Friday, March 29, 2024
Home Search

డైరెక్టర్లు - search results

If you're not happy with the results, please do another search
Journalists with CM

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల అంశం పరిశీలిస్తాం: సిఎం

డెక్కన్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులకు సిఎం రేవంత్ హామీ సచివాలయంలో సీఎంను కలిసిన డిజేహెచ్‌ఎస్ ప్రతినిధి బృందం మన తెలంగాణ / హైదరాబాద్:  హైదరాబాద్‌లోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చితీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ...
Anam venkat ramana reddy comments on Jagan

సాక్షి నీది కాదా జగన్?: ఆనం

అమరావతి: సాక్షి టివి ఆయనది కాదని జగన్నాటకాలు ఆడుతున్నారని టిడిపి నేత ఆనం వెంకట రమణా రెడ్డి తెలిపారు. సాక్షి సంగతే ఆయనకు తెలియనట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఆనం మీడియాతో మాట్లాడారు. సిఎం...
BCs should be given the post of Deputy Chief Minister and five Ministers: R.Krishnaiah

బిసిలకు ఉపముఖ్యమంత్రితోపాటు ఐదు మంత్రి పదవులివ్వాలి : ఆర్.కృష్ణయ్య

మన తెలంగాణ / హైదరాబాద్ : మంత్రివర్గ విస్తరణలో ఉప ముఖ్యమంత్రి పదవితోపాటు ఐదు మంత్రి పదవులు ఇవ్వాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాహుల్...
Efforts to provide better services to electricity consumers

విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేలా కృషి

గణతంత్ర వేడుకల్లో టిఎస్ ఎస్‌పిడిసిఎల్ సిఎండి మన తెలంగాణ / హైదరాబాద్ : నిర్దేశిత లక్ష్యాలను చేరుకుంటూ విద్యుత్ వినియోగదారులకు మరింతగా మెరుగైన సేవలు అందించేలా ప్రతి ఒక్కరు పట్టుదలతో పని చేయాలని టిఎస్...
Don't let wildlife die again

వన్యప్రాణుల మరణాలు మళ్లీ చోటు చేసుకోవద్దు

అటవీ అధికారులు, సిబ్బంది తరచుగా క్షేత్ర పర్యటనలు చేయాలి విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు అటవీ సంరక్షణాధికారి డోబ్రియల్ హెచ్చరిక మన తెలంగాణ / హైదరాబాద్ : పర్యావరణ రక్షణలో పెద్ద పులి...
Aarka Sports Company filed Defamation Case against MS Dhoni

ధోనీపై పరువు నష్టం దావా..

టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీపై పరువు నష్టం కేసు నమోదైంది. తప్పుడు ఆరోపణలు చేస్తూ..తమ పురువుకు భంగం కలిగించేలా ప్రకటనలు చేస్తున్నారంటూ ధోనీపై అతని మాజీ వ్యాపార భాగస్వాములు దేశ రాజధాని...

సాహితీ ఇన్‌ఫ్రా స్కామ్.. రూ.1,119 కోట్లు

సిటిబ్యూరోః ఫ్రీలాంచ్ పేరుతో పలువురు అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసిన సాహితీ ఇన్‌ఫ్రాపై దర్యాప్తు చేసేందుకు సిసిఎస్ పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల్లో సాహితీపై...
Initiation of new mines with the help of state government

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కొత్త గనులకు శ్రీకారం

నైని బొగ్గు బ్లాక్ ప్రారంభం కోసం ముమ్మర యత్నాలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సారథ్యంలో త్వరలో ఒడిశా పర్యటన ఇతర గనుల ప్రారంభానికి కాలయాపన లేకుండా మిగిలిన అనుమతులు పొందేలా దిశా నిర్దేశం సింగరేణిలో కొత్త గనులపై...
Singareni

లక్ష్య సాధనకు సమష్టిగా ముందుకెళ్దాం

ఈ ఆర్థిక సంవత్సరం 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి సాధించాలి ఇకపై రోజుకు 2.24 లక్షల టన్నుల ఉత్పత్తి, రవాణా చేయాలి జిఎంలతో సమీక్షలో సింగరేణి సిఎండి ఎన్.బలరామ్ దిశా నిర్దేశం మన తెలంగాణ / హైదరాబాద్...
Exercise on Nominated

నామినేటెడ్ పై కసరత్తు

కీలక నేతలకు కేబినెట్ హోదా కేబినెట్‌లో చోటుకు పరిమితులు కార్పొరేషన్ పదవుల పంపకానికి సిఎం ప్రథమ ప్రాధాన్యం సీనియర్లకు సముచిత స్థానం కల్పించడమే లక్ష్యం మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి...
Musharraf Farooqui takes over as CMD of Southern Discom

