Wednesday, April 24, 2024
Home Search

ఘర్షణలు - search results

If you're not happy with the results, please do another search
Anantapur Andhra Pradesh

గొంతు కోసి మాజీ ప్రిన్సిపాల్ హత్య

అమరావతి: ఓ ఇంజినీరింగ్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ గొంతు కోసి హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా జెఎన్‌టియు సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అనంతపురంలోని అనంత...

మణిపూర్‌లో సైనికాధికారి కిడ్నాప్

మణిపూర్‌లోని తన ఇంట్లో ఒక సైనికాధికారి అపహరణకు గురయ్యారు. గత ఏడాది మేలో రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణలు ప్రారంభమైన నాటి నుంచి ఈ తరహా ఘటన జరగడం ఇది నాలుగవసారని శుక్రవారం...
Nellore Ramachandrapuram

24 గంటల్లో పెళ్లి చేసుకోబోతున్న కొడుకుని చంపిన తండ్రి!

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. 24 గంటల్లో పెళ్లి చేసుకోబోతున్న కొడుకుని తండ్రే దారుణంగా చంపిన ఉదంతం ఢిల్లీలో కలకలం సృష్టిస్తోంది. 29 ఏళ్ల గౌరవ్ సింఘాల్ ఢిల్లీలో జిమ్ ట్రైనర్...
In 2022 I should continue as the President of Sri Lanka: Gotabaya Rajapaksa

2022లో నేను శ్రీలంక అధ్యక్షుడుగా కొనసాగాలి

భారత్ గట్టిగా కోరింది కొన్ని పాశ్చాత్య దేశాల ప్రేరణతో జనంలో నిరసనలు శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కొలంబో : 2022లో జనంలో తిరుగుబాటుతో శ్రీలంక అధ్యక్షుడుగా పదవీచ్యుతుడైన గొటబాయ రాజపక్స కొన్ని పాశ్చాత్య దేశాల...
Case registered against MLA Raja Singh

అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాజాసింగ్ పై కేసు నమోదు

వనపర్తి: బిజెపి ఎంఎల్ఏ టి. రాజా సింగ్ పై ఓ వర్గంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను కేసు నమోదయింది. పోలీసుల కథనం ప్రకారం బిజెపి ఎంఎల్ఏ రాజాసింగ్ పై కొత్తకోట పోలీస్...
Elders get Relief in Bombay High Court

గాజాలో ఆరని ఆకలి మంటలు!

ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన నగరాల్లో ఒకటైన గాజాలో ఆకలికేకలు మిన్నంటుతున్నాయి. హమాస్ దాడులతో రగిలిపోయిన ఇజ్రాయెల్.. కన్నుమిన్నూ కానకుండా సుమారు ఐదు నెలలుగా సాగిస్తున్న మారణహోమానికి రోజుకి వందల సంఖ్యలో గాజావాసులు బలవుతున్నారు....
PM Modi launches 14000 projects worth Rs 10 lakh in UP

వికసిత్ యూపితోనే వికసిత్ భారత్ సాధ్యం: ప్రధాని మోదీ

యూపి అంటే ఒకప్పుడు ఘర్షణలు, కర్ఫ్యూలే ఉండేవని..కానీ, ఇప్పుడు డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ కారణంగా యూపి శరవేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాన మోదీ అన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ...
Five killed in Uttarakhand riots

ఉత్తరాఖండ్ అల్లర్లలో ఐదుగురి మృతి

100 మందికిపైగా పోలీసులకు గాయాలు న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని హల్దానీలో అక్రమంగా నిర్మించిన ఒక మద్రాసాను, పక్కనే ఉన్న మసీదును కూల్చివేయడానికి వ్యతిరేకంగా జరిగిన హింసాకాండలో ఐదుగురు మరణించగా 100 మందికిపైగా పోలీసులు గాయపడ్డారు. పథకం...

రామజపం మాటున కార్పొరేట్లకు దాస్యం

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజల భావోద్వేగాలతో అధికారాన్ని ఏలుతోంది. ప్రతి ఎన్నికల సందర్భంలో ఓట్ల కోసం ప్రజల మనోభావాలతో ఆటలాడటం అలవాటుగా మారింది. అందుకు మతమే అధికార పరమావధిగా పెట్టుకున్నది. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాన్ని...
Andhra Pradesh Vijayawada

అక్రమ సంబంధం… వదిన గొంతుకోసి… మరిది ఆత్మహత్యాయత్నం

అమరావతి: వదినతో మరిది వివాహేతర సంబంధం పెట్టుకొని, ఆమె అతడిని దూరంగా ఉంచడంతో కోపంతో ఆమె గొంతుకోసి అనంతరం తాను గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలో జరిగింది....

