Home Search
జిడిపి వృద్ధి రేటు - search results
If you're not happy with the results, please do another search
భారతదేశ జిడిపి జనవరి-మార్చి త్రైమాసికంలో 4.1 శాతం
ఆర్థిక సంవత్సరం 2022లో 8.7 శాతం
న్యూఢిల్లీ: 2021-22 నాల్గవ త్రైమాసికంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 4.1 శాతం వృద్ధి చెందిందని, వార్షిక వృద్ధి రేటును 8.7 శాతానికి పెరిగిందని మంగళవారం అధికారిక డేటా...
భారత్ జిడిపి 8.8 శాతానికి కోత
మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ అంచనా
న్యూఢిల్లీ : భారత్ జిడిపిపై ద్రవ్యోల్బణం ప్రభావం కనిపిస్తోంది. తాజాగా మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ భారత్ జిడిపి (స్థూల దేశీయోత్పత్తి) అంచనాను గతంలో పేర్కొన్న 9.1 శాతం నుంచి...
భారత్ జిడిపి అంచనా 6.7 శాతానికి కోత
ద్రవ్యోల్బణం పెరుగుదలే కారణం: మోర్గాన్ స్టాన్లీ
న్యూఢిల్లీ: వచ్చే రెండు సంవత్సరాల పాటు భారతదేశం ఆర్థిక వృద్ధి రేటు అంచనాను అమెరికా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మోర్గాన్ స్టాన్లీ తగ్గింది. ప్రపంచ మందగమనం, చమురు ధరల...
భారత్ జిడిపి 7.8 శాతం
2022-23కు రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా
ముంబై : వచ్చే ఆర్థిక సంవత్సరానికి(2022-23) భారత్ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) వృద్ధి రేటును 7.8 శాతంగా రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది. ప్రభుత్వం మౌలికసదుపాయాల కోసం...
క్యూ3లో జిడిపి 5.4 శాతం
అంచనాల కంటే నెమ్మదించిన వృద్ధి రేటు
గణాంకాలను విడుదల చేసిన ప్రభుత్వం
ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (202122) డిసెంబర్ ముగింపు నాటి మూడో త్రైమాసికంలో దేశీయ స్థూల జాతీయోత్పత్తి(జిడిపి) 5.4 శాతం నమోదు...
జిడిపి వృద్ధి!
నిండా మునిగిన తర్వాత నెమ్మది నెమ్మదిగా పైకి వస్తూ వుండడం, ఊబిలో కూరుకుపోలేదని, ఊర్ధగమన శక్తి లోపించలేదని చాటడం ఆనందమే. ఈ ఆర్థిక సంవత్సరం రెండో మూడు మాసాల (త్రైమాసికం) కాలం (జులై...
వృద్ధి లెక్కలు!
ఆర్థిక రంగానికి సంబంధించి తాజాగా వెలువడిన వార్తలు ఏక కాలంలో ఆనందాన్ని, అసంతృప్తిని కలిగించేవిగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి మూడు మాసాల్లో (ఏప్రిల్ జూన్) స్థూల దేశీయాభివృద్ధి (జిడిపి) పెరుగుదల...
కష్టకాలంలోనూ సుస్థిరాభివృద్ధి
ఏడేళ్లుగా రాష్ట్ర ప్రగతిలో ముందంజ
సొంత వనరుల నుంచి అన్ని రంగాల వరకు వృద్ధిరేటు
ఆదాయ వృద్ధి 11.52 శాతంపైగా
తలసరిలో దేశంలో తెలంగాణ రాష్ట్రం మూడో స్థానం
జాతీయ తలసరి సగటు కంటే 95శాతం అధికం
అప్రతిహత వృద్ధిలో...
వృద్ధి రేటులో తెలంగాణ నెంబర్ వన్: మంత్రి హరీష్
హైదరాబాద్: బీజేపీ నేతలు వాస్తవాలు తెలుకోని మాట్లాడాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం మర్రిచెన్న రెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మీడియా సమావేశంలో మంత్రి హరీష్ మాట్లాడుతూ.....
10% జిడిపి అవసరం
కరోనా పూర్వ స్థితికి చేరాలంటే భారత్కు వేగవంతమైన వృద్ధి కావాలి
ప్రస్తుతం కోలుకుంటున్న సంకేతాలు ఉన్నాయి : ఆర్థిక నిపుణులు
న్యూఢిల్లీ: దేశీయ ఆర్థిక వ్యవస్థ కరోనా మహమ్మారి పూర్వ స్థితికి చేరాలంటే జిడిపి (స్థూల...
