Home Search
చెరువులో దూకి ఆత్మహత్య - search results
If you're not happy with the results, please do another search
దుర్గం చెరువులో మహిళ మృతదేహం లభ్యం
హైదరాబాద్: దుర్గం చెరువులో గురువారం దూకి ఆత్మహత్యకు పాల్పడిన మహిళ మృతదేహం శుక్రవారం లభ్యమైంది. గుల్బర్గాకు చెందిన జూబ్లీహిల్స్కు చెందిన పాయల్(22) గురువారం మధ్యాహ్నం మాదాపూర్లోని కేబుల్ బ్రిడ్జి వద్దకు వచ్చి సరస్సులోకి...
కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువతి ఆత్మహత్య
సిటిబ్యూరోః ప్రేమ విఫలం కావడంతో జీవితంపై విరక్తి చెందిన ఓ యువతి మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...కర్నాటక...
అత్తింటి వేధింపులు తాళలేక పిలల్లతో సహా అక్కాచెల్లెళ్ల ఆత్మహత్యాయత్నం
నిజామాబాద్ క్రైం: అత్తింటివారి వేధింపులకు తాళలేక నిజామాబాద్ నగరంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన అక్కాచెల్లెళ్లు వారి ముగ్గురు పిల్లలతో కలిసి శుక్రవారం ఎడపల్లి మండలంలోని అశోక్సాగర్లో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిని గమనించిన...
చెరువులో దూకిన మహిళ ప్రాణాలను కాపాడిన కానిస్టేబుల్
జవహర్నగర్ : ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా జవహర్నగర్ కానిస్టేబుల్ సకాలంలో స్పందించి ప్రాణాలను కాపాడిన ఘటన గురువారం జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని మల్కారంలో చోటుచేసుకుంది....
ఇద్దరు పిల్లలతో కలిసి మహిళ ఆత్మహత్య
సత్తుపల్లి : తన ఇద్దరు పిల్లలతో కలిసి ఓ మహిళ చెరువులోకి దూకి బలవన్మరణానికి పాల్పడిన హృదయ విదారక సంఘటన సత్తుపల్లి పట్టణంలో చోటు చేసుకుంది. పోలీస్లు తెలిపిన వివరాల ప్రకారం... సత్తుపల్లి...
సత్తుపల్లిలో ఇద్దరు కుమారులతో కలిసి చెరువులో దూకిన తల్లి
సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో మంగళవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. తల్లి తన ఇద్దరు కుమారులతో కలిసి తామర చెరువులో దూకింది. 5, 7 ఏళ్ల అబ్బాయిలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది....
తాత మరణం తట్టుకోలేక మనవరాలి ఆత్మహత్య
లోకేశ్వరం : తన తాతయ్య మరణాన్ని జీర్ణించుకోలేక మనవరాలు ఆత్మహత్యకు పూనుకున్న విషాద ఘటన పుస్పూర్ గ్రామంలో చోటు చేసుంది.వివరాలలోకి వెళితే.. ఎస్ఐ జి. సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. లోకేశ్వరం మండలంలోని...
బుక్కరాయసముద్రంలో ఇద్దరు కుమారులతో సహా తండ్రి ఆత్మహత్య
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో విషాదం చోటుచేసుకుంది. తండ్రి ఇద్దరు కుమారులతో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. రఫీ బుధవారం ఇద్దరు కుమారులతో సహా ఇంటి నుంచి వెళ్లిపోయాడు....
భార్య చూస్తుండగానే భర్త ఆత్మహత్య
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో విషాదం చోటుచేసుకుంది. భార్య చూస్తుండగా భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భవనం పైనుంచి దూకి రేవన్ సిద్దప్ప బలవన్మరణం పొందాడు. ఈ ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని...
ఫోన్ చూస్తున్నందుకు పెద్దమ్మ మందలించిందని యువతి ఆత్మహత్య
తరచూ సెల్ ఫోన్ చూస్తున్నందుకు పెద్దమ్మ మందలించిందని మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తుర్కయంజాల్ లో చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా...
తల్లిదండ్రులు మందలించారని విద్యార్థి ఆత్మహత్య
మేడ్చల్: తల్లిదండ్రులు మందలించారని ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని కండ్లకోయ మల్లన్న కాలనీలో నివాసం ఉంటున్న బాల మల్లేష్, అరుణ దంపతులు. వీరి పెద్ద...
అప్పుల బాధతో పూరి జగన్నాథ్ అసిస్టెంట్ ఆత్మహత్య
హైదరాబాద్: డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసే సాయి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతడు దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు...
ఎస్సై పరీక్ష సరిగా రాయలేదని యువతి ఆత్మహత్య
కామారెడ్డి జిల్లా: ఎస్సై పరీక్ష సరిగా రాయలేదని యువతి ఆత్మహత్య చేసుకుంది. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామ చెరువులో దూకి పంచశీల 20 అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. డిగ్రీ...
కుటుంబం ఆత్మహత్య
పురుగుమందు తాగి చెరువులో దూకిన
దంపతులు, కుమారుడు, కుమార్తె
రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో విషాదం
మన తెలంగాణ/ఆదిభట్ల: పురుగుల మందు తాగి ఆపై చెరువులో దూకి ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన రంగారెడ్డి...
మెట్రో ట్రైన్ డ్రైవర్ ఆత్మహత్య
హైదరాబాద్ : మెట్రో ట్రైన్ డ్రైవర్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి అప్పులబాధ భరించలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. గోల్నాకలో నివసించే తుంకి ప్రేమ్ రాజ్ కుమారుడు సందీప్...
వరకట్న వేధింపులతో తల్లి, కూతుర్లు ఆత్మహత్య
చెరువులో శవాలై తేలిన తల్లి సహా ఇద్దరు చిన్నారులు, భర్త, అత్తపై ఫిర్యాదు.. అత్తింటిపై దాడి..
గంభీరావుపేట : సిరిసిల్ల రాజన్న జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపెల్లి గ్రామానికి చెందిన వర్కుటి రేఖ తన...
రాజన్న సిరిసిల్లలో విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకిన తల్లి..
రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని గంభీరావు పేటలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం మండలంలోని కొత్తపల్లిలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారంతో సంఘటనాస్థలానికి...
చెరువులో దూకిన ముగ్గురు యువతులు…
గాంధీనగర్: జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్ లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక గుట్ట వద్ద గల ధర్మసముద్రం చెరువులో పడి ముగ్గురు యువతుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. రెండు మృతదేహాలు బయటకు తీయగా వందన అనే...
సంగారెడ్డిలో దారుణం: ఇద్దరు పిల్లలను చంపి.. చెరువులో దూకిన తల్లి..
సంగారెడ్డి: జిల్లాలోని శాంతినగర్ లో దారుణ సంఘటనల చోటుచేసుకుంది. ఓ తల్లి తన కుమారులిద్దరిని ఉరేసి చంపింది. అనంతరం మహబూబ్ సాగర్ చెరువులో దూకి తల్లి జోత్స్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ప్రాణాపాయ...
విషాదం: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్య
బెంగళూరు: కర్ణాటకలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన రాష్ట్రంలో యాదగిరి జిల్లాలో జరిగింది. నలుగురు పిల్లలతో కలిసి దంపతులు చెరువులోకి దూకి ఆత్మహత్య...