Home Search
జర్నలిజం - search results
If you're not happy with the results, please do another search
వార్తలకు ఫొటోగ్రఫీ అత్యంత ప్రాముఖ్యత
నాంపల్లి : పత్రికల్లో పేజీ నిండా రాసే అక్షరాలకు ఒక ఫోటోగ్రాఫీతో సరిపోతుందని రాష్ట్ర ప్ర భుత్వ సలహదారు డాక్టర్ కేవీ రమణాచారి పేర్కొన్నారు. జర్నలిజం రంగంలోఫొటోగ్రఫీకి అత్యంత ప్రాధాన్యం సం తరించుకున్నదన్నారు....
అసమాన కలం యోధుడు షోయబుల్లా ఖాన్
పెన్నును గన్నుగా మార్చి, అక్షరాలను బుల్లెట్లుగా ప్రయోగించి, నాటి నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా రాజీలేని రచనలతో నిజాం ప్రభుత్వానికి నిద్దుర పట్టనీయకుండా వణికించిన షోయబ్ ఉల్లా ఖాన్ అక్షర వీరుడు. ప్రజల...
బాబాయ్ కృష్ణారావు ఇకలేరు
మన తెలంగాణ/హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కృష్ణారావు (64) హైదరాబాద్లో కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్ తో బాధపడుతున్న కృష్ణారావు గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. నాయకులంతా బాబాయ్ గా పిలుచుకునే కృష్ణారావు...
సీనియర్ జర్మలిస్టు కృష్ణారావు కన్నుమూత..
హైదరాబాద్ ః సినియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు కృష్ణారావు (64) హైదరాబాద్ లో కన్నుమూశారు. కొంతకాలంగా కేన్సర్ తో బాధపడుతున్న కృష్ణారావు గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు.రాజకీయ నాయకులంతా బాబాయ్ గా పిలుచుకునే కృష్ణారావు...
సీనియర్ జర్నలిస్ట్ మృతి పట్ల సిఎం కెసిఆర్ సంతాపం
హైదరాబాద్: సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీహెచ్వీఎం కృష్ణారావు హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన వయసు 64. గత కొంతకాలంగా కేన్సర్తో బాధపడుతున్న కృష్ణారావు గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. సిహెచ్ ఎంవీ...
సీనియర్ జర్నలిస్ట్ సిహెచ్విఎం కృష్ణారావు కన్నుమూత
హైదరాబాద్: సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీహెచ్వీఎం కృష్ణారావు హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన వయసు 64. గత కొంతకాలంగా కేన్సర్తో బాధపడుతున్న కృష్ణారావు గురువారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. రాజకీయ నాయకులంతా...
స్వాతంత్య్రోద్యమానికి దశ, దిశ పత్రికలే
బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర పోరాటం పలు విధాలుగా జరిగింది. ప్రజలు తమ ప్రాంత, వర్గ, కులాలకు అతీతంగా అన్ని హద్దులను దాటి పోరాటం చేశారు. ఈ పోరాటంలో సమాజంలోని ఇతర...
కశ్మీర్ తుమ్మితే దేశానికి జలుబు!
నరేంద్ర మోడీ ప్రభుత్వం గురించి పత్రికల్లో వచ్చిన వార్తలన్నీ ‘అబద్ధాలు’ అని ముద్ర వేయడానికి 2021 సమాచార సాంకేతిక నిబంధనలు తెచ్చారు. ప్రజలకు ఇవి ఆగ్రహం తెప్పించడంతో పాటు, న్యాయస్థానాల పరిశీలనకు కూడా...
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి
హైదరాబాద్ : ఫ్యాక్ట్ చెక్కు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు నాకు చాలా ఆనందంగా వుందని, ఫ్యాక్ట్ చెక్ను ప్రచారం చేయాలనే ఆలోచన పట్ల తాను సంతోషిస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. విజయసేన్రెడ్డి...
వార్తలు చదువుతున్నది మీ లిసా
భువనేశ్వర్ : కృత్రిమ మేధస్సు (ఐఎ) ప్రక్రియతో కృత్రిమ మహిళా యాంకర్ను రూపొందించారు. ఐఎను వాడుకుని వార్తలు చదివే యాంకర్ను రూపొందించారు. ఈ యాంకర్కు లిసా అనే పేరు పెట్టారు. ఈ లిసా...