వృద్ధికి ఆటంకం అధిక జనాభా
కొవిడ్ నేపథ్యంలో గత రెండు సంవత్సరాలుగా ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆరోగ్య సదుపాయాలు సకాలంలో ప్రజలకు అందజేయలేకపోవటంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం మనలాంటి దేశంలో...
జిడిపియే ప్రగతి ప్రతిబింబమా!
భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఈసారి జిడిపి పాతాళానికి పడిపోయింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో మైనస్ 7.3గా నమోదైంది. ఇటీవల జాతీయ గణాంకాల కార్యాలయం ఈ డేటాను విడుదల చేసింది. ఒక నిర్దిష్ట...
రెపోరేటు, రివర్స్ రెపోరేటు యథాతథం…
ముంబయి: వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులేదని ఆర్బిఐ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న రెపోరేటు 4 శాతం, రివర్స్ రెపోరేటు 3.3 శాతంగానే ఉంచింది. ఐదో సారి వడ్డీ రేట్ల యథాతథంగా ఆర్బిఐ...
జిడిపికి సెకండ్ వేవ్ ముప్పు
ప్రపంచ జిడిపి మరింత పతనం కానుంది
మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్19 వైరస్
ఈక్విటీ మార్కెట్లలో రెండో దశ క్షీణత ప్రారంభం కావొచ్చు
మార్కెట్లు మళ్లీ నష్టపోయే దశలో ఉన్నాయని విశ్లేషకుల అంచనా
కొద్ది వారాల్లో నిఫ్టీ 8,800 స్థాయికి...
వృద్ధి రేటు 5%
ద్రవ్యలోటు పెరిగినా మౌలిక సదుపాయాల కింద ప్రభుత్వ ఖర్చు పెంపు
రుణ సౌకర్యం, పంటల బీమా, అదనపు ఇరిగేషన్ ద్వారా రైతుల ఆదాయాలు రెట్టింపు
సూచించిన సర్వే
ఆర్థిక సర్వే అంచనా
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి...
ఇకపై వృద్ధి బాటలో..
మందగమనం తొలగిపోతోంది..
202021కు జిడిపి అంచనా 6.5 శాతం
ఆర్థిక సర్వేపై ముఖ్య ఆర్థిక సలహాదారు కెవి సుబ్రమణ్యం
న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం తొలగిపోతున్న నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి(202021) దేశీయ జిడిపి(స్థూల దేశీయోత్పత్తి) 6నుంచి...
యుపిఐ ద్వారా బ్యాంక్లో డబ్బు డిపాజిట్
త్వరలో కొత్త సదుపాయం తీసుకువస్తాం, రెపోరేటు యథాతథంగా కొనసాగింపు.
202425కు జిడిపి అంచనా 7 శాతం, ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడి
ముంబై : యుపిఐ (యునిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) విధానం ద్వారా బ్యాంకుల్లో...
కాంగ్రెస్ హయాంలో రెండు అంకెల్లో ద్రవ్యోల్బణం
మా ప్రభుత్వం 5 శాతం లోపు తగ్గించింది
ఇప్పుడు భారత్ విధాన నిర్దేశిత దేశం
ఈ ఏడాది చివరికి 4 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ కానున్నది
ఐజిఎఫ్ శిఖరాగ్ర సదస్సులో హోమ్ మంత్రి అమిత్...
పౌర ప్రజాతంత్ర హక్కులపై దాడి
నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. ఏ ప్రభుత్వంలోనైనా ప్రభుత్వం అనుసరించే రాజకీయార్థిక విధానాలపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. మోడీ ప్రభుత్వం బడాభూస్వామ్య, బూర్జువా, సామ్రాజ్యవాద...
కొనుగోళ్ల జోష్
గతవారం సెన్సెక్స్ 180 పాయింట్లు అప్
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు వరుస లాభాలతో దూసుకెళ్తున్నాయి. కొనుగోళ్లు వెల్లువెత్తడంతో మార్కెట్లు పుంజుకుని లాభాల జోరును చూపించాయి. గతవారం బిఎస్ఇ సూచీ సెన్సెక్స్ 180 పాయింట్ల...