Wednesday, April 24, 2024
Home Search

జిహెచ్‌ఎంసి కమిషనర్‌ - search results

If you're not happy with the results, please do another search
IAS Officers transfer

పలువురు ఐఎఎస్‌లు బదిలీ

హైదరాబాద్ : రాష్ట్రంలో మరో ఎనిమిది మంది ఐఎఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు మంగళవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేసింది. కరీంనగర్...
Telangana government announced holidays for 2024

తెలంగాణలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీ

22 మందిని ట్రాన్స్‌ఫర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు పలువురికి దక్కిన పదోన్నతి హైదరాబాద్: తెలంగాణలో భారీగా మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. 22 మంది కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....

31మంది ఐఏఎస్‌ల బదిలీ

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. అదే విధంగా వె యిటింగ్‌లో ఉన్న పలువురు ఐఏఎస్ అధికారులకు పో స్టింగ్‌లు కూడా ఇచ్చింది. ఈ బదిలీలు,...

టార్గెట్ నెరవేరేలా ప్రణాళికలు

సిటీ బ్యూరో: ప్రజల అవసరాలకు అ నుగుణంగా వారికి క్షేత్రస్థాయిలోనే పూర్తి పా రద ర్శకతతో కూడిన వేగవంతమైన సేవలను అం దించడమే లక్షంగా ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాలను పనితీరుపై జిహెచ్‌ఎంసి...

బల్దియాలో బదిలీ పర్వం షూరూ 

సిటీ బ్యూరో: జిహెచ్‌ఎంసిలో బదిలీల పర్వం ప్రారంభమైంది. గత మూడేళ్లుగా ఒకే చోట పని చేస్తున్న అధికారులకు స్థానం చలనం కల్పించాలని భారత ఎన్నికల కమిషనన్ అదేశాల మేరకు సోమవారం పలువురు జోనల్...
Ward system for comprehensive solution of problems : Dana Kishore

సమస్యల విసృత్త పరిష్కారానికి వార్డు వ్యవస్థ : దాన కిశోర్

హైదరాబాద్: పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజా సమస్యలను విస్తృతంగా పరిష్కరించడానికి వార్డు వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు జలమండలి ఎండీ దానకిషోర్ మాట్లాడుతూ తెలిపారు. జూన్ 2 నుంచి అమలు కానున్న వార్డు పరిపాలన...
Naveen Mittal as Principal Secretary of Revenue Department

రెవెన్యూకు మిట్టల్

మన తెలంగాణ /హైదరాబాద్ : రాష్ట్రంలో అత్యంత కీలకమైన రెవెన్యూశాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా సీనియర్ ఐఎఎస్‌అధికారి నవీన్‌మిట్టల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖతో పాటుగా చీఫ్ కమిషనర్ ఆఫ్...
only clay idol Immersion in Hussain Sagar

హుస్సేన్ సాగర్‌లో మట్టివిగ్రహాలే

నిమజ్జనానికి చురుగ్గా ఏర్పాట్లు పిఒపి విగ్రహాల నిమజ్జనం కోసం ప్రత్యేక కొలనులు హైదరాబాద్: నగరంలో వినాయక నిమజ్జనం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. వినాయకుల నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 9న సామూహిక నిమజ్జనం నిర్వహించనున్నారు....
KCR Speech at Inauguration of Integrated Command Control

నేరాలు జీరో కావాలి

మనతెలంగాణ/హైదరాబాద్: న్యూయార్క్ తరహాలో మన రాష్ట్రంలో నేరాలు పూర్తిగా తగ్గాలని, అందుకు పోలీసులు టెక్నాలజీ పరంగా అప్ డేట్ కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పేర్కొన్నారు.అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన పోలీస్ ఇంటిగ్రేటెడ్...
Sanitation maintenance every Sunday

‘పది’ శుద్ధ్యం

సీజనల్ వ్యాధులపై సమరం మంత్రి కెటిఆర్ పిలుపుమేరకు ప్రతి ఆదివారం పరిసరాల శుభ్రత ముందుకొచ్చిన మంత్రులు, ఎంఎల్‌ఎలు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని ప్రజలకు పిలుపు మనతెలంగాణ/ హైదరాబాద్ : సీజనల్ వ్యాధులపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది....
Mayor Vijayalaxmi review meeting with Zonal Commissioners