దక్షిణ డిస్కం సిఎండిగా ముషారఫ్ ఫరూఖీ బాధ్యతల స్వీకరణ

మన తెలంగాణ/హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ముషారఫ్ ఫరూఖీ బాధ్యతలు స్వీకరించారు. ఐఐటి మద్రాస్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రుడైన ముషారఫ్ ఫరూఖీ 2014...
Sardar Vallabhbhai Patel Jayanti is celebrated in TSNPDCL

టిఎస్‌ఎన్‌పిడిసిఎల్‌లో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి

మన తెలంగాణ / హైదరాబాద్: నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణా లిమిటెడ్ (టిఎస్‌ఎన్‌పిడిసిఎల్) కార్పోరేట్ కార్యాలయంలో మంగళవారం సర్దార్ వల్లబాయి పటేల్ జయంతిని (జాతీయ ఐక్యతా దినోత్సవం) ఘనంగా జరిగింది....

కోటక్ మహీంద్రా బ్యాంక్‌కు కొత్త బాస్..

ముంబయి: కోటక్ మహీంద్రా బ్యాంక్ నూతన ఎండి కం సిఇఓగా అశోక్ వాశ్వానీ నియమితులయ్యారని బ్యాంకు శనివారం ప్రకటించింది. ఈ బ్యాంక్ వ్యవస్థాపక ఎండీ కం సీఈఓగా ఉదయ్ కొటక్ ఇటీవల రాజీనామా...
Durga Mata Pooja is celebrated in TSSPDCL

టిఎస్‌ఎస్‌పిడిసిఎల్ ల్లో ఘనంగా దుర్గా మాత పూజలు

మన తెలంగాణ / హైదరాబాద్: దక్షిణ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ ( టిఎస్‌ఎస్‌పిడిసిఎల్)ప్రధాన కార్యాలయంలో దుర్గా మాత పూజలు ఘనంగా నిర్వహించారు. సిఎండి కార్యాలయంలో ప్రతిష్టించిన దుర్గా మాతను పూజించిన...
Jadcherla become an industrial and IT hub: MLA Lakshma Reddy

జడ్చర్లను పరిశ్రమల, ఐటి హబ్‌గా మారుస్తా: ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

జడ్చర్ల : జడ్చర్లను పరిశ్రమల, ఐటీ హబ్‌గా మారుస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని కల్వకుర్తి రోడ్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన...
IAS jealous of power companies

విద్యుత్ సంస్థలపై ఐఎఎస్‌లకు అసూయ

మన తెలంగాణ/హైదరాబాద్: ఆవిర్భావం తర్వాత విద్యుత్ రంగంలోని అన్ని విభాగాలలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉం దని తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. సోమవారం మింట్...
We will reach the passengers safely to their destinations

బతుకమ్మ, దసరా పండుగలకు ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరుస్తాం

వైట్ నంబర్ ప్లేట్ కలిగిన ప్రైవేటు వాహనాల్లో ప్రజలు ప్రయాణించొద్దు ఈ నెల 13వ తేదీ నుంచి 24వ తేదీ వరకు 5,265 ప్రత్యేక బస్సులు టిఎస్‌ఆర్టీసి ఆర్టీసి ఎండి సజ్జనార్ మనతెలంగాణ/హైదరాబాద్:  బతుకమ్మ, దసరా పండుగలకు...
TS RTC as a model for the country

దేశానికే మోడల్ గా టిఎస్ ఆర్టీసి

సిబ్బంది సమష్టి కృషి వల్లే సంస్థకు సత్ఫలితాలు ఈ నెల 15 నుంచి ‘గ్రాండ్ ఫెస్టివల్ ఛాలెంజ్’ ఈ డిసెంబర్‌లోగా 1000 కొత్త డీజిల్ బస్సులు టిఎస్ ఆర్టీసి ఎండి విసి సజ్జనార్ వెల్లడి ఘనంగా ఛాలెంజ్ అవార్డుల...
Supreme Court Serious on States to pending bills of Judges

ఈడీ ప్రతీకార చర్యలకు పాల్పడకూడదు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసుల దర్యాప్తుల సమయంలో ఈడీ ప్రతీకార చర్యలకు పాల్పడకూడదని , చట్ట ప్రకారం వ్యవహరించాలని సూచించింది. గురుగ్రామ్‌కు చెందిన...
720 lakh tonnes of coal production as of March

మార్చి నాటికి 720 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి

ఈ ఏడాది రూ. 40 వేల కోట్ల టర్నోవర్, రూ.3500 కోట్ల లాభాలు సుసాధ్యం తొలి అర్ధ సంవత్సరంలో బొగ్గు రవాణాలో12 శాతం, ఉత్పత్తి లో 7 శాతం, ఓబీ తొలగింపులో 15 శాతం...

Latest News