Home Search
ద్వైపాక్షిక - search results
If you're not happy with the results, please do another search
ఐదురోజుల పర్యటనకు రష్యాకు విచ్చేసిన జైశంకర్
మాస్కో : కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ తన ఐదురోజుల పర్యటన కోసం రష్యాకు సోమవారం విచ్చేశారు. ఈ సందర్భంగా ఉభయ దేశాల మధ్య వివిధ ద్వైపాక్షిక, ప్రపంచ సమస్యలపై రష్యా...
మా వాళ్లు తప్పు చేసినట్లు వివరాలిస్తే విచారణ జరుపుతాం:పిఎం మోడీ
న్యూఢిల్లీ: అమెరికా గడ్డమీద ఖలిస్తానీ వేర్పాటువాది గుర్పట్వంత్ సింగ్ పన్నున్ను అంతమొందించడానికి ఒక భారతీయ అధికారి, ఒక భారత జాతీయుడు కుట్ర పన్నినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోడీ మొట్టమొదటిసారి స్పందించారు....
కశ్మీర్ సమస్య భారత్ పాక్లదే
పరస్పర చర్చలు అవసరం : చైనా
బీజింగ్ : కశ్మీర్ సమస్యను భారత్, పాకిస్థాన్లు పరస్పర సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా సూచించింది. ఇది ద్వైపాక్షిక విషయం , ఈ వరుసలోనే చర్చలు...
ఖతార్ జైలులో మాజీ నేవీ సిబ్బందితో భారత రాయబారి భేటీ
న్యూఢిల్లీ: ఉరిశిక్షను ఎదుర్కొంటున్న 8 మంది భారత నౌకాదళ మాజీ సిబ్బందిని ఖతార్లోని భారత రాయబాది గత ఆదివారం(డిసెంబర్ 3) కలుసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిన్దమ్...
వ్యవసాయం కోసం కెన్యాకు 25 కోట్ల డాలర్ల రుణం
న్యూఢిల్లీ: వ్యవసాయ రంగంలో ఆధునీకరణ కోసం కెన్యాకు 25 కోట్ల అమెరికన్ డాలర్ల రుణాన్ని అందచేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రకటించారు. భారత్ను సందర్శించిన...
భారత్లో అమెరికా భద్రతా సలహాదారు బృందం
ద్వైపాక్షిక అంశాలపై కీలక చర్చలు
వాషింగ్టన్: భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో అత్యంత ప్రధాన మైలురాయిగా పరిగణిస్తున్న ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ(ఐసిఇటి)తోసహా వివిధ ద్వైపాక్షిక అంశాలపై అమెరికా అధ్యక్షుడు...
కాప్లో ఏడు కీలక భేటీలు..
దుబాయ్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ వాతావరణ మార్పుల కాప్ 28 సదస్సు (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్)లో పాల్గొనేందుకు దుబాయ్ చేరుకున్నారు. ఆయన ఈ నేపథ్యంలో ఏడు ద్వైపాక్షిక భేటీలు జరుపుతారు....
కెనడాతో సంబంధాలు!
నలభై మంది తమ దౌత్య సిబ్బందిని బహిష్కరించడం ద్వారా వియన్నా ఒప్పందాన్ని ఇండియా ఉల్లంఘించిందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తాజాగా మరో ఆరోపణ సంధించారు. దీనితో రెండు దేశాల సంబంధాలు మరింతగా...
పశ్చిమాసియా పరిస్థితిపై యుఎఇ అధ్యక్షుడితో మోడీ చర్చలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం యుఎఇ అధ్యక్షుడు యొహమ్మద్ బిన్ జాయేద్తో పశ్చిమాసియాలో పరిస్థితిపై చర్చించారు. ఉగ్రవాదం, ఈ ప్రాంతంలో దిగజారుతున్న భద్రతా పరిస్థితులు, పౌరుల ప్రాణనష్టంపై ఇరువురు నేతలు ఆందోళన...
ఈ నెలలో భారత్ రానున్న అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రులు
వాషింగ్టన్: అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్లో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లతో మంత్రుల స్థాయి చర్చలు జరపడానికి ఈ...
భారత్ కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా
న్యూఢిల్లీ : ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్థ్ధంలో భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు, ఎగుమతులు, దిగుమతులు తగ్గడం వంటి ప్రతికూల పరిణామాల మధ్యలోనూ అమెరికాతో వాణిజ్యం...