పెరుగుతున్న పోషకాహార లోపం

ఆధునిక ప్రపంచం వివిధ రంగాల్లో శరవేగంగా ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఒకవైపు అంతరిక్ష ప్రయోగాలు విజయవంతంగా సాగుతున్నా, మరోవైపు ఆకలి కేకలు వినిపిస్తూనే ఉన్నాయి. జనాభాలో చాలా మంది తగిన పోషకాహారానికి నోచుకోలేకపోతున్నారు....

మాల్దీవుల అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానం

మాలె : మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ప్రధాన ప్రతిపక్షంఎండిపి యోచిస్తోందని సోమవారం మీడియా వార్తలు వెల్లడించాయి. మాల్దీవుల పార్లమెంట్‌లో ఎండిపికి ఆధిక్యం ఉంది. చైనా అనుకూల అధ్యక్షుని...
Ruckus in Maldives Parliament

మాల్దీవుల పార్లమెంట్‌లో డిష్యుాం.. డిష్యుాం?

పరస్పరం కొట్టుకున్న ఎంపిలు, సభాకు అంతరాయం మాలె : మాల్దీవుల పార్లమెంట్‌లో ఆదివారం రభస దృశ్యాలు కానవచ్చాయి. పార్లమెంట్ సభ్యులు పరస్పరం పిడిగుద్దులు గుద్దుకున్నారు. అధ్యక్షుడు మహమద్ ముయిజ్జు క్యాబినెట్ మంత్రులకు పార్లమెంటరీ ఆమోదముద్ర...

మాల్దీవుల పార్లమెంట్‌లో రభస

మాలె : మాల్దీవుల పార్లమెంట్‌లో ఆదివారం రభస దృశ్యాలు కానవచ్చాయి. పార్లమెంట్ సభ్యులు పరస్పరం పిడిగుద్దులు గుద్దుకున్నారు. అధ్యక్షుడు మహమద్ ముయిజ్జు క్యాబినెట్ మంత్రులకు పార్లమెంటరీ ఆమోదముద్ర కోసం ఆదివారం ప్రత్యేక సమావేశం...

భారత్‌కు తిరిగి చైనా పెట్టుబడులు!

ఒక వార్త, రెండు రకాల స్పందనలు. భారత్ చైనా సరిహద్దులు శాంతియుతంగా ఉండేట్లయితే చైనా పెట్టుబడులపై అమలు చేస్తున్న తనిఖీలను భారత్ సులభతరం చేయవచ్చని మన పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య అభివృద్ధి (డిపిఐఐటి)...
Elders get Relief in Bombay High Court

మణిపూర్ చల్లారదా?

ఎనిమిది మాసాలుగా మణిపూర్ మండుతూనే ఉంది. అత్యంత సమర్ధుడని నిరంతరం చాటింపు వేయించుకొనే ప్రధాని ఏలుబడిలోని దేశంలో ఒక చిన్న సరిహద్దు రాష్ట్రంలో జాతుల మధ్య హింస చల్లారకుండా కొనసాగుతూ ఉండడం కంటే...
Retaliatory attacks by Pakistan

పాక్ ప్రతీకార దాడులు

ఉగ్ర స్థావరాలంటూ ఇరాన్ భూభాగంపై బాంబుల వర్షం తొమ్మిది మంది మృతి రెండు దేశాల మధ్య పెరిగిన ఉద్రిక్తతలు మధ్యప్రాచ్యంలో రోజురోజుకు విస్తరిస్తున్న ఘర్షణలు ఆందోళనలో ప్రపంచ దేశాలు ఉగ్రవాద స్థావరాల ధ్వంసం ఇస్లామాబాద్ /...

విదేశాంగ విధానం వివేకమైనదేనా?

నేడు యుద్ధ భయ పరిస్థితుల మధ్య ప్రపంచ ప్రజలు జీవిస్తున్నారు. అమెరికా -రష్యాల మధ్య ప్రపంచ ఆధిపత్య పోరాటం, అందులో భాగంగా ఉత్పన్నమైన ఉక్రెయిన్ -రష్యా యుద్ధం, అందులో అమెరికా జోక్యం, ఉత్తర-...
Parliament security breach

ఇరాన్ దాడులు

సంపాదకీయం: ప్రపంచమంతటా వున్నానని ఉగ్రవాదం తరచూ చాటుకొంటున్నది. సరిహద్దుల్లో మాటువేసి ఆయా దేశాల ప్రభుత్వాలకు సవాలు విసురుతున్నది. ప్రాణాలకు కూడా తెగించి ఉగ్రవాదులుగా మారుతున్నవారు ఏమి ఆశించి అలా చేస్తున్నారనేది ఒక క్లిష్టమైన...
World economic system

ప్రపంచ వృద్ధి

ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అవకాశాల నివేదిక 2024ను 04 జనవరి 24న ఐక్యరాజ్య సమితి విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచ ఆర్థిక వృద్ధి 2023లో అంచనా వేసిన 2.7 శాతం...

Latest News