ప్రజలను చైతన్యం చేయడంలో జర్నలిస్టుల పాత్ర గొప్పది
సిద్దిపేట : ప్రజలను చైతన్యం చేయడంలో జర్నలిస్టుల పాత్ర గొప్పదని మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని విపంచి ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ దళిత్ జర్నలిస్టు నెట్ వర్క్లో...
తెలుగు విశ్వవిద్యాలయం కోర్సుల ప్రవేశ ప్రకటన విడుదల
హైదరాబాద్ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతి ఏటా నిర్వహించే వివిధ కోర్సులకు సంబంధించిన ప్రవేశ ప్రకటనను బుధవారం విడుదల చేశారు. 2023-24 విద్యా సంవత్సరానికి విశ్వవిద్యాలయం నిర్వహించే రెగ్యులర్ కోర్సులలో...
“అమ్మే దైవం” వీడియోను విడుదల చేసిన మురళీ మోహన్
"ఈ రోజు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి రెండు ప్రధానకారణాలు ఉన్నాయి . మొదటిది నేను ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. 1973 మార్చినెలలో షూటింగ్ మొదలయి హీరోగా పరిచయమై...
సైన్స్ నుంచి మీడియా వరకు అక్షయ వ్యాసుడు
ఆ మధ్య ఓ మధ్యాహ్నం ఆబిడ్స్ నవచేతన బుక్ షాపులో పుస్తకాలు చూస్తుంటే కరెంట్ పోయింది. ఇంతలో ఓ అబ్బాయి కొట్లోకొచ్చి “నాగసూరి వేణుగోపాల్ కొత్త పుస్తకం ఉందా?” అని అడిగాడు షాపులోని...
వేధింపులు తాళలేక విలేకరి ఆత్మహత్య
పెద్దపల్లి: మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే అనుచరుల వేధింపులు తాళలేక రామగిరి వార్త విలేఖరి పొన్నం శ్రీకాంత్ (32) రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు మృతుడు శ్రీకాంత్ తన...
ప్రాచీన, ఆధునిక తెలుగు సాహిత్యమంతా ఒకటే అంటరానిదంటూ లేదు
ప్రముఖ రచయిత్రి, జర్నలిస్టు, సాహితీవేత్త మృణాళిని కేంద్రసాహిత్య అకాడమీ తెలుగు విభాగం కన్వీనర్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా వారితో మనతెంగాణ దినపత్రిక తరపున జర్నలిస్టు, కవి యర్రవల్లి జగన్మోహన రావు ఇంటర్వూ...
ప్రశ్న :...
Rahul Gandhi: రాహుల్కి శిక్ష!
సంపాదకీయం: నాలుగేళ్ళ క్రితం 2019 లోక్సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీను ద్దేశించి చేసిన ఒక వ్యాఖ్యపై దాఖలైన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి గుజరాత్లోని సూరత్ కోర్టు గురువారం...
జర్నలిస్టు ధన్య రాజేంద్రన్కు చమేలీ దేవి జైన్ అవార్డు
న్యూఢిల్లీ : అత్యుత్తమ మహిళా మీడియా ప్రతినిధులకు అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన చమేలీ దేవి జైన్ అవార్డు 2022 కు సంబంధించి న్యూస్ మైన్యూట్కు చెందిన జర్నలిస్ట్ ధన్య రాజేంద్రన్కు దక్కింది. ఈ...
ఆ విషయం గుర్తొస్తే బాధపడుతుందట
రాశీ ఖన్నా హీరోయిన్ గా మారకముందు ఒక మోడల్. జర్నలిజం చదివి మోడలింగ్లోకి అడుగుపెట్టి హీరోయిన్గా అవకాశాలు వెతుక్కుంటూ ముంబయ్ వెళ్ళింది ఈ ఢిల్లీ భామ. అలా ‘మద్రాస్ కేఫ్’ చిత్రంలో మొదటి...
మహిళా జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు
జర్నలిస్టుల సన్మాన కార్యక్రమంలో మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: మహిళా జర్నలిసుల కోసం ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి, ఆరోగ్య పరీక్షలు చేయనున్నట్లు మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా పీపుల్స్...