40 ఏళ్ల తర్వాత మళ్లీ భారత్శ్రీలంక ఫెర్రీ సర్వీస్ ప్రారంభం
న్యూఢిల్లీ: దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత్శ్రీలంక మధ్య అంతర్జాతీయ హైస్పీడ్ ప్యాసింజర్ ఫెర్రీ సర్వీస్ ప్రారంభమైంది. 40 ఏళ్ల క్రితం శ్రీలంకలో సివిల్ వార్ వల్ల ఆగిపోయిన ఈ సర్వీస్ ఇప్పుడు...
భారత్లోని ఆఫ్ఘనిస్థాన్ ఎంబసీ మూసివేత
న్యూఢిల్లీ: భారత్లో దౌత్య కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని ఆఫ్ఘ్ఘనిసాన్ రాయబార కార్యాలయం ప్రకటించింది. భారత ప్రభుత్వంనుంచి తమకు ఆశించిన స్థాయిలో మద్దతు లభించకపోవడంతో న్యూఢిల్లీలోని తమ రాయబార కార్యాలయాన్ని ఆదివారం( అక్టోబర్ 1)నుంచి మూసివేయనున్నామని...
భారత్ అమెరికా బంధం అపరిమితం
వాషింగ్టన్ ః భారత్ అమెరికా బంధం అపరిమితం అని , ఎంత దూరం అయినా విస్తరించుకుంటాయని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్పారు. ఇప్పుడు ఇరుదేశాల మధ్య సంబంధాలు ఇంతకు ముందెన్నడూ లేనంతగా...
నైజీరియా ఆరోగ్య సంరక్షణకు లైఫ్స్పాన్ ఆసుపత్రితో ఒప్పందం
మన తెలంగాణ/ హైదరాబాద్: హెల్త్కేర్ యాక్సెస్ను ప్రపంచవ్యాప్తంగా పెంపొందించే దిశగా గణనీయమైన పురోగతిలో, లైఫ్స్పాన్ ఆసుపత్రి నైజీరియాతో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఒప్పందంపై భారతదేశానికి నైజీరియా హై కమీషనర్ హిజ్ ఎక్సలెన్సీ...
జైశంకర్ బ్లింకెన్ భేటీ
వాషింగ్టన్ : భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఇక్కడ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్తో సమావేశం అయ్యారు. ఇరువురి నడుమ ద్వైపాక్షిక సంబంధాల మరింత విస్తృతి దిశలో చర్చలు జరిగాయి. గురువారం...
గణతంత్ర వేడుకల ముఖ్య అతిధిగా బైడెన్కు ఆహ్వానం
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జనవరి 26న జరిగే భారత గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిధిగా రావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ను ప్రధాని మోడీ ఆహ్వానించారు. ఇటీవల ఢిల్లీలో జీ 20...
భారత్ కెనడా స్నేహం ఛిన్నాభిన్నం
న్యూఢిల్లీ : కెనడాలో అత్యధిక సంఖ్యలో సిక్కులు ఉండటంతో ఖలీస్థానీల పట్ల కెనడా ప్రభుత్వం ఎటువంటి చర్యలకు దిగలేకపోవడం, నేతలు బహిరంగంగానే ఖలీస్థానీవాదులకు మద్దతు ప్రకటించడం సంక్లిష్ట పరిస్థితిని తెచ్చిపెట్టింది. ఇటీవలి కాలంలో...
ఓపి జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీతో యార్క్ విశ్వవిద్యాలయం ఒప్పందం
హైదరాబాద్: ఓ పి జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీ, కెనడాలోని యార్క్ విశ్వవిద్యాలయం రెండు దేశాల మధ్య విద్యాపరమైన సహకారం, విద్యార్థుల మొబిలిటీకి మద్దతు ఇవ్వడం కోసం అవగాహన ఒప్పందం (MOU) పై సంతకం...
భారత్ కెనడా స్నేహం ఛిన్నాభిన్నం
న్యూఢిల్లీ : కెనడాలో అత్యధిక సంఖ్యలో సిక్కులు ఉండటంతో ఖలీస్థానీల పట్ల కెనడా ప్రభుత్వం ఎటువంటి చర్యలకు దిగలేకపోవడం, నేతలు బహిరంగంగానే ఖలీస్థానీవాదులకు మద్దతు ప్రకటించడం సంక్లిష్ట పరిస్థితిని తెచ్చిపెట్టింది. ఇటీవలి కాలంలో...