Home Search
డిఆర్డిఒ - search results
If you're not happy with the results, please do another search
ఫ్రీలాన్స్ జర్నలిస్టుపై సిబిఐ గూఢచర్యం కేసు
న్యూఢిల్లీ: డిఫెన్స్ రీసెర్చి డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డిఒ), ఆర్మీకి సంబంధించిన కీలకమైన సమాచారం విదేశీ నిఘా సంస్థలకు అందిస్తున్నాడన్న ఆరోపణలపై ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ వివేక్ఘ్రువంశీపై సిబిఐ కేసు నమోదు చేసింది. జైపూర్, ఎన్సిఆర్...
చైనా, పాక్ టార్గెట్
న్యూఢిల్లీ : భారత సైన్యం అత్యంత శక్తివంతమైన దాదాపు 120 ఖండాంతర ప్రళయ్ క్షిపణులను సమీకరించుకొంటోంది. వీటిని చైనా సరిహద్దులో మొహరించేందుకు భారతదేశం రంగం సిద్ధం చేసుకుంది. రక్షణ శాఖ, సైనిక వర్గాల...
క్షిపణుల హబ్ హైదరాబాద్
డిఫెన్స్ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలం
రాష్ట్రంలోపెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని డిఫెన్స్ కంపెనీలకు ఆహ్వానం
ఢిల్లీలో సిఐఐ, ఎస్ఐడిఎం నిర్వహించిన డిఫెన్స్ కంపెనీల రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించిన కెటిఆర్
రాష్ట్రంలోని డిఫెన్స్ రంగ పెట్టుబడి...
భారత రక్షణ రంగానికి మరో మిస్సైల్
విఎల్ ఎస్సామ్ పరీక్ష విజయవంతం
బాలాసోర్ : భారతదేశం మంగళవారం వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ ( విఎల్ ఎస్సామ్)ను ఒడిషాలోని బాలాసోర్ పరీక్షా కేంద్రం (ఐటిఆర్) నుంచి...
ప్రగతియుత భారత్కు పంచప్రాణాలు
మరో పాతికేళ్లు అత్యంత కీలకం స్వతంత్ర శతాబ్ది
కోసం నవ సంకల్పం 2047 నాటికి అభివృద్ధి
చెందిన దేశంగా అవతరించాలి వికసిత భారతం,
బానిసత్వ భావాల నిర్మూలన, వారసత్వాన్ని
పరిరక్షించడం, ఏకత్వం, పౌర బాధ్యత...
దూసుకువెళ్లిన మానవరహిత ఫైటర్
నయా వాయుసేన దిశలో
న్యూఢిల్లీ : మానవ రహిత యుద్ధ విమానాన్ని భారతదేశం తొలిసారిగా గగనమార్గంలో విజయవంతంగా పరుగులు తీయించారు. భారత వాయుసేనకు ఇది మరో బలమైన ఆయుధం అవుతుంది. దేశ రక్షణ రంగపు...
మరో పటిష్ట క్షిపణి వ్యవస్థ
పాటవ పరీక్ష విజయవంతం
బాలాసోర్ : భారతదేశం శుక్రవారం విజయవంతంగా ఎస్ఎఫ్డిఆర్ శక్తివంతపు క్షిపణి వ్యవస్థను పరీక్షించింది. ఒడిషా తీర ప్రాంతంలోని బాలాసోర్ ప్రయోగ స్థలి నుంచి దీని పాటవాన్ని పరిశీలించారు. విజయవంతం...
ఎంఆర్ఎస్ఎఎం క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన భారత్
న్యూఢిల్లీ: ఒడిశా తీరంలోని బాలాసోర్లో భారత సైన్యం ఆదివారం ఉదయం 10.30 గంటలకు మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం(ఎంఆర్ఎస్ఎఎం)ను విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని డిఆర్డిఒ...
యుద్ధనౌక విక్రాంత్కు మొదలైన మూడోదశ ట్రయల్స్
ఆగస్టులో నావీకి అందించే యోచన
న్యూఢిల్లీ: దేశీయంగా రూపొందించిన మొదటి విమాన వాహకనౌక(ఐఎసి) విక్రాంత్కు మూడోదశ ట్రయల్స్ ఆదివారం ప్రారంభమయ్యాయి. వివిధ సంక్లిష్ట పరిస్థితుల్లో సముద్రంలో నౌక పనితీరును పరిశీలించేదుకు ఈ ట్రయల్స్ నిర్వహిస్తున్నారని...
భారత్ ‘ స్మార్ట్’ క్షిపణి పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ : భారత డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డిఒ) స్మార్ట్ (సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ టార్పెడో) క్షిపణిని సోమవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా లోని బాలసోర్ టెస్ట్ రేంజ్...
