Home Search
జియో - search results
If you're not happy with the results, please do another search
హైదరాబాద్, బెంగళూరులో జియో ట్రూ 5జి సేవలు షురూ..
జిబిపిఎస్ ప్లస్ వేగంతో అపరిమిత 5జి డేటా ఆఫర్
న్యూఢిల్లీ : దక్షిణాదిలో ముఖ్య నగరాలు హైదరాబాద్, బెంగళూరులో జియో ట్రూ 5జి సేవలను ప్రారంభించామని రిలయన్స్ జియో ప్రకటించింది. ‘జియో వెల్కమ్ ఆఫర్’లో...
రూ.15 వేలకే జియో ల్యాప్టాప్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో 4జి సపోర్ట్తో తక్కువ ధర ల్యాప్టాప్ను విడుదల చేయబోతోంది. దీని ధర కేవలం రూ.15,000 ఉండనుంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని కంపెనీ జియోబుక్ కోసం క్వాల్కామ్, మైక్రోసాఫ్ట్తో భాగస్వామ్యం...
జియో టారిఫ్లు పెంచే అవకాశం
న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఆగస్ట్ 29న ఎజిఎం(వార్షిక సర్వసభ్య సమావేశం)లో రిలయన్స్ జియో 5జి సేవల కోసం రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని ప్రకటించారు....
దీపావళి నుండి జియో 5జీ సేవలు
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వ సభ్య సమావేశం(ఏజీఎం) కొనసాగుతోంది. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ ప్రసంగిస్తున్నారు. ఈ ప్రసంగంలో 5జీ నెట్ వర్క్ గురించి అంబానీ కీలక...
జియో 5జి సేవలు, 5జి ఫోన్
29న రిలయన్స్ ఎజిఎంలో ప్రకటన
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ వార్షిక సర్వసభ్య సమావేశం(ఎజిఎం) 2022 ఈ నెలాఖరున జరుగనుంది. ఈ నెల 29న వర్చువల్ సమావేశం నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఎజిఎం...
5జి స్పెక్ట్రమ్లో జియో రూ.14 వేల కోట్లు డిపాజిట్
న్యూఢిల్లీ : 5జి స్పెక్ట్రమ్ వేలంలో గట్టిపోటీ వాతావరణం నెలకొంటోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ రూ.14 వేల కోట్ల మనీ డిపాజిట్ చేయగా, మరోవైపు ప్రత్యర్థి అదానీ గ్రూప్ రూ.100...
రిలయన్స్ జియో ఛైర్మన్గా ఆకాష్ అంబానీ నియామకం!
ముంబై: ఆయిల్-టు-రిటైల్ సమ్మేళనం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) యొక్క టెలికాం విభాగమైన ‘రిలయన్స్ జియో’ బోర్డు ఆకాష్ అంబానీని దాని ఛైర్మన్గా నియమించినట్లు జూన్ 28న రెగ్యులేటరీ ఫైలింగ్ పేర్కొంది. ఆర్ఐఎల్...
జస్టిస్ షా అంజియోప్లాస్టీ
ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స
న్యూఢిల్లీ : గుండెపోటుకు గురైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎంఆర్ షా ఇక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఆయనకు అత్యంత కీలకమైన అంజియోప్లాస్టీ జరిగింది. ఇతరత్రా...
స్టార్టప్లలో జియో $15 మిలియన్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ : ‘టు’ అనే స్టార్టప్లో 15 మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన టెక్నాలజీ సంస్థ జియో ప్లాట్ఫామ్ ప్రకటించింది. స్టార్టప్లో పూర్తి డిల్యూటెడ్ బేసిస్తో 25 శాతం...
జియో 500 కోట్ల డాలర్ల బాండ్ ఇష్యూ
రిలయన్స్కు బిఎఎ2 రేటింగ్ ఇచ్చిన మూడీస్
న్యూఢిల్లీ : ఫారిన్ కరెన్సీ డినామినేటెడ్ బాండ్ల ద్వారా 500 కోట్ల డాలర్లను సమీకరించేందుకు బిలియనీర్ ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో సిద్ధమవుతోంది. దీని ద్వారా...
2025 నాటికి రూ.63,100 కోట్లకు భారతీయ జియోస్పేషియల్ మార్కెట్
హైదరాబాద్ : స్థిరమైన అభివృద్ధి కోసం వేర్వేరు ప్రాంతాల్లో జియోస్పేషియల్ టెక్నాలజీ అమలు ఎంతో కీలకమని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌ ందరరాజన్ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్లో జియోస్మార్ట్ ఇండియా కాన్ఫరెన్స్ 21వ...
