట్డౌన్ ఆరంభం
శ్రీహరికోట :...
ఆ మూడింటిలో ఏ విగ్రహంతో ప్రాణ ప్రతిష్ట..
న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిరం వచ్చే నెల 22న ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ రామమందిరంలో ప్రతిష్టించే కీలకమైన రామ్ లల్లా విగ్రహంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇందుకోసం ముగ్గురు...
నవ్వుల పాలవుతున్న జోస్యాలు
జ్యోతిష్యం ఓ శాస్త్రమని ఎందరు ఒప్పించే ప్రయత్నం చేసినా అది కేవలం ఉహాగానమేనని పలుమార్లు తేలిపోయింది. హస్త రేఖలు, జన్మ నక్షత్రాలు, రాశి ఫలాలు, జాతక చక్రాలు లాంటివి మనిషి జీవిత గమనాన్ని,...
రూ.3 లక్షల నగదు సీజ్
పట్టుకున్న ఫ్లయింగ్ స్కాడ్
ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా
మన తెలంగాణ, సిటిబ్యూరో: ఎన్నికల ప్రవర్తన నియమావళిలో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్ బుధవారం రూ. 3,00,000 నగదు సీజ్ చేశారు. దీంతో ఇప్పటి వరకు...
పసిడి అమ్మకాల్లో దక్షిణ భారతం వాటాయే అధికం
ముంబయి: ధన త్రయోదశి సందర్భంగా శుక్రవారం దేశవ్యాప్తంగా రిటైల్ మార్కెట్లో భారీగా అమ్మకాలు జరిగాయి. బంగారం, వెండితో పాటు వాహనాలు, ఎలక్ట్రానిక్స్, ఇతర ఉత్పత్తుల అమ్మకాలు సాగాయి. ధన్తేరస్ సందర్భంగా దేశవ్యాప్తంగా రిటైల్...
ఆ అమ్మ ఆశీస్సులుంటే విజయం తథ్యం!
బనస్వారా: ఎన్నికల సమయంలో రాజస్థాన్లోని బనస్వారా జిల్లాలోని ఓ ఆలయం అమ్మవారి ఆశీస్సులను కోరుతూ వచ్చే రాజకీయ నాయకులతో సందడిగా ఉంటుంది. శక్తి, లేదా సామ్రాజ్యాన్ని కోరుకునే వారికి కృపను ప్రసాదించే ఈ...
అయోధ్య రాముడికి 8 అడుగుల బంగారు వన్నెల సింహాసనం
అయోధ్య : అయోధ్యలో రామమందిరం పనులు తుదిరూపు దిద్దుకుంటున్నాయి. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు. గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని బంగారు పూత పూసిన ఎనిమిది అడుగుల ఎత్తు...
ట్యాంక్బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ జాం..
సిటిబ్యూరోః దుర్గా మాత విగ్రహాల నిజ్జనం కోసం హుస్సేన్ సాగర్కు వాహనాలను క్యూ కట్టడంతో ట్యాంక్బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ జాం ఏర్పడింది. దేవినవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తులు దుర్గామాత విగ్రహాలు ఏర్పాటు చేశారు....
దేవరగట్టు బన్నీ ఉత్సవంలో ప్రమాదం… ఒకరు మృతి… వంద మందికి గాయాలు
కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టు బన్సీ ఉత్సవంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. కర్రల సమరం చూసేందుకు చెట్టు ఎక్కి పలువురు...
దుర్గామాత విగ్రహాల నిమజ్జనం..సంజీవయ్య పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
సిటిబ్యూరోః దుర్గామాత విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ సుధీర్బాబు ఆదేశాలు జారీ చేశారు. ఎన్టిఆర్ మార్గ్, గార్డెన్ పాయింట్, బేబీ పాడ్స్, జలవిహార్, సంజీవయ్య...