వాయుసేనకు చిచ్చరపిడుగు
ఎల్ఆర్ బాంబు గురిగా బరికి
బాలాసోర్ (ఒడిషా) : యుద్ధ విమానాల నుంచి ప్రయోగించే సుదూర లక్ష్యపు బాంబు (ఎల్ఆర్ బాంబు)ను విజయవంతంగా పరీక్షించారు. రక్షణ రంగానికి చెందిన డిఆర్డిఒ, భారత వైమానిక...
ఆ వేగు లేడీ ఎవరు? ఎక్కడుంది ?
ఇంటర్పోల్ సాయానికి ఒడిషా పోలీసు
ఐటిఆర్ సమాచారం లీక్పై కదలిక
నిందితుల విచారణతో పలు నిజాలు
భువనేశ్వర్ : రక్షణ పరిశోధనా అభివృద్ధి సంస్థ (డిఆర్డిఒ)లో వేగుచర్యల ఉదంతంలో ఓ రహస్య మహిళ పాత్ర...
పసికట్టు… పనిపట్టు
ఆకాశ్ క్షిపణి సక్సెస్
బాలాసోర్ (ఒడిశా) : అత్యంత వేగంతో గగనతలంలో వెళ్లే శత్రు వాహనాలను పసికట్టి, నేలకూల్చే సరికొత్త శ్రేణి ఆకాశ్ ఎన్జి క్షిపణిని భారతదేశం విజయవంతంగా పరీక్షించింది. ఈ ఉపరితల గగనతల...
ట్యాంక్ విధ్వంసక క్షిపణి పరీక్ష సక్సెస్
స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన మిస్సైల్
న్యూఢిల్లీ: భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డిఆర్డిఒ) శత్రు దేశాల యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసే మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్(ఎంపిఎటిజిఎమ్)ను బుధవారం విజయవంతంగా ప్రయోగించింది....
ఆర్మీకి తేలికపాటి బులెట్ ప్రూఫ్ జాకెట్
న్యూఢిల్లీ : కాన్పూర్ కేంద్రంగా పనిచేస్తున్న డిఆర్డివొ లేబొరేటరీ తేలికపాటి బులెట్ ప్రూఫ్ జాకెట్ను తయారు చేసింది. ఆర్మీ ఉపయోగించేలా దీని బరువు 9 కిలోలకు పరిమితం చేశారు. చండీగఢ్ టెర్మినల్ బాలిస్టిక్...
మన దుకాణాలు
జనగాం జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులతో ‘మన వస్తువులు మన దుకాణం’
పైలట్ ప్రాజెక్టుగా 60 దుకాణాలు, ప్రభుత్వం సహాయంతో బైరిసన్ ఆగ్రో సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభం
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రజలకు నాణ్యమైన...
కొత్తతరం ఆకాశ్ క్షిపణి పరీక్ష సక్సెస్
బాలాసోర్: కొత్త తరం ఆకాశ్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిషా చాందీపూర్లోని ఇంటెగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి సోమవారం మధ్యాహ్నం జరిపిన ఆకాశ్ఎన్జి క్షిపణి పరీక్ష విజయవంతమైందని రక్షణశాఖ అధికారి ఒకరు...
హాక్ ఐ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి విమాన విధ్వంస క్షిపణి ప్రయోగం
బెంగళూరు : ఒడిశా తీరం లోని హాక్ ఐ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ గురువారం స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్ వెపన్ (ఎస్ఎఎడబ్ల్యు) అనే శత్రు విమాన విధ్వంస ఆయుధ క్షిపణిని...
కరోనా పేషెంట్ల కోసం రైల్వేకోచ్ల్లో 800 పడకలు
న్యూఢిల్లీ: ఢిల్లీలో మరోసారి కరోనా విజృంభణ నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగింది. పారామిలిటరీకి చెందిన 45మంది వైద్యులు, 160మంది పారామెడికల్ సిబ్బందిని ఢిల్లీకి చేర్చింది. ఈ వైద్య సిబ్బంది ఢిల్లీ విమానాశ్రయ సమీపంలోని...
బ్రహ్మస్తం ‘బ్రహ్మోస్’ సక్సెస్
బ్రహ్మస్తం బ్రహ్మోస్ సక్సెస్
రక్షణ రంగ ఆల్ ఇన్వన్
ఐఎన్ఎస్ చెన్నై సత్తా పరీక్ష
డిఆర్డిఒ నుంచి మరో చరిత్ర
చెన్నై: శత్రు విధ్వంసక, స్వదేశీ నిర్మిత, పటిష్ట యుద్ధ నౌక ఐఎన్ఎస్ చెన్నై...