ఐసిసి సిఇఓగా జియోఫ్ అల్లార్డిస్
జులైలో రాజీనామా చేసిన మను సాహ్ని స్థానంలో అల్లార్డిస్
దుబాయ్: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) శాశ్వత సిఇఓగా ఆస్ట్రేలియాకు చెందిన జియోఫ్ అల్లార్డిస్ను ఐసిసి గవర్నింగ్ బాడీ నియమించింది. తాత్కాలికంగా (ఇంటరీమ్ బేసిస్)లో పాత్ర...
త్వరలో జియోబుక్ ల్యాప్ టాప్
బెంగళూరు: రిలయన్స్ త్వరలో తక్కువ ధరలో లభించనున్న ‘జియోబుక్’ ల్యాప్ టాప్ మార్కెట్లోకి తేనున్నది. ప్రస్తుతం దానికి సంబంధించిన పనులు కీలక దశకు చేరుకున్నాయి. పాఠశాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఈ జియోబుక్ను...
డెమ్చోక్లో తొలిసారిగా జియో 4జి సేవలు
న్యూఢిల్లీ : తూర్పు లడఖ్లోని డెమ్చోక్లో 4జి వాయిస్, డేటా సేవలను ప్రారంభించిన తొలి ఆపరేటర్గా రిలయన్స్ జియో నిలిచింది. లెహ్ పార్లమెంట్ సభ్యుడు జమ్యాంగ్ సెరింగ్ నంగ్యాల్ జియో మొబైల్ టవర్ను...
జియో బడ్జెట్ స్మార్ట్ఫోన్ ’నెక్స్ట్’ పొందడం ఎలా?
ధర ఎంత? ఇఎంఐ ఉంటుందా?...
బెంగళూరు: ఎట్టకేలకు రిలయన్స్, గూగుల్ సంయుక్తంగా కలిసి జియో ఫోన్ నెక్స్ట్ దేశీయ మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ దీపావళికి వినియోగదారుల చేతుల్లోకి రానున్నట్లు సమాచారం. డబ్బు...
జియో-బిపి తొలి పెట్రోల్ పంప్
న్యూఢిల్లీ : తొలిసారిగా ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు బహుళ ఇంధన ఎంపికలను ఆఫర్ చేస్తూ తొలిసారిగా జియోబిపి పెట్రోల్ పంప్ను రిలయన్స్ బిపి మొబిలిటీ లిమిటెడ్(ఆర్బిఎంఎల్) ప్రారంభించింది. బిలియనీర్ ముకేశ్...
దీపావళికల్లా జియోఫోన్ నెక్ట్స్ విడుదల
న్యూఢిల్లీ: జియో నుంచి కొత్త స్మార్ట్ఫోన్ ‘జియోఫోన్ నెక్ట్స్’ దీపావళి నాటికి మార్కెట్లోకి విడుదల కానున్నదని సమాచారం. ఇది 7 ప్రత్యేకతలు(ఫీచర్స్) కలిగి ఉంటుంది. ప్రధానంగా ‘ప్రగతి’ ఆపరేటింగ్ సిస్టంతో రానున్నది. ఈ...
రాజస్థాన్ సిఎం గెహ్లాట్కు యాంజియోప్లాస్టీ
జైపూర్: అనారోగ్యంతో బాధపడుతున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్గెహ్లాట్కు యాంజియోప్లాస్టీ నిర్వహించారు. జైపూర్లోని ఎస్ఎంఎస్ వైద్య కళాశాల ఆస్పత్రిలో శుక్రవారం ఆయన గుండెలో స్టెంట్ అమర్చారు. 70 ఏళ్ల గెహ్లాట్ ఈ ఏడాది ఏప్రిల్లో...
జియో 5జిలో రెనో6 ఫోన్లను పరీక్షించిన ఒప్పో
న్యూఢిల్లీ : జియో భాగస్వామ్యంతో ఒప్పొ ఇండియా తన రెనో 6 సిరీస్ 5జి నెట్వర్క్ ప్రయోగం నిర్వహించింది. రెనో 6 సిరీస్ సమర్పిస్తున్న 5జి స్మార్ట్ ఫోన్ రెనో 6 ప్రో...
జియో నుంచి ఎమర్జెన్సీ డేటా లోన్ సౌకర్యం
ముంబయి: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో శనివారం ఓ సరికొత్త ఆఫర్తో ముందుకు వచ్చింది. వినియోగదారులు పని మధ్యలో ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండడానికి, డేటా కొరత రాకుండా చూడడానికి ఎమర్జెన్సీ...