Friday, April 19, 2024
Home Search

తెలంగాణ శాసనసభ రద్దు - search results

If you're not happy with the results, please do another search
Congress will get only 20 seats: KCR

కాంగ్రెస్‌కు వచ్చేది 20 సీట్లే

ఆ 20 సీట్లతో కాంగ్రెస్ చేసేదేమీ లేదు ఎలాగూ కాంగ్రెస్ గెలవదు కెసిఆర్ అభివృద్ధి, సంక్షేమంపై చర్చలు జరపండి అభ్యర్థులు, వారి పార్టీల చరిత్ర తెలుసుకోండి... విజ్ఞతతో ఆలోచించి ఓట్లేయండి ప్రజా ఆశీర్వాద సభల్లో ప్రజలను కోరిన సిఎం...
Modi

మోడీ రాష్ట్ర పర్యటన

7, 11 తేదీల్లో తెలంగాణకు రాక బిసి ఆత్మగౌరవ సభ, మాదిగ విశ్వరూప మహాసభకు హాజరు నాలుగు జిల్లాలో సభ ఏర్పాట్లకు రాష్ట్ర నాయకత్వం ప్లాన్ మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నిక ప్రచారానికి ప్రధానమంత్రి...
Central Govt Thinking on Jamili Elections in 2024

‘జమిలి’ ప్రజాస్వామ్య వ్యతిరేకం

దేశంలో రెండు జాతీయ పార్టీల కన్నా బలంగా ప్రాంతీయ పార్టీల హవా నడుస్తోంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వీలైతే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా కలిపి ఒకేసారి నిర్వహించడమే...
Neera Cafe

గౌడ కులస్తుల శుభకార్యాలకు ఉచితంగా ఏసి కన్వెన్షన్ సెంటర్

నీరా కేఫ్‌లు అన్ని జిల్లాలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు: మంత్రి హరీశ్‌రావు మన తెలంగాణ/హైదరాబాద్: గౌడ కులస్తులు సౌకర్యవంతంగా శుభ శుభకార్యాలు నిర్వహించుకునేందుకు రూ.6 కోట్లతో ఏసి కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించినట్లు రాష్ట్ర ఆర్ధిక,వైద్య...
Harish rao praise goud caste

మద్యం దుకాణాలలో గౌడ కులస్తులకు రిజర్వేషన్: హరీష్ రావు

సిద్దిపేట: గౌడ కులస్తులు సౌకర్యవంతంగా శుభ కార్యాలు నిర్వహించుకునేందుకు 6 కోట్ల రూపాయలతో ఎసి కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించడం జరిగిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు...
Padma rao goud praise harish rao

సిద్దిపేటకు హరీష్ రావు ఎంఎల్ఎగా ఉండటం అదృష్టం: పద్మారావు గౌడ్

సిద్దిపేట: దిష్టి తగిలేలా రాష్ట్రంలోనే ఎక్కడలేని విధంగా సిద్దిపేటలో గౌడ కులస్తులకు ఎసి కన్వెన్షన్ హాల్ నిర్మించినందుకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు....

అనాథల భవిష్యత్తుకు భద్రత!

హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ జరగనుంది. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలపడంతో పాటు గవర్నర్ తిప్పి పంపిన నాలుగు...
Cabinet meeting tomorrow.. Discussion on key issues

రేపు కేబినేట్ భేటీ.. కీలక విషయాలపై చర్చ

గవర్నర్ తిప్పి పంపిన బిల్లులపై తదుపరి కార్యాచరణ మెట్రోరైల్ ఫేజ్ -2కు అనుమతి, పలు కీలక బిల్లులపై చర్చించనున్న రాష్ట్ర మంత్రిమండలి మానవీయకోణంలో తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు భద్రత కల్పించేలా కొత్త పాలసీకి...

దేశాన్ని,రాష్టాన్ని నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీనే

సూర్యాపేట:దేశాన్ని, రాష్ట్రాన్ని నాశనం చేసిందే కా ంగ్రెస్ పార్టీ అని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. రైతులకు ఉచిత కరెంట్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ వైఖరిని...

రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి

సూర్యాపేట:తెలంగాణ రైతాంగానికి బేషరతుగా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. వ్యవసాయానికి మూడు గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందని టిపిసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి...

కాంగ్రెస్ రాజ్యంలో దళారీలదే భోజ్యం

మన తెలంగాణ/హైదరాబాద్/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: కాంగ్రెస్ రాజ్యంలో దళారీలదే భోజ్యమని కొత్త రాగం పట్టి...కొత్త వేషాలతో వచ్చి మోసం చేయడానికి మీ ముం దుకు వస్తున్నారని మోసపోతే గోసపడతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు....
Discussions on Medchal Congress Seat in Telangana

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం: బెల్లయ్య నాయక్

హైదరాబాద్ : కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని జాతీయ ఆదివాసీ సెల్ ఉపాధ్యక్షులు బెల్లయ్య నాయక్ అన్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొని వచ్చిన ఆయన శనివారం గాంధీభవన్‌లో ఏర్పాటు...
Three of the pending bills were approved

3 బిల్లులకు ‘సై’

మన తెలంగాణ/హైదరాబాద్ : పెండింగ్ బిల్లుల్లో మూడింటిని ఆమోదిస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రెండు బిల్లులను రాష్ట్రపతి పరిశీలకు పంపారు. మరో రెండు బిల్లులను ప్రభుత్వానికి...

స్వర్ణయుగం

హైదరాబాద్ : గ్రామంలో సర్పంచ్ నుంచి రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి వరకు సమర్థమైన నాయకత్వం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. శుక్రవారం...

పేదలకు ‘గృహలక్ష్మి’

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సుమారు ఐదుగంటల పాటు జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ముఖ్యంగా దళితబంధు, గృహలక్ష్మీ...
CM KCR's long speech on the country's situation

మోడీది ‘సైలెన్స్ రాజ్’

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు పార్టీలు, నాయకులు గెలుస్తున్నారని కానీ, ప్రజలు ఓడిపోతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి మించి ఏదో చేస్తారని ఆశించి 2014లో...
CM KCR said that distribution of Podu lands will be started

‘పోడు’ పండుగ

మన తెలంగాణ/హైదరాబాద్ : పోడు భూములపై తమకు ప్రత్యేక విధానం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ అన్నారు. ఈ నెలాఖరులో పోడు భూముల పట్టాలు పంపిణీ ప్రారంభిస్తామని సిఎం అసెంబ్లీ వేదికగా ప్రకటించారు....
KTR fires on Congress leaders

కాంగ్రెస్ విధానం కూల్చుడు… ‘పేల్చుడేనా?’

మనతెలంగాణ/హైదరాబాద్: ధరణిని రద్దు చేయడం.. ప్రగతి భవన్‌ను బద్దలు కొట్టడం, బాంబులతో పేల్చేయాలనడం కాంగ్రెస్ విధానమా..? అని మంత్రి కెటిఆర్ కాంగ్రెస్ సభ్యులను సూటిగా ప్రశ్నించారు. శాసనసభ లో బడ్జెట్ పద్దులపై చర్చ...
Dharani portal gives courage to farmers

ధరణి ఫైనల్

మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వల్ల రైతులకు గుండె ధైర్యం వచ్చిందని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. భూములు క్రయ...
Minister Harish rao fires on BJP

అంత్యోదయకు బై ‘అదానీకి జై’

మన తెలంగాణ/హైదరాబాద్ : కేంద్రం లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బిజెపి ప్రభుత్వం అంత్యోదయ సిద్ధాంతానికి నీళ్లొదిలి...

Latest News