Saturday, April 20, 2024
Home Search

డిజిటల్ పేమెంట్ - search results

If you're not happy with the results, please do another search
credit and debit cards

నేటి నుంచి డెబిట్, క్రెడిట్ కార్డుల టోకెనైజేషన్ అమలు

న్యూఢిల్లీ: డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల కోసం కొత్త నియమాలు ఈరోజు టోకనైజేషన్‌తో ప్రారంభమవుతాయి. ఆన్‌లైన్, పాయింట్ ఆఫ్ సేల్, ఇన్ యాప్ లావాదేవీలకు యునిక్ టోకెన్లు ఇస్తారు. డిజిటల్ పేమెంట్‌లో ఈ టోకెనైజేషన్...
PM Modi inaugurates BJP Mayors Conclave

అభివృద్ధిలో అందర్నీ భాగస్వాముల్ని చేయండి

బీజేపీ మేయర్లకు ప్రధాని మోడీ పిలుపు న్యూఢిల్లీ : అందరితో కలిసి, అందరి అభివృద్ది, అందరి కృషి (సబ్ కా సాత్, సభ్‌కా వికాస్, సబ్‌కా ప్రయాస్ ) అనే భారతీయ జనతా...
Metro trains are crowded with Ganesh devotees

ఇక చివరి నిమిషంలోనూ రైళ్లలో బెర్త్ కన్ఫర్మ్

హెచ్‌హెచ్‌టి పరికరం ద్వారా టిటిఇలు ఎప్పటికప్పుడు ఖాళీలు తెలుసుకునే వీలు ఖాళీ బెర్త్‌ల కేటాయింపులో ఆర్‌ఎసి, వెయిటింగ్ లిస్టు ప్రయాణికులకు ప్రాధాన్యత నాలుగు నెలలుగా ప్రతి రోజూ దాదాపు 7,000 మందికి లభిస్తున్న బెర్త్‌లు న్యూఢిల్లీ: రిజర్వేషన్...
UPI payments in Telugu with 'Voice'!

‘వాయిస్‌సే’తో తెలుగులోనూ యుపిఐ చెల్లింపులు!

ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి టోన్ ట్యాగ్ కొత్త సదుపాయం 400 మిలియన్ ఫీచర్ ఫోన్ వినియోగదారులకు ప్రయోజనం ఇంటర్‌నెట్ లేకున్నా వాయిస్ కమాండ్‌తో చెల్లింపులు చేసే అవకాశం దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పెరగనున్న డిజిటల్ పేమెంట్లు న్యూఢిల్లీ: యుపిఐ...
Not The Right Time To Charge For Digital Payments

యూపీఐ చెల్లింపులపై ఛార్జీలకు ఇది సరైన సమయం కాదు

న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్‌పై ఛార్జీల విధించడానికి ఇది సరైన సమయం కాదని కేంద్రం విశ్వసిస్తుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్న డిజిటల్ పేమెంట్ విధానాన్ని వారు ఎంతో సులభంగా...
Vijay Shekhar Sharma to continue as Paytms MD

మరో ఐదేళ్లు పేటీఎం ఎండిగా శేఖర్ శర్మ

న్యూఢిల్లీ : వన్97 కమ్యూనికేషన్స్‌కు చెందిన డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ మరో ఐదేళ్లు సిఇఒ, ఎండిగా కొనసాగనున్నారు. 22వ వార్షిక సర్వసభ్య సమావేశంలో శర్మను కంపెనీ...
Paytm losses increased, revenue up 89 percent

పేటీఎం నష్టాలు పెరిగాయ్! కానీ..

ఆదాయం 89 శాతం అప్ ముంబై: డిజిటల్ పేమెంట్స్ సంస్థ, వన్ 97 కమ్యూనికేషన్స్ (పేటీఎం) కన్సాలిడేటెడ్ నష్టాలు జూన్ త్రైమాసికంలో మరింత పెరిగి రూ.644 కోట్లుగా నమోదయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో...
Paytm IPO

భారత్‌లో అతిపెద్ద పేటిఎం ఐపిఓ ప్రారంభం!

ముంబయి: భారత అతిపెద్ద ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపిఓ) అయిన పేటిఎం ఐపిఓ సోమవారం ప్రారంభమైంది. పెద్ద నోట్ల రద్దు అయిన ఐదేళ్లకు ఈ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ ఐపిఓ మార్కెట్‌లోకి వచ్చింది. రూ....
IMPS

ఐఎంపిఎస్ పరిమితిని పెంచనున్న ఆర్ బిఐ

ముంబయి: డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించే ఉద్దేశ్యంతో భారత రిజర్వు బ్యాంకు(ఆర్‌బిఐ) ‘త్వరితగతిన చెల్లింపు సేవ’(ఐఎంపిఎస్) లావాదేవీ పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని శుక్రవారం ప్రతిపాదించింది. నేషనల్...
Minister KTR slams Opposition for tarnishing Hyderabad brand image