మరింత అప్రమత్తంగా ఉండండి

జోనల్ కమిషనర్లకు మేయర్ అదేశం హైదరాబాద్: నగరంలో ఏడతెరపి లేకుండా  కురుస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయ...
National Farmers' Day 2021

గాడ్సే భక్తులపై చర్యలు తీసుకోండి: కెటిఆర్

హైదరాబాద్:  బిజెపికి చెందిన కొందరు దుండగులు, పోకిరీలు మంగళవారం జిహెచ్‌ఎంసి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ దుర్మార్గపు ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నానని టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ బుధవారం ట్వీట్...
Siddipet Collector Venkatram Reddy retired voluntarily

సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి స్వచ్ఛంద విరమణ

వెంటనే ఆమోదించిన సిఎస్ టిఆర్‌ఎస్‌లో చేరే అవకాశం! మనతెలంగాణ/హైదరాబాద్: సిద్దిపేట జిల్లా కలె క్టర్ వెంకట్రామిరెడ్డి ఐఎఎస్ పదవికి రాజీనామా చే శారు. ఐఎఎస్ ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (విఆర్‌ఎస్) కోరుతూ సిఎస్...
Plans for conservation of ponds in Hyderabad:KTR

చెరువులకు రక్షణ

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి చెరువు అభివృద్ధికి ఒక మాస్టర్‌ప్లాన్ జిహెచ్‌ఎంసిలో ప్రత్యేకంగా స్పెషల్ కమిషనర్ నియామకం నగరంలోని శివారుల్లోని చెరువుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి చుట్టూ వాకింగ్‌ట్రాక్, సుందరీకరణ కాలువల ద్వారా...
GHMC Mayor Gadwal Vijayalaxmi visited lb nagar Zone

ఎల్‌బినగర్ జోన్‌లో పర్యటించిన మేయర్ విజయలక్ష్మి

ముంపు బాధితులకు పరామర్శ హైదరాబాద్: జిహెచ్‌ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మి గురువారం ఎల్‌బినగర్‌లోని ముంపు ప్రాంతాలను సందర్శించారు. ఈ సందర్భంగా మేయర్ సరూర్‌నగర్ డివిజన్‌లోని పలు కాలనీల్లో పొంగి పోర్లుతున్న నాలాలను పరిశీలించారు....
Property tax collection across Telangana

ముమ్మరంగా ఆస్తిపన్ను వసూలు

నెలాఖరులోగా రూ.861.65 కోట్ల వసూలుకు అధికారుల కార్యాచరణ ప్రణాళికలు రూపొందించిన మున్సిపల్, కార్పొరేషన్ అధికారులు హైదరాబాద్: మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్‌లలో ఆస్తిపన్ను వసూలు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే రూ.560 కోట్లు వసూలు కాగా మార్చి ఆఖరు నాటికి...
Fisheries in Telangana have increased tremendously

రాష్ట్రంలో మత్స్య సంపద భారీగా పెరిగింది

హైదరాబాద్ : రాష్ట్రంలోని మత్స్యకారులు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. గురువారం మాసాబ్ ట్యాంక్‌లోని తన...
TS Govt to Forms 4 Committees for Corona Vaccine

టీకా పంపిణీ కమిటీలు

రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్ సరఫరా పర్యవేక్షణకు ఏర్పాటు రాష్ట్ర  సారథ్య సంఘంతో పాటు జిల్లా, మండల స్థాయిల్లో టాస్క్‌ఫోర్స్‌లు  రాష్ట్ర కమిటీకి ప్రధాన కార్యదర్శి సారథ్యం, సభ్యులుగా వివిధ శాఖలు కార్యదర్శులు ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్, రైల్వే, రక్షణ...
19.8 MW power plant commissioned at Jawahar Nagar

చెత్త నుంచి కరెంట్

  జవహర్‌నగర్‌లో 19.8మెగావాట్ల విద్యుత్ కేంద్రం ప్రారంభం మరో 20మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన జవహర్‌నగర వాసులకు దుర్వాసన నుంచి విముక్తి రూపాయికే నల్లా కనెక్షన్, 40 వేల మందికి సిఎం చేతుల మీదుగా పట్టాలు...

రాష్ట్రంలో ఇద్దరు ఐఏఎస్ అధికారుల బదిలీ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఆదివారం చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. వీరిలో జిహెచ్‌ఎంసిలో శానిటేషన్ విభాగానికి అదనపు కమిషనర్‌గా విధులు...

Latest News