మాది స్టార్టప్.. కేంద్రానిది ప్యాకప్

దేశాన్ని పోషిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణది నాలుగో స్థానం సైబర్ నేరాలను ఆరికట్టడానికి త్వరలో కొత్త విధానం కేంద్రం తన సంస్థలను అమ్ముకుంటోంది దానిపై పోరాటం చేయాల్సిన బిజెపి నాయకులు ఇక్కడ మిలీనియం మార్చ్ చేస్తారట కేంద్రంలో...
HDFC Bank partnership with Paytm

పేటీఎంతో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ భాగస్వామ్యం

న్యూఢిల్లీ : కొబ్రాండెడ్ క్రెడిట్ కార్డుల జారీ కోసం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. వినియోగదారులకు విస్తృత స్థాయిలో ఆఫర్లను అందించే లక్షంతో ఈ డీల్ కుదుర్చుకోగా,...
PhonePe new offer Fastag Recharge

26 బ్యాంక్‌లతో ‘ఫోన్‌పే’ ఫాస్టాగ్ రిచార్జ్ ఆఫర్

న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్ సేవల సంస్థ ఫోన్‌పే ఫాస్టాగ్ రిచార్జ్ ఆఫర్‌ను ప్రకటించింది. దాదాపు 26 భాగస్వామ్య బ్యాంకులతో ఫాస్టాగ్ రిచార్జ్ చేసుకునే ఆఫర్‌ను అందిస్తోంది. ఫాస్టాగ్ రిచార్జ్ కోసం అత్యంత సమగ్రమైన...

పేటీఎంలో ‘చైనా యాంట్’ వాటాల సేల్!

న్యూఢిల్లీ : చైనా ఫిన్‌టెక్ దిగ్గజం యాంట్ గ్రూప్‌కు పేటీఎంలో వాటాలు ఉన్నాయి. అయితే భారత్, చైనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారతీయ డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎంలో ఉన్న...
PhonePe new offer Fastag Recharge

ఫోన్‌పేతో కారు, బైక్ బీమా

న్యూఢిల్లీ : వినియోగదారుల కోసం కారు, బైక్ బీమా ఉత్పత్తులను ఆవిష్కరించినట్టు డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్‌పే ప్రకటించింది. బజాజ్ అలియాన్జ్ జనరల్ ఇన్సూరెన్స్ సహకారంతో ప్రైవేటు కార్లు, ద్విచక్ర వాహనాల యజమానుల...
PhonePe sells 5 lakh policies in five months

ఫోన్‌పేతో ఐదు లక్షల పాలసీలు

న్యూఢిల్లీ : డిజిటల్ పేమెంట్ యాప్ ఫోన్‌పే వేగంగా ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయించింది. ఏప్రిల్-ఆగస్టు 2020మధ్య కాలం లో 5లక్షలకు పైగా బీమా పాలసీ లు విక్రయించామని ఫోన్‌పే ప్రకటించింది. ఫోన్‌పేలో బీమా...
PhonePe new offer Fastag Recharge

ఫోన్‌పే సరికొత్త బీమా

న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్ల సంస్థ ఫోన్‌పే సరికొత్త బీమాను ఆవిష్కరించింది. బీమా కంపెనీ ఐసిఐసిఐ లాంబార్డ్ తో కుదుర్చుకున్న ఒప్పందంతో ప్రయాణ బీమా ప్రకటించింది. ఏడాదికి కేవలం రూ.499తో రూ. 5లక్షల వరకు...
Trade war between america-china

అమెరికా చైనాల ఆధిపత్య పోరు

అమెరికా చైనాల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఏ చిన్న కారణమైనా విద్వేషాలకు దారి తీస్తోంది. కరోనా నుంచి హాం కాంగ్ వరకు ఎన్నో అంశాలు వివాదాలకు దారి తీస్తున్నాయి. ఇటీవల ట్రంప్ చేసిన...
Vehicles allowed on Outer Ring Road

ఓఆర్‌ఆర్‌పై వాహనాలకు అనుమతి

  మనతెలంగాణ/హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్‌ఆర్)పై బుధవారం అర్ధరాత్రి నుంచి వాహనాలను అనుమతించనున్నారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా అర్ధరాత్రి నుంచి ఓఆర్‌ఆర్‌పై వాహనాల రాకపోకలకు...

వీధి వ్యాపారులకు రూ.5వేల కోట్ల రుణాలు

  న్యూఢిల్లీ: వలసకార్మికులకు వచ్చే రెండు నెలలపాటు ఉచితంగా రేషన్ బియ్యం, గోధుమలు, పప్పులు అందిస్తామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మీడియా...

అక్షయ తృతీయకు ‘ఫోన్‌పే’తో బంగారం కొనుగోలు

  న్యూఢిల్లీ: భారతదేశంలో ఒక అగ్రగామి డిజిటల్ పేమెంట్ వేదిక ఫోన్‌పే అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు అవకాశాన్ని కల్పిస్తోంది. ఫోన్‌పేతో వినియోగదారులు నగదు పంపడం, స్వీకరించడం, మొబైల్, డిటిహెచ్, డేటా కార్డులను రీఛార్జి...